ఆదివారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఐపీఎల్ 2023 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్(GT) 56 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్(LSG) జట్టుపై విజయం సాధించింది.
మణిపూర్లో(manipur) చిక్కుకున్న ప్రతి ఏపీ విద్యార్థిని(ap students) తీసుకొస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ(botsa satyanarayana) స్పష్టం చేశారు. ప్రత్యేక విమానంలో అక్కడ ప్రస్తుతం ఉన్న 157 మంది ఏపీ స్టూడెంట్స్ ను తీసుకొస్తామన్నారు. ఈ క్రమంలో విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని అన్నారు.
రేపు(మే 8న) కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా(Priyanka Gandhi vadra) హైదరాబాద్(hyderabad) రానున్నారు. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్(ktr) కీలక వ్యాఖ్యలు చేశారు. పొలిటికల్ టూరిస్టులకు తెలంగాణ స్వాగతం చెబుతుందని అన్నారు.
ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ (Brij Bhushan) ఆదివారం ఓ వీడియో సందేశాన్ని రిలీజ్(Video Release) చేశారు. తనపై ఒక్క లైంగిక ఆరోపణ రుజువైనా తాను ఉరేసుకుంటానని ప్రకటించారు.
బెంగళూరు(bangalore)లో ప్రధాని నరేంద్ర మోదీ(pm modi) ఆదివారం రోజున తన మెగా రోడ్షోను ముగించిన తర్వాత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(rahul gandhi) ఈ నగరంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ క్రమంలో ఓ హోటల్కు చేరుకోవడానికి డెలివరీ బాయ్ స్కూటర్పై ఎక్కి ప్రయాణించారు. హెల్మెట్ పెట్టుకుని రాహుల్ బైక్ పై ప్రయాణిస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
హీరో సందీప్ కిషన్ నటిస్తున్న 'ఊరు పేరు భైరవ కోన మూవీ' (Ooru Peru Bhairavakona Movie) టీజర్లోని డైలాగ్స్ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ఉత్కంఠ భరితంగా మూవీ ఉంటుందని టీజర్ (Teaser)ను చూస్తే తెలుస్తోంది.
కాంగోలో నదుల నుంచి ఆకస్మాత్తుగా వచ్చిన వరదల కారణంగా పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగింది. వందల ఇళ్లు నెలమట్టం కాగా..ఇప్పటివరకు 203 మంది మరణించినట్లు అక్కడి అధికారులు ప్రకటించారు.