HYD: నటుడు మోహన్ బాబు, వారి కుమారుడు వ్యక్తిగత పంచాయితీలో జర్నలిస్టుపై దాడి సరికాదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జర్నలిస్టులకు ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. జర్నలిస్ట్ ఆరోగ్య పరిస్థితిపై జిల్లా కలెక్టర్, వైద్య శాఖ అధికారులతో అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు.