MNCL: దండేపల్లి మండల రైతులకు యాసంగి పంట సాగుకు గాను కూనారం 1638 రకం వరి విత్తనాలను అందుబాటులో ఉంచినట్లు ఏవో అంజిత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. రాయితీపై అందించే విత్తనాలు అవసరం ఉన్న రైతులు ఆధార్ కార్డు, పట్టా పాస్ బుక్ జిరాక్సుతో సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించాలని సూచించారు.