ఖమ్మంలోనూ ఇటీవల వందే భారత్ రైలుపై దాడి చేయడంతో రైలు అద్దాలు పగిలాయి. ముగ్గురు యువకులు కావాలని రైలుపై రాళ్లు రువ్వారు. రైలు ప్రారంభం కాకముందే వైజాగ్ లో ఆగి ఉన్న రైలుపై కొందరు యువకులు రాళ్లు విసిరారు
వైశాలిని కిడ్నాప్ చేయడంతో పాటు తన కుటుంబ సభ్యులపై నవీన్ రెడ్డి, ఆయన అనుచరులు దాడికి తెగబడ్డారు. దీంతో అతడితో పాటు మరో 40 మందిపై ఆదిబట్ల పోలీసులు కేసులు నమోదు చేశారు. వైశాలిని కిడ్నాప్ చేయడమే కాదు
ఎక్కడెక్కడ ఉన్నాయో ముందే తెలుసుకుని నివారణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. లేకపోతే భవిష్యత్ లో భూకంపం మాదిరి ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఇటీవల జరిగిన ఘటనలపై అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం.
ఏరికోరి అదే రోజు ఆవులను ప్రేమిద్దాం అని పిలుపునివ్వడం రాజకీయంగా వివాదం రేగింది. మతపరమైన అంశాల జోలికి వెళ్లడంతో వివాదాస్పదమవుతున్నది. ఆ రోజు జంటగా ఎవరూ కనిపించినా దాడులు చేస్తామని ఇప్పటికే పలు సంఘాలు ప్రకటించాయి. ప్రేమికుల రోజు పాశ్చాత్య సంస్కృతి అని, దాన్ని బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు.. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రోజుల్లో 2013-14 బడ్జెట్ ను చూసుకుంటే.. ఆ బడ్జెట్ లో ఉమ్మడి ఏపీలో చేనేత, జౌళీ శాఖకు కేటాయించింది రూ.70 కోట్లు. కానీ.. ఇవాళ సీఎం కేసీఆర్ నాయకత్వంలో చేనేత, జౌళీ శాఖకు...
MLA Roja : లోకేష్ పాదయాత్రపై మంత్రి రోజా సెటైర్ల వర్షం కురిపించారు. ఆయన పాదయాత్రతో జబర్దస్త్ షోకి పోటీ చేస్తున్నాడంటూ కామెంట్ చేశారు. లోకేష్ పాదయాత్ర.. రోజు రోజు జోకేష్ పాదయాత్రలా సాగుతూ జబర్దస్త్ కి పోటీగా నిలబడుతోందని ఎద్దేవా చేశారు.
బారికేడ్లను తోసేసి వాహనదారులు ట్రాక్ పైకి వచ్చారు. ఫార్ములా ఈ రేసింగ్ పోటీలు రేపు ప్రారంభం కాబోతున్నాయి. ట్రాక్ పైకి ఇతర వాహనాలు రావడంతో రేసింగ్ ప్రాక్టీస్ ను వాయిదా వేశారు. ట్రాక్ పై సెక్యూరిటీ లోపం ఉండటంతో...
మరోవైపు సినిమా ప్రమోషన్స్ లో మూవీ యూనిట్ తో కలిసి షారుఖ్ కూడా బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఈనేపథ్యంలో ఆయన చేతికి ధరించిన వాచ్ ను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. మిలమిలా మెరిసిపోతున్న ఆ వాచ్ ను చూసి చాలామంది ఫిదా అవుతున్నారు.
CM Ashok Gehlot రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అసెంబ్లీలో అభాసుపాలయ్యారు. ఈ రోజు బడ్జెట్ ప్రవేశపెడుతున్న సమయంలో అనుకోని పొరపాటు జరిగింది. ఈ ఏడాది చదవాల్సిన బడ్జెట్ కు బదులు గత ఏడాది బడ్జెట్ చదివారు.
Bandi Sanjay : తెలంగాణ నూతన సచివాలయంపై బీజేపీ చీఫ్ బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తాము అధికారంలోకి రాగానే... సచివాలయం డోమ్స్ కూలగొడతామని ఆయన పేర్కొన్నారు. తాము తెలంగాణలో అధికారంలోకి వస్తే... కొత్త సచివాలయంలో మార్పులు చేస్తామని, తెలంగాణ సంప్రదాయం ఉట్టిపడేలా మార్పులు చేస్తామని ప్రకటించారు.
Pocharam Srinivas Reddy : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి నేడు 74వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. పుట్టిన రోజును పురస్కరించుకుని శుక్రవారం ఉదయం అసెంబ్లీలోని అమ్మవారి ఆలయంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. కాగా..ఆయన తన బాల్య మిత్రుడు సాలం బీన్ అలీఖాన్ మృతివార్త తెలిసి స్పీకర్ ఆవేదన వ్యక్తం చేశారు. బాల్య మిత్రుడిని తలుచుకుంటూ పుట్టిన రోజు నాడే పోచారం క...
రియల్ మీ 10 ప్రో కొకకోలా ఎడిషన్ పేరుతో తాజాగా భారత్ లో ఈ ఫోన్ ను లాంచ్ చేశారు. ఈ ఫోన్ లో అత్యాధునికమైన ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ తో పాటు చార్జర్, కేబుల్ ను కూడా అందిస్తారు. రెగ్యులర్ రియల్ మీ 10 ప్రోలాగానే ఈ ఫోన్ లో ఫీచర్స్ ఉండనున్నాయి.
కియారా అద్వానీ, సిద్దార్థ్ మల్హోత్రా ఇద్దరూ పెళ్లి కాగానే సిద్దార్థ్ ఇంటికి చెక్కేశారు. ఢిల్లీలో రిసెప్షన్ ను కూడా గ్రాండ్ గా నిర్వహించారు. వెడ్డింగ్ ఫోటోలను కూడా కొత్త జంట షేర్ చేసింది. ఢిల్లీ రిసెప్షన్ కోసం ఇద్దరూ రెడ్ ఔట్ ఫిట్ లో కనిపించారు
MP Asaduddin Owaisi : తెలంగాణ సెక్రటేరియట్ నిర్మాణంపై ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడం శుభపరిణామమని అన్నారు. కేసీఆర్ అధికారంలోకి వస్తే తెలంగాణ మాదిరిగానే దేశంలో కూడా సుపరిపాలన అందిస్తారని అన్నారు. తెలంగాణలో ఎన్నో గొప్ప పథకాలు తీసుకొచ్చారని కితాబిచ్చారు. తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్ కట్టుబడి ఉన్నారని అన్నార...
ఓ పెట్రోల్ బంకు నుంచి భార్యను తీసుకెళ్లడానికి బదులు మరో వ్యక్తి భార్యను తీసుకెళ్లిన ఫన్నీ సంఘటన ఇటీవల కర్ణాటకలో జరిగింది. ఆ తర్వాత వారు విషయం తెలుసుకుని తిరిగి రాగా..ప్రస్తుతం ఈ అంశం సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది.