KNR: చెస్ క్రీడలో జాతీయ, అంతర్జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించిన KNR చదరంగ క్రీడాకారులను పోలీస్ కమీషనర్ అభిషేక్ మహంతి తన కార్యాలయంలో అభినందించారు. మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని నర్మదాపురంలో జరిగిన 68వ జాతీయస్థాయి పాఠశాలల అండర్ 17 చెస్ పోటిల్లో సుప్రీత్ రజత పతకం సాధించగా సింగపూర్లో జరిగిన జాతీయస్థాయి అండర్లో మేఘసంహిత కౌశ్య పథకం సాధించింది.