ADB: బోథ్ మండలంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా రూ.18 కోట్లతో సెంటర్ లైటింగ్తో మంజూరు రోడ్డు మార్గాన్ని ఆయన పరిశీలించారు. కాలనీల్లో గల బీడీ కార్మికులు, స్థానికులతో ఎమ్మెల్యే ముచ్చటిస్తూ సమస్యలు అడిగి తెలుసుకుంటూ పర్యటించారు. రానున్న రోజుల్లో మండలాన్ని మోడల్ బోథ్గా తీర్చుదిద్దుతామని స్పష్టం చేశారు.