SRD: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సమావేశ శిక్ష ఒప్పంద ఉద్యోగులు కలెక్టర్ కార్యాలయం ముందు బుధవారం ధర్నా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు దత్తు మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. 20 సంవత్సరాల నుంచి చాలీచాలని విత్తనాలతో పని చేస్తున్నామని పేర్కొన్నారు. ధర్నాలు సమక శిక్ష ఉద్యోగులు పాల్గొన్నారు.