ADB: ఆదివాసి గిరిజనుల సమస్యలను వేగంగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి కుష్బూ గుప్తా అన్నారు. సోమవారం మధ్యాహ్నం ఉట్నూర్ ఐటిడిఏ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదివాసి గిరిజన ప్రజల నుండి వివిధ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను ఆమె స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు ఉన్నారు.