క్రికెట్లోకి బీసీసీఐ కొత్త రూల్ను తీసుకొచ్చింది. ఇకపై జరిగే మ్యాచ్ల్లో ఆ రూల్ అమలు కానున్నట్లు బీసీసీఐ వెల్లడించింది.
టీమిండియా ఆగస్టులో వెస్టిండీస్తో తలపడనుంది. టీ20 సిరీస్ జరగనున్న నేపథ్యంలో బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది.