ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో భాగంగా ఇవాళ జరిగే తొలి సెమీస్లో టీమిండియా-A, బంగ్లా-A జట్లు తలపడనున్నాయి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో యువ భారత్ బలంగా కనిపిస్తుండగా.. బంగ్లా మాత్రం బౌలింగ్ పైనే ఎక్కువగా ఆధారపడి ఉంది. దీంతో బంగ్లాకు ఈ పోరు కొంత సవాలే. కాగా రేపు పాక్, లంక మధ్య రెండో సెమీస్ జరగనుంది.