మెదక్: క్రిస్మస్ పర్వదినం సందర్భంగా మెదక్ జిల్లా కేంద్రంలోని సిఎస్ఐ చర్చిలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం పాస్టర్ నుంచి ప్రత్యేక ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఆమె మాట్లాడుతూ… ఆసియా ఖండంలోని ప్రసిద్ధిగాంచిన చర్చి శతాబ్ది ఉత్సవాలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.