కడప(Kadapa)లో టీడీపీ జోన్ ఐదు జిల్లాల సమీక్ష సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) వైసీపీ ప్రభుత్వంపై వివర్శలు నేతలపై సెటైర్లు వేశారు.అరాచకాలకు, వేధింపులకు పాల్పడిన వైసీపీ (YCP) నాయకులకు మేము అధికారంలోకి రాగానే చక్రవడ్డీతో కలిపి ఇచ్చేస్తాం అంటూ ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చాకా మొదటి అరు నెలలు ఇదే మనకు పనిగా ఉంటుందని..ఇప్పుడే గ్రామాల వారిగా లిస్ట్ తయారు చేసుకొండి అంటూ టీడీపీ శ్రేణుల...
తెలంగాణ మంత్రి హరీష్ రావు మాటలు.. ఆంధ్రప్రదేశ్ లో దుమారం రేపింది. ఈ విషయంలో పవన్ జోక్యం చేసుకోవడంతో.. అందరూ పవన్ పై విమర్శించడం మొదలుపెట్టారు. పవన్ ఏపీ మంత్రులకు వార్నింగ్ ఇవ్వడంతో.. వైఎస్సార్సీపీ విమర్శల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలో... ఆ విమర్శలకు కౌంటర్ ఇవ్వడానికి జనసేన నేతలు(venkata mahesh) కూడా రెడీ అవుతుండటం విశేషం.
ప్రస్తుతం డిజిటల్ యుగం నడుస్తోంది. ఇప్పుడు ప్రజలు నగదుకు బదులుగా ఆన్లైన్ లావాదేవీలు చేయడానికి ఇష్టపడుతున్నారు. దేశాల్లో ఆన్లైన్ లావాదేవీలు వేగంగా పెరుగుతున్నాయి.
హైదరాబాద్లో(hyderabad) మరో సాఫ్ట్ వేర్ సంస్థ 700 మంది ఉద్యోగులను మోసం చేసింది. రాత్రికి రాత్రే బోర్డు తిప్పేసింది. దీంతో ఉద్యోగులు కంపెనీ ఎదుట ఆందోళన నిర్వహించారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి వివరాలను సేకరిస్తున్నారు.
బోర్న్విటాలో షుగర్ కంటెంట్, క్యాన్సర్ కారక రంగులు ఉన్నాయని వీడియో చక్కర్లు కొట్టగా.. అదేం లేదని కంపెనీ కొట్టిపారేసింది. గత 7 దశాబ్దాల నుంచి భారతీయుల ఆదరణ చూరగొన్నామని, ఇక్కడి చట్టాల మేరకు డ్రింక్ అందజేస్తున్నామని తెలిపారు.
కడప ఎంపీ అవినాష్ రెడ్డి(MP AvinashReddy) సీబీఐ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి(YS Jagan) కీలక సమావేశం ఏర్పాటు చేశారు. హైకోర్టులో అవినాష్ రెడ్డికి ఎలాంటి అనుభవం ఎదురవుతుందో అని.. అలాగే సీబీఐ విచారణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ సమావేశంలో డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి(DGP Rajendranath Reddy), ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వివేకా హత్య కేసు పర...
ప్రముఖ భారతీయ ఎలక్ట్రానిక్ వెహికల్ కంపెనీ ఏథర్ ఎనర్జీ (Ather Energy) నుంచి సరికొత్త ఈవీ స్కూటర్ వచ్చేసింది.ఏథర్ ఎనర్జీ కంపెనీ కొత్త ఏథర్ 450 ఎక్స్ స్కూటర్ ని లాంచ్ చేసింది. దీని ధర పాత ధరకంటే రూ. 30,000 తక్కువే ఉంచింది.
ఆ తల్లికి భారమైన ఆ చిన్నారిని మరో మహిళ అక్కున చేర్చుకుని తన పెద్ద మనసు చాటుకుంది. చెత్తకుప్పలో దొరికిన ఆ చిన్నారిని చేరదీయడమే కాకుండా.. తన ఆస్తిలోని సగం వాటాను చిన్నారి పేరుమీద రాసేందుకు ముందుకొచ్చింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని అలీగఢ్ (Aligarh)లో చోటు చేసుకుంది.
తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఎదురుచూసే భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. ఆయా దర్శన టికెట్ల విడుదల తేదీలకు సంబంధించి క్యాలెండర్ను టీటీడీ విడుదల చేసింది.
ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు పాటకు ఆస్కార్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆస్కార్ వేడుకల సమయంలో మాత్రమే చివరగా.. ఎన్టీఆర్(NTR), చరణ్(ram charan)ని ఒకే ఫ్రేమ్లో చూశాం. పబ్లిక్గా ఈ ఇద్దరు కలుసుకున్నది ఆస్కార్ ఈవెంట్లోనే. మళ్లీ ఈ ఇద్దరు కలిసే ఛాన్స్ ఉన్నప్పటికీ.. ఒకరు పార్టీకి వస్తే.. ఇంకొకరు డుమ్మా కొట్టడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
గత కొద్ది రోజులుగా ఎన్టీఆర్, అల్లు అర్జున్(NTR and Bunny) గురించి సోషల్ మీడియాలో ఏదో ఓ వార్త వినిపిస్తునే ఉంది. ఈ ఇద్దరు కలిసి బాలీవుడ్లో ఓ ప్రాజెక్ట్ కూడా చేయబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఎన్టీఆర్ 'వార్2'లో ఫిక్స్ అయిపోయాడని వినిపిస్తుండగా.. బన్నీ కూబా బాలీవుడ్ బాట పట్టేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ఈ ఇద్దరు తమ తమ సినిమాల షూటింగ్లతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆ క్రమంలో ఒకే చోట(ramoj...
సిద్దిపేటా జిల్లా (Siddipet District) అక్కన్న పేట మండలం కట్కూర్ లో దారుణం జరిగింది. కోతుల దాడిలో (Monkeys) రూపంలో మృత్యువు ఆ బాబును కబళించింది.ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంటున్న బిడ్డకు ప్రమాదవశాత్తు గాయం కాగా రూ.4 లక్షలు ఖర్చుపెట్టి చికిత్స చేయించారు తల్లిదండ్రులు. డబ్బులు పోయినా బిడ్డ దక్కాడన్న సంతోషం వారికి ఎన్నో రోజులు నిలవలేదు .తెలంగాణ లోవివిధ ప్రాంతాల్లో కోతుల బెడదతో ప్రజలు ప్రాణాలు అరచేత...