Revanth reddy on Liquor scam:ఢిల్లీ లిక్కర్ స్కామ్లో (delhi liquor scam) కవిత (kavitha) ఈడీ (ed) విచారణపై ఈ రోజు ప్రధాన రాజకీయ పార్టీలు స్పందిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ న్యూట్రల్గానే ఉంది. ఇదే అంశంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (revanth reddy) స్పందించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రాజకీయ లబ్ది కోసం చర్చ జరిగేలా చేస్తున్నాయని ఆయన (revanth reddy) ఆరోపించారు.
Rana naidu web series:బాబాయ్ అబ్బాయ్ కలిసి నటించిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’ (Rana naidu) నిన్నటి నుంచి నెట్ ప్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. మొత్తం 10 ఎపిసోడ్లు ఉండగా.. మొత్తం న్యూడిటీ ఉంది. వెబ్ సిరీస్ గురించి వెంకటేష్ సోదరుడు, రానా తండ్రి సురేష్ బాబు (suresh babu) స్పందించారు. తాను ఆ వెబ్ సిరీస్ చూడాలని అనుకోవడం లేదని చెప్పేశారు.
టీడీపీ యువనేత నారాలోకేష్ పాదయాత్ర కొనసాగుతోంది. ప్రస్తుతం ఆయన పాదయాత్ర చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో కొనసాగుతోంది. కాగా...ఈ సందర్భంగా ఆయన జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
bandi sanjay:తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్పై (bandi sanjay) రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. ఓ మహిళా పట్ల అలా మాట్లాడతారా అని ఆగ్రహాం వ్యక్తం చేసింది. సంజయ్ (sanjay) వ్యాఖ్యలను మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. కామెంట్ల విషయంలో సంజయ్ను (sanjay) విచారించాలని డీజీపీని (dgp) మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి (sunitha laxma reddy) ఆదేశించారు.
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (Narayana) సంచలన కామెంట్స్ చేశారు. భారతీయ జనత పార్టీని ప్రశ్నిస్తే ఈడీ, సీబీఐ (ED, CBI) విచారణలు సర్వసాధరమేనని మోదీ జిందాబాద్ అంటే కవితను వెంటానే వదిలేస్తారని...లేదంటే జైల్లో వేస్తారని నారయణ విమర్మించారు. రాజకీయ దురుద్దేశంతో ప్రత్యర్థులను చెప్పు చేతల్లో పెట్టుకోవాలని బీజేపీ (BJP) ఉద్ధేశ్యమని..ప్రశ్నించినా..ఎదిరించి విమర్శలు చేసినా ఇటువంటి ఇబ్బందులు పెట్టటం బీజేపీకి...
బాల్యంలో తనకు చదువుంటే బోర్ కొట్టేదని మైక్రోసాష్ట్ (Microsoft) సీఈఓ సత్య నాదేళ్ల (Satya Nadella)తెలిపారు. క్రికెట్ ఆట వైపే మనసు లాగేదని ఆయన అన్నారు. లింక్డ్ ఇన్ సీఈఓ రయాన్ రోలన్సీకి (Ryan Rolanci) తాజాగా ఇచ్చిన ఇంటర్య్వూలో నాదేళ్ల తన చిన్నతన్ని గుర్తచేసుకొని జ్ఞాపకాలను (Memories) నెమరవేసుకున్నారు. చదువుల్లో ముందు ఉండే వాడిని కాదని ఆయన తెలిపారు.
Somu Verraju : సినీ నటుడు మోహన్ బాబు కి రాజకీయాలతో ప్రత్యక్షంగా సంబంధం లేకపోయినా... పరోక్షంగా ఉందనే చెప్పాలి. ఆయన నిత్యం ఏదో ఒక రాజకీయ పార్టీతో సంబంధం కొనసాగిస్తూ ఉంటారు. గతంలో... టీడీపీ, ఇటీవల వైసీపీతో సత్సంబంధాలు కొనసాగించిన ఆయన.. తాజాగా.. బీజేపీతో రిలేషన్ కొనసాగించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
minister vemula prashanth reddy:లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవితను ( kavitha) ఈడీ అధికారులు ఢిల్లీలో గల తమ కార్యాలయంలో విచారిస్తున్నారు. కవితకు ( kavitha) మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (vemula prashanth reddy) అండగా నిలిచారు. కవితమ్మ.. ధైర్యంగా ఉండాలని ట్వీట్ చేశారు.
వయాకామ్ 18 బ్రాండ్ అంబాసిడర్గా భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని(MS Dhoni) నియమితులయ్యారు. నాలుగుసార్లు IPL గెలిచిన కెప్టెన్, అభిమానులు తమ అభిమాన క్రీడను చూడటానికి డిజిటల్ను ఇష్టపడే ప్లాట్ఫారమ్గా మార్చడానికి Viacom18తో కలిసి పని చేస్తారు. చెన్నై సూపర్ కింగ్స్ చిహ్నం JioCinema, Sports18 మరియు అతని సోషల్ మీడియా ఖాతాలలో ప్రదర్శించబడే అనేక నెట్వర్క్ కార్యక్రమాలలో పాల్గొంటుంది. 'తలా' అని పిలవబడే ఇత...
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) నటిస్తున్న 'జవాన్'లోని యాక్షన్ సీక్వెన్స్ ఆన్లైన్లో లీక్ అయి సోషల్ మీడియా(social media)లో దుమారం రేపుతోంది. దాదాపు ఐదు నుంచి ఆరు సెకన్ల నిడివి గల చిన్న క్లిప్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. 'పఠాన్' స్టార్ పొట్టి జుట్టుతో నోటిలో సిగార్ పట్టుకుని గూండాలను బెల్ట్తో కొడుతున్న వీడియో స్లో మోషన్లో కనిపిస్తుంది. ఇది చూసిన అభిమానులు సూపర్ అని కామెంట్ల...
delhi liquor scam:ఢిల్లీ లిక్కర్ స్కామ్లో (delhi liquor scam) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను (kavitha) ఈడీ అధికారులు (ed) ప్రశ్నిస్తున్నారు. ఈ కుంభకోణంలో ఇప్పటికే 11 మందిని అరెస్ట్ చేయడంతో ఈ కేసుకు హైప్ నెలకొంది.
షాంఘై మాజీ కమ్యూనిస్ట్ పార్టీ చీఫ్ లీ కియాంగ్(Li Qiang) చైనా(china) కొత్త ప్రధానిగా నియమితులయ్యారు. సెంట్రల్ బీజింగ్లోని గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్ లోపల జరిగిన సమావేశంలో లీ 2,936 ఓట్లను పొందాడు. వ్యతిరేకంగా మూడు ఓట్లు రాగా, ఎనిమిది మంది గైర్హాజరయ్యారు.
Kamareddy : హెచ్ సీఏ అధ్యక్షుడు,టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజహరుద్దీన్ సంచలన ప్రకటన చేశారు. అధిష్టానం అవకాశమిస్తే వచ్చే ఎన్నికల్లో కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తానంటూ అజారుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన కామారెడ్డి పర్యటించారు.
ఏపీ ప్రభుత్వం(ap government) 11వ పీఆర్సీ హామీలతోపాటు పెండింగ్ బిల్లులు, బకాయిలు సహా అనేక సమస్యలను నెరవేర్చలేదని ఏపీ జేఏసీ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు(bopparaju venkateswarlu) అన్నారు. ఈ క్రమంలో తన నిరసనను ఏప్రిల్ 5 వరకు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు ప్రభుత్వం పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా ఉద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు.