KNR: మెట్పల్లి మండలంలోని వెల్లుల్ల ఎల్లమ్మ ఆలయాన్ని దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకున్నట్లు ఆర్డర్ వెలుపడగా, మంగళవారం ఆలయాన్ని ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ సుప్రియ ఆధ్వర్యంలో అధికారులు ఆలయాన్ని పరిశీలించి స్వాధీనపరుచుకున్నట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు ఆలయాన్ని ఎండోమెంట్లోకి పరిగణించవద్దని అధికారులను అడ్డుకున్నారు.