• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

Kadapa : ఫ్యాక్షన్‌ను పూర్తిగా అణచివేసింది టీడీపీయే : చంద్రబాబు

కడప(Kadapa)లో టీడీపీ జోన్ ఐదు జిల్లాల సమీక్ష సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) వైసీపీ ప్రభుత్వంపై వివర్శలు నేతలపై సెటైర్లు వేశారు.అరాచకాలకు, వేధింపులకు పాల్పడిన వైసీపీ (YCP) నాయకులకు మేము అధికారంలోకి రాగానే చక్రవడ్డీతో కలిపి ఇచ్చేస్తాం అంటూ ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చాకా మొదటి అరు నెలలు ఇదే మనకు పనిగా ఉంటుందని..ఇప్పుడే గ్రామాల వారిగా లిస్ట్ తయారు చేసుకొండి అంటూ టీడీపీ శ్రేణుల...

April 18, 2023 / 06:24 PM IST

Venkata Mahesh: పవన్ ఏం మాట్లాడారో పేర్ని నానికి అసలు అర్థమైందా..? జనసేన నేత

తెలంగాణ మంత్రి హరీష్ రావు మాటలు.. ఆంధ్రప్రదేశ్ లో దుమారం రేపింది. ఈ విషయంలో పవన్ జోక్యం చేసుకోవడంతో.. అందరూ పవన్ పై విమర్శించడం మొదలుపెట్టారు. పవన్ ఏపీ మంత్రులకు వార్నింగ్ ఇవ్వడంతో.. వైఎస్సార్సీపీ విమర్శల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలో... ఆ విమర్శలకు కౌంటర్ ఇవ్వడానికి జనసేన నేతలు(venkata mahesh) కూడా రెడీ అవుతుండటం విశేషం.

April 18, 2023 / 06:15 PM IST

UPI Transaction Limit : UPI వినియోగదారులకు గుడ్ న్యూస్.. డైలీ లిమిట్ పెరిగింది

ప్రస్తుతం డిజిటల్ యుగం నడుస్తోంది. ఇప్పుడు ప్రజలు నగదుకు బదులుగా ఆన్‌లైన్ లావాదేవీలు చేయడానికి ఇష్టపడుతున్నారు. దేశాల్లో ఆన్‌లైన్ లావాదేవీలు వేగంగా పెరుగుతున్నాయి.

April 18, 2023 / 06:14 PM IST

Rohit Sharma : తెలుగులో మాట్లాడిన రోహిత్ శర్మ..హైదరాబాద్‌లో సందడి

ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ తెలుగులో మాట్లాడారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

April 18, 2023 / 06:03 PM IST

Software Company: 700 మందికి రెండేళ్లుగా నో శాలరీ..ఇప్పుడు ఎత్తేసిన సాఫ్ట్ వేర్ కంపెనీ

హైదరాబాద్లో(hyderabad) మరో సాఫ్ట్ వేర్ సంస్థ 700 మంది ఉద్యోగులను మోసం చేసింది. రాత్రికి రాత్రే బోర్డు తిప్పేసింది. దీంతో ఉద్యోగులు కంపెనీ ఎదుట ఆందోళన నిర్వహించారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి వివరాలను సేకరిస్తున్నారు.

April 18, 2023 / 05:57 PM IST

Bournvitaలో షుగర్, క్యాన్సర్ కారక రంగులు.. కంపెనీ క్లారిటీ

బోర్న్‌విటాలో షుగర్ కంటెంట్, క్యాన్సర్ కారక రంగులు ఉన్నాయని వీడియో చక్కర్లు కొట్టగా.. అదేం లేదని కంపెనీ కొట్టిపారేసింది. గత 7 దశాబ్దాల నుంచి భారతీయుల ఆదరణ చూరగొన్నామని, ఇక్కడి చట్టాల మేరకు డ్రింక్ అందజేస్తున్నామని తెలిపారు.

April 18, 2023 / 05:46 PM IST

YS Jagan : సీబీఐ విచారణకు అవినాష్‌.. డీజీపీతో సీఎం జగన్‌ కీలక భేటీ

కడప ఎంపీ అవినాష్ రెడ్డి(MP AvinashReddy) సీబీఐ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి(YS Jagan) కీలక సమావేశం ఏర్పాటు చేశారు. హైకోర్టులో అవినాష్ రెడ్డికి ఎలాంటి అనుభవం ఎదురవుతుందో అని.. అలాగే సీబీఐ విచారణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ సమావేశంలో డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి(DGP Rajendranath Reddy), ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వివేకా హత్య కేసు పర...

April 18, 2023 / 06:05 PM IST

Electric scooter : ఏథర్ కొత్త స్కూటర్ కొనే వారికి బంపరాఫర్.. రూ.30 వేల తగ్గింపు

ప్రముఖ భారతీయ ఎలక్ట్రానిక్ వెహికల్ కంపెనీ ఏథర్ ఎనర్జీ (Ather Energy) నుంచి సరికొత్త ఈవీ స్కూటర్ వచ్చేసింది.ఏథర్ ఎనర్జీ కంపెనీ కొత్త ఏథర్ 450 ఎక్స్ స్కూటర్ ని లాంచ్ చేసింది. దీని ధర పాత ధరకంటే రూ. 30,000 తక్కువే ఉంచింది.

April 18, 2023 / 05:38 PM IST

YS Bhaskar Reddy : భాస్కర్ రెడ్డి, ఉదయ్‌లకు 6 రోజుల సీబీఐ కస్టడీ

భాస్కర్ రెడ్డి, ఉదయ్‌లకు 6 రోజుల సీబీఐ కస్టడీని కోర్టు విధించింది. మరో వైపు అవినాష్ రెడ్డికి కూడా కోర్టు ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది.

April 18, 2023 / 05:32 PM IST

Khushboo:చిరు, బాలయ్యతో రొమాన్స్ చేయడం ఇష్టం

చిరు, బాలయ్యతో రొమాన్స్ చేయడం అంటే ఇష్టమని నటి ఖుష్బూ అన్నారు. అమితాబ్ అంటే అమితమైన అభిమానం అని చెప్పారు.

April 18, 2023 / 05:05 PM IST

Aligarh : చెత్త‌కుప్ప‌లో దొరికిన శిశువుకు సగం ఆస్తి.. గొప్ప మనసు చాటుకున్న మహిళ

ఆ తల్లికి భారమైన ఆ చిన్నారిని మరో మహిళ అక్కున చేర్చుకుని తన పెద్ద మనసు చాటుకుంది. చెత్తకుప్పలో దొరికిన ఆ చిన్నారిని చేరదీయడమే కాకుండా.. తన ఆస్తిలోని సగం వాటాను చిన్నారి పేరుమీద రాసేందుకు ముందుకొచ్చింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని అలీగఢ్‌ (Aligarh)లో చోటు చేసుకుంది.

April 18, 2023 / 05:03 PM IST

Tirumala : తిరుమల శ్రీవారి సేవా టికెట్ల క్యాలెండర్ విడుదల

తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఎదురుచూసే భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. ఆయా దర్శన టికెట్ల విడుదల తేదీలకు సంబంధించి క్యాలెండర్‌ను టీటీడీ విడుదల చేసింది.

April 18, 2023 / 06:35 PM IST

Charan-NTR: అప్పుడు చరణ్, ఇప్పుడు ఎన్టీఆర్ మిస్…ఇద్దరి మధ్య ఏం జరుగుతోంది?

ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు పాటకు ఆస్కార్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆస్కార్ వేడుకల సమయంలో మాత్రమే చివరగా.. ఎన్టీఆర్(NTR), చరణ్‌(ram charan)ని ఒకే ఫ్రేమ్‌లో చూశాం. పబ్లిక్‌గా ఈ ఇద్దరు కలుసుకున్నది ఆస్కార్ ఈవెంట్‌లోనే. మళ్లీ ఈ ఇద్దరు కలిసే ఛాన్స్ ఉన్నప్పటికీ.. ఒకరు పార్టీకి వస్తే.. ఇంకొకరు డుమ్మా కొట్టడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

April 18, 2023 / 04:48 PM IST

NTR-Bunny: ఒకే చోట ఇరగదీస్తున్న ఎన్టీఆర్, బన్నీ..!

గత కొద్ది రోజులుగా ఎన్టీఆర్, అల్లు అర్జున్(NTR and Bunny) గురించి సోషల్ మీడియాలో ఏదో ఓ వార్త వినిపిస్తునే ఉంది. ఈ ఇద్దరు కలిసి బాలీవుడ్‌లో ఓ ప్రాజెక్ట్ కూడా చేయబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఎన్టీఆర్ 'వార్2'లో ఫిక్స్ అయిపోయాడని వినిపిస్తుండగా.. బన్నీ కూబా బాలీవుడ్ బాట పట్టేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ఈ ఇద్దరు తమ తమ సినిమాల షూటింగ్‌లతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆ క్రమంలో ఒకే చోట(ramoj...

April 18, 2023 / 04:36 PM IST

Siddipet District : కోతుల దాడిలో రెండున్నరేళ్ల చిన్నారి బలి

సిద్దిపేటా జిల్లా (Siddipet District) అక్కన్న పేట మండలం కట్కూర్ లో దారుణం జరిగింది. కోతుల దాడిలో (Monkeys) రూపంలో మృత్యువు ఆ బాబును కబళించింది.ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంటున్న బిడ్డకు ప్రమాదవశాత్తు గాయం కాగా రూ.4 లక్షలు ఖర్చుపెట్టి చికిత్స చేయించారు తల్లిదండ్రులు. డబ్బులు పోయినా బిడ్డ దక్కాడన్న సంతోషం వారికి ఎన్నో రోజులు నిలవలేదు .తెలంగాణ లోవివిధ ప్రాంతాల్లో కోతుల బెడదతో ప్రజలు ప్రాణాలు అరచేత...

April 18, 2023 / 04:38 PM IST