HYD:మూసీలో పేరుకుపోయిన గుర్రపుడెక్క తొలగింపునకు చర్యలు చేపట్టామని GHMC శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. అత్తాపూర్ నుంచి చాదరాఘాట్ వరకు ఈనెల 3నుంచి 14వరకు నదిని శుభ్రం చేసే పనులు చేట్టామని చీఫ్ ఎంటమాలజిస్ట్ ఎస్. పంకజ అన్నారు. గుర్రపుడెక్కను తొలగించడం,నదిలో దోమలమందు పిచికారీ,సమీప కాలనీలలో ఉస్మానియా ఆసుపత్రి, ప్రాంతాల్లో ఫాగింగ్ వంటివి నిర్వహంచామన్నారు.