SRCL: భూ వివాదంలో హత్య చేసిన ప్రధాన నిందితుడని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు అదనపు ఎస్పీ శేషాద్రి రెడ్డి తెలిపారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. చందుర్తిలో ఉన్న చిర్రం రవి భూమిని ఎస్సీ కార్పొరేషన్ లోన్ కోసం సిరిగిరి రమేష్కు రిజిస్ట్రేషన్ చేశాడన్నారు. కానీ రమేష్ పెట్రోల్ బంకు కాకుండా తనకు భూమి కూడా తిరిగి ఇవ్వకపోవడంతో రమేష్ను రవి హత్య చేశాడన్నారు.