సినిమాలే కాదు.. కోలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పుడు హాట్ టాపికే హీరో విశాల్. నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శిగా రాజకీయంగా విశాల్ సెన్సేషన్ అవుతునే ఉంటాడు. కానీ ఈ మధ్య సినిమాల పరంగా రేసులో వెనకబడిపోయాడు. త్వరలోనే 'మార్కో ఆంటోని' అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. ఇలాంటి సయమంలో నయనతార గురించి చేసిన కొన్ని కామెంట్స్ వైరల్గా మారాయి.
తెలంగాణలో వరదల వల్ల 30 మంది వరకూ చనిపోయినా సీఎం కేసీఆర్ సర్కార్ పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లకు సోమవారం కాంగ్రెస్ నేతలందరూ తద్దినం పెట్టాలని సూచించారు.
పంటపొలాల మధ్య నిశ్శబ్దంగా కోబ్రా తిరుగుతోంది. ఓ రైతు కంట పడటంతో ఆ పాము ఒక్కసారిగా ఎటాక్ చేసింది. స్థానికులు అలర్ట్ అయ్యి వెంటనే స్నేక్ క్యాచర్లకు సమాచారం అందించారు. చాలాసేపు కష్టపడిన తర్వాత 13 అడుగుల కింగ్ కోబ్రాను స్నేక్ క్యాచర్లు పట్టుకున్నారు.
ఓ వ్యక్తి తన అన్నయ్య కూతురిని పెళ్లి చేసుకున్నాడు. బంధాలను మర్చిపోయి, ఆచారాలను వదిలి కుటుంబ సమక్షంలోనే ఆ జంట హనుమాన్ ఆలయంలో పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఆ ఘటనకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
బ్రో సినిమాలో డ్యాన్స్ ఎవరిని అనుకరించింది కాదని.. పవన్ కళ్యాణ్ ఎలాంటి వాడో మీకు తెలియదని కమెడీయన్ పృథ్వీ అంటున్నాడు. మంత్రి అంబటి రాంబాబుపై పోటీ చేసి చిత్తుగా ఓడిస్తానని తెలిపారు.
ఇస్లామియా యూనివర్సిటీలో దారుణమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి. కళాశాలలో విచ్చలవిడిగా డ్రగ్స్ సరఫరా, వాటికి బానిసలుగా మారిన విద్యార్థినిలను లైంగికంగా వేధించారు.