MDK: మెదక్ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రికి యూత్ కాంగ్రెస్ నాయకులు మెమొంటోను అందజేశారు. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోవాకు తరుణ్, నర్సాపూర్ అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చర్ల సందీప్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ ముదిరాజ్, నర్సాపూర్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి ప్రసాద్ ముఖ్యమంత్రిని కలిసి ఆయన చిత్రపటాన్ని అందజేశారు.