వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత క్రికెటర్ గిల్ సెంచరీతో అదరగొట్టాడు. ప్రస్తుతం భారత్ 4 వికెట్లు కోల్పోయి 485 పరుగులు చేసింది. గిల్(102*), ధ్రువ్జురెల్(38*) క్రీజులో ఉన్నారు. యశస్వి జైస్వాల్ 175, నితీశ్ కుమార్ రెడ్డి 43, సాయి సుదర్శన్ 87, కేఎల్ రాహుల్ 38 పరుగులు చేశారు. వెస్టిండీస్ బౌలర్లలో వారికన్ 3 వికెట్లు తీశాడు.