SDPT: ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ‘ప్రజా బాట’ కార్యక్రమాన్ని చేపట్టిందని సిద్దిపేట పట్టణ విద్యుత్ ఏఈ హుస్సేన్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. వారంలో మూడు రోజులు(మంగళ, గురు, శని) ఉన్నతాధికారుల నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు అందరూ ప్రజలకు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు.