• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఖమ్మంలో బీఆర్ఎస్ తొలి బహిరంగ సభ: సీఎంలు, మాజీ సీఎంలు హాజరు

ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారిన తర్వాత, జనాల్లోకి వెళ్లబోతుంది. తొలి బహిరంగ సభను ఈ నెల 18వ తేదీన నిర్వహించబోతుంది. ఖమ్మంలో కలెక్టరేట్ భవన సముదాయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. ఆ ప్రాంగణంలోనే  భారీ సభ ఏర్పాటు చేస్తున్నారు. సభ వేదికపై ఇతర రాష్ట్రాల సీఎంలు, మాజీ ముఖ్యమంత్రులు, కీలక నేతలతో కేసీఆర్ ఉంటారు. నిన్న (ఆదివారం) రోజున జిల్లాకు చెందిన మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ నామా నాగేశ్వరరావ...

January 9, 2023 / 09:11 PM IST

వచ్చే ఎన్నికల్లో రిషి సునక్ సహా 15 మందికి ఎదురుదెబ్బ

బ్రిటన్ ప్రధానమంత్రి, కన్జర్వేటివ్ పార్టీ నేత రిషి సునక్‌కు 2024 ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఏడాది ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా చేయడంతో రిషి ఆ పదవిని చేపట్టారు. అయితే తాజాగా నిర్వహించిన అభిప్రాయ సేకరణలో రిషి సునక్‌తో పాటు 15మంది మంత్రులు గెలిచే అవకాశాలు లేవని వెల్లడైంది. ఇందులో ఉప ప్రధాని డొమినిక్ రాబ్ కూడా ఉన్నారు. బ్రిటిష్ సాధారణ ఎన్నికలు 2025 జనవరి 25వ తేదీ నాటిక...

January 9, 2023 / 09:06 PM IST

లెక్క తప్పింది! పవన్ తప్పటడుగు, ముఖ్యమంత్రి కాలేరా?

పవన్ కళ్యాణ్ తప్పటడుగు, ముఖ్యమంత్రి కాలేరా? గెలుపు పట్టుదలతో పవన్ కళ్యాణ్ తప్పటడుగు వేశారా? ముఖ్యమంత్రి పదవిపై టీడీపీతో పంపకాల లెక్క పూర్తయిందా? జూనియర్ ఎన్టీఆర్‌కే ఛాన్స్ ఇవ్వని బాబు జనసేనానికి ఇస్తారా? అదే జరిగితే ఆయన ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేరా? బాబుకు దూరం జరిగితే నేడు కాకపోయినా రేపైనా భవిష్యత్తు ఉండేదా? పవన్ వెయిటింగ్ కాలం పెరిగిందా? 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో జన...

January 9, 2023 / 08:58 PM IST

బీజేపీలోకి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి..? 18న అమిత్ షాతో భేటీ

తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. సమయం చూసి కొందరు నేతలు పార్టీ ఛేంజ్ అవుతున్నారు. కొత్త పార్టీలో ప్రాధాన్యం, పదవులపై డిస్కస్ చేసి మరీ గోడ దూకెస్తున్నారు. ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి కీలకమైన నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. గత కొన్నిరోజుల నుంచి పార్టీతో అంటిముట్టనట్టుగా ఉంటున్నారు. అందుకు పలు కారణాలు ఉన్నాయి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారుతారని ఊహాగానాలు వ...

January 9, 2023 / 08:56 PM IST

బెంగళూరును హైదరాబాద్ దాటేసింది: కేటీఆర్

ఐటీ ఉద్యోగ కల్పనలో బెంగళూరును తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ దాటి వేసిందని మంత్రి కేటీ రామారావు అన్నారు. అయితే ఇక్కడ బెంగళూరును తక్కువ చేసి చూపించాలనేది తన ఉద్దేశ్యం కాదని, తాము అధికారంలోకి వచ్చాక అన్నింటా అభివృద్ధి దూసుకు వెళ్తోందన్నారు. దేశవ్యాప్తంగా ఐటీ రంగంలో 5 మిలియన్ ఉద్యోగాలు ఉంటే, ఇందులో 1 మిలియన్ ఉద్యోగాలు కేవలం హైదరాబాద్, తెలంగాణ నుండే ఉన్నాయన్నారు. అంటే 20 శాతం హైదరాబాద్ నుండి ఉంద...

January 9, 2023 / 08:51 PM IST

బీజేపీతో పవన్ విసిగిపోయారా, బాబుతో చేయి కలపడం వెనుక…!

బీజేపీతో పవన్ విసిగిపోయి, బాబుతో చేయి కలిపారా? ఎన్నికలకు ఏడాది ముందు బీజేపీకి పవన్ కళ్యాణ్ షాకిచ్చారా? జనసేనాని షరతులకు కమలం పార్టీ అంగీకరించలేదా? ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తానన్న పవన్ ఆ ప్రయత్నాలు చేసి, విఫలమయ్యారా? ఇక బీజేపీతో కాదనే నిర్ణయానికి వచ్చేశారా? ఫైనల్‌గా మెజార్టీ ప్రతిపక్ష ఓటు చీలని పార్టీ దిశగా అడుగు వేశారా? ఆ లెక్కల తర్వాతే బాబును కలిసి, పొత్తుపై క్లారిటీ ఇచ్చారా? అలా అయి...

January 9, 2023 / 08:42 PM IST

కాపుల్ని కమ్మోళ్లకు అమ్మేస్తావా..? పవన్, బాబు భేటీపై ఆర్జీవీ ట్వీట్..!

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లు ఇద్దరూ ఇటీవల భేటీ అయిన సంగతి తెలిసిందే. కాగా…. వీరి భేటీ పై తాజాగా… వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ స్పందించాడు. ముఖ్యంగా పవన్ పై సెటైర్లతో విరుచుకు పడ్డారు. ‘కేవలం డబ్బు కోసమే తన సొంత కాపుల్ని కమ్మోళ్లకు అమ్మేస్తాడని ఊహించలేదు.. rip కాపులు..కంగ్రాచులేషన్స్ కమ్మోళ్ళు’ అని ఆయన ట్వీట్ చేశారు. అంతేకాదు ఆర్జీవీ కందుకూరు, గుంటూరు తొక్కిసల...

January 9, 2023 / 06:09 PM IST

వారిద్దరూ కలిస్తే… జగన్ ఓటమి ఖాయం: నిమ్మకాయల చినరాజప్ప

రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు , పవన్‌కల్యాణ్‌ కలిసి పోలీ చేస్తే వైసిపి ఓడిపోవడం ఖాయమని చేసిన వ్యాఖ్యలపై మాజీ హౌంమంత్రి, టీడీపీ సీనియర్‌ నేత నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ…. ‘చంద్రబాబు-పవన్‌ కళ్యాణ్‌ కలిస్తే మీరెందుకు ఉలిక్కిపడుతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన లో భాగంగా విశాఖలో ఇబ్బందులకు గురి చేశారు. ఆ రోజు చంద్రబాబు.. పవన్‌ను పలకరించాలని వెళ్లారు. ఇప్పుడు క...

January 9, 2023 / 05:29 PM IST

పవన్‌పై అంబటి బసవన్న వ్యాఖ్య, డైపర్ అంటూ సోమిరెడ్డి కౌంటర్

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ భేటీపై వైసీపీ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. జనసేన పార్టీ స్థాపించినప్పటి నుండి పవన్ కళ్యాణ్ టీడీపీకి అనుకూలంగానే ఉంటున్నాడనేది వైసీపీ వాదన. గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ సమస్య పైన మాట్లాడని పవన్ కళ్యాణ్, ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో ఏ సమస్య లేకపోయినా విమర్శలు గుప్పిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే చాలా రో...

January 9, 2023 / 05:24 PM IST

ఢిల్లీ మేయర్ ఎన్నిక వాయిదా….!

ఢిల్లీ మేయర్ ఎన్నిక వాయిదా పడింది. ఆమ్ ఆద్మీ పార్టీ( ఆప్), బీజేపీ కౌన్సిలర్ల మధ్య తోపులాట జరగడంతో… ఈ ఎన్నికను వాయిదా వేశారు. ఈ రోజుకు సభ వాయిదా పడిందని, కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని ప్రిసైడింగ్ ఆఫీసర్, బీజేపీ కౌన్సిలర్ సత్య శర్మ ప్రకటించారు. ఈ ఎన్నికను ప్రతిష్ట్మాత్మకంగా తీసుకున్న ఆప్, బీజేపీ ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు పెద్దఎత్తున రభస సృష్టించారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియన...

January 6, 2023 / 11:11 PM IST

రాజకీయాల్లోకి వస్తే చెప్పే వస్తాను.. సుచరిత భర్త..!

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి  మేకతోటి సుచరిత పార్టీ మారుతున్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.  ఇటీవల… తన భర్త పార్టీ మారితే… నేను కూడా పార్టీ మారుతానని.. భర్తో పార్టీ.. భార్య ఒక పార్టీ ఉంటే బాగుండదు కదా అంటూ ఆమె పేర్కొన్న సంగతి తెలిసిందే. దీంతో… వారు పార్టీ మారతారంటూ వార్తలకు మరింత బలం చేకూరుంది. ఈ నేపథ్యంలో… తాజాగా…  సుచరిత భర్త దయాసాగర్ స్పందిం...

January 6, 2023 / 11:09 PM IST

నేను రాజీనామాకు సిద్ధం.. మీరు క్షమాపణ చెబుతారా..? కిషన్ రెడ్డికి కేటీఆర్ సవాల్..!

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ మంత్రి కేటీఆర్.. సవాల్ విసిరారు. తాను చెప్పేది  తప్పయితే… తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కేటీఆర్ చెప్పారు. అదే.. మీరు చెప్పేది తప్పైతే కేంద్ర మంత్రి పదవి వదిలి పెట్టకపోయినా.. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సోయి లేకుండా మాట్లాడుతున్నారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్ష, పరోక్ష పన...

January 6, 2023 / 11:06 PM IST

మధ్యాహ్న భోజనంలో చికెన్… బెంగాల్ సీఎం నిర్ణయం..!

పశ్చిమ బెంగాల్  ప్రభుత్వం ప్రభుత్వ విద్యార్థులకు శుభవార్త తెలియజేసింది. మిడ్ డే మీల్స్ లో  విద్యార్థులకు ప్రతిరోజూ చికెన్, ఎగ్స్ అందించాలని ఆమె ఆదేశాలు జారీ చేయడం విశేషం. వాటితో పాటు సీజనల్ ఫ్రూట్స్ అందించేందుకు సమాయాత్తం అయింది. ఈ విషయాన్ని అధికారులు వెల్లడించారు. ప్రతి రోజూ వడ్డించే అన్నం, పప్పు, కూరగాయలతో పాటు చికెన్, ఎగ్స్ కూడా విద్యార్ధుల భోజనంలో జత చేయాలని అధికారులు నిర్ణయించారు. ఏప్రిల్ ...

January 6, 2023 / 11:03 PM IST

కాంగ్రెస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులు… కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ఫైర్..!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.  12మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాంయిపుల విషయమై రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రెస్ మీట్ నిర్వహించారు.  ఈ ప్రెస్ మీట్ లో  కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను కొన్నారని 2014లో టీడీపీలో గెలిచిన తలసానిని మంత్రిని చేశారని అన్నారు. ఇక 2018 వరకు ఫిరాయ...

January 6, 2023 / 11:00 PM IST

కుప్పంలో ఓటు కూడా లేదు.. నీదెలా అవుతుంది..? అంబటి రాయుడు సెటైర్లు..!

టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అంబటి రాయుడు విమర్శల వర్షం కురిపించారు. కుప్పం పర్యటన నేపథ్యంలో… పోలీసులతో చంద్రబాబు వాగ్వాదానికి దిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆయన మాట్లాడిన మాటలకు అంబటి కౌంటర్ ఇచ్చారు. కుప్పంలో జీవో 1 పాటించటాన్ని చంద్రబాబు తిరస్కరించడంపై మండిపడ్డారు. చంద్రబాబు మాట్లాడిన తీరు పిచ్చి కుక్క అరిచినట్లుగా ఉందని అన్నారు. చట్టాన్ని ఉల్లంఘించమని చెబుతున్న విషయంపై కూడా మంత్రి...

January 6, 2023 / 10:49 PM IST