చాలా సార్లు ఆత్రుతలో పురుషులు, మహిళలు ఇద్దరూ తమ ప్యాంటు జిప్(Zip) పెట్టుకోవడం మర్చిపోతారు. దాని కారణంగా వారు బహిరంగంగా ఇబ్బంది పడవలసి వస్తుంది. కానీ ఇప్పుడు మీరు అలా భావించాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు మీరు స్మార్ట్ టెక్నాలజీ(Smart Technology) పరికరాలను విని ఉంటారు.
OnePlus 11 5G స్మార్ట్ ఫోన్ మునుపెన్నడూ లేని సరికొత్త ఫీచర్లతో భారత్ లో త్వరలో రిలీజ్ కానుంది. ప్రస్తుతం మొబైల్ ఫీచర్లు స్మార్ట్ ఫోన్ ప్రేమికులను అలరిస్తున్నాయి. OnePlus 11 5G యొక్క కొత్త మార్బుల్ ఒడిస్సీ వేరియంట్ ధర భారతదేశంలో రూ.64,999.
MiG-29K:భారత నౌకాదళం మరో చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. ఐఎన్ఎస్ విక్రాంత్పై రాత్రికి రాత్రే ల్యాండ్ చేసి మిగ్-29కె చరిత్ర సృష్టించింది. ఇది నేవీ స్వయంశక్తి పట్ల ఉన్న ఉత్సాహానికి నిదర్శనమని భారత నౌకాదళం పేర్కొంది.
ఇండియాలో టెక్నో కామన్ 20(Tecno Camon 20) సిరీస్ అధికారిక లాంచ్ తేదీని ఆ సంస్థ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. ఫోటోగ్రఫీ-ఫోకస్డ్ స్మార్ట్ఫోన్లు మే 27న దేశంలో లాంచ్ కానున్నట్లు తెలిపాయి.
Motorola Edge 30కి సక్సెసర్గా Motorola Edge 40 లాంచ్ చేయబడింది, కొత్తగా ప్రారంభించబడిన Motorola Edge 40 లో 8GB RAM మరియు 256GB ఇన్బిల్ట్ స్టోరేజ్లో ఒకే కాన్ఫిగరేషన్లో అందుబాటులో ఉంది
వినియోగదారుల సౌలభ్యం కోసం రిలయన్స్ జియో(JIO) కొత్త ప్లాన్ తీసుకొచ్చింది. జియో రూ. 61 బూస్టర్ ప్లాన్(Booster plan)ను అప్డేట్ చేసింది. ఈ ప్లాన్లోని వినియోగదారులకు(Customers) మునుపటి కంటే ఎక్కువ డేటా అందించబడుతుంది.
మెటా(meta) యాజమాన్యంలోని ఇన్స్టాగ్రామ్(Instagram) సాంకేతిక సమస్యల కారణంగా కొంతకాలం డౌన్(Down) అయిన తర్వాత తిరిగి కోలుకుంది. ఈ సాంకేతిక సమస్య ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది వినియోగదారుల ఖాతాలపై సేవా ప్రభావాన్ని చూపింది. 180,000 కంటే ఎక్కువ మంది వినియోగదారులు ఇన్స్టాగ్రామ్ను యాక్సెస్(Access) చేయలేకపోయారని నివేదించారు.
యాంటీట్రస్ట్ వాచ్డాగ్ గత సంవత్సరం ఆల్ఫాబెట్ ఇంక్. యొక్క Google పోటీ వ్యతిరేక పద్ధతులలో పాల్గొనడం ద్వారా దాని మార్కెట్ స్థానాన్ని దుర్వినియోగం చేసిందని కనుగొంది; ఫలితంగా, భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని యోచిస్తోంది,
గతంలో టెలికాం(telecom) కంపెనీలు తమ కస్టమర్ల సౌకర్యార్థం 30 రోజుల వ్యాలిడిటీతో ప్లాన్లను తీసుకొచ్చేవి. అయితే ఇప్పుడు దాదాపు ప్రతి టెలికాం కంపెనీ కేవలం 28 రోజుల వ్యాలిడిటీ(validity)తో ప్లాన్ తోనే వస్తుంది..