H3N2 Virus:హెచ్3ఎన్2 వైరస్ (H3N2 Virus) బెంబేలెత్తిస్తోంది. వైరస్ (virus) సోకి ఇప్పటికే ఇద్దరు చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ రోజు మరొకరు చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య మూడుకు చేరింది. గుజరాత్కు (gujarat) చెందిన 58 ఏళ్ల మహిళ హెచ్3ఎన్2 వైరస్ లక్షణాలతో చనిపోయిందని వైద్యులు (doctors) నిర్ధారించారు.
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు (BJP Telangana president) బండి సంజయ్ (Bandi Sanjay) వ్యాఖ్యలను ఆ పార్టీ నేత, గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (goshamahal mla raja singh) సమర్థించారు.
Assembly Meetings : ఏపీ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ అసెంబ్లీ సమావేశా్లో అధికార పార్టీ ఎమ్మెల్యే ఆనం రామ నారాయణ రెడ్డి సొంత పార్టీ నేతలకు ఊహించని షాక్ ఇచ్చారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం జరుగుతున్న సమయంలో.. ఆనం రామనారాయణ రెడ్డి.. టీడీపీ సభ్యుల వైపు కూర్చున్నారు.
Jeet Adani gets engaged to Diva Jaimin Shah:ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ (gautham adani) ఇంటిలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన రెండో కుమారుడు జీత్ అదానీ (Jeet Adani) ఓ ఇంటివాడు కాబోతున్నారు. దియ జైమిన్ షాతో (Diva Jaimin Shah) ఆదివారం అహ్మదాబాద్లో జీత్ అదానీకి (jeet adani) అతి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో నిశ్చితార్థం జరిగింది.
చెరుకు లోడుతో వెళ్తున్న ఓ ట్రాక్టర్ ను డ్రైవర్ నడుపుతున్నాడు. అయితే ఆ ట్రాక్టర్ లో చెరుకు లోడ్ అధికం కావడంతో ట్రాక్టర్ ముందు ఇంజిన్ భాగం యొక్క ముందు రెండు చక్రాలు నేలను తాకడం లేదు. ఇంజిన్ వెనుక భాగంలోని రెండు పెద్ద చక్రాలు మాత్రమే నేల పైన ఉన్నాయి. అయినప్పటికీ సదరు డ్రైవర్ ఆ ట్రాక్టర్ ను అలాగే తీసుకొని వెళ్తున్నాడు. ఈ వీడియో నెటిజన్ లను షాక్ కు గురి చేసింది.
Bandi sanjay:టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ (Paper leak) అంశంపై అగ్గిరాజేసింది. ఈ అంశంపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ (bandi sanjay) స్పందించారు. పేపర్ లీకేజీ అంశంవెనక పెద్ద కుట్ర (Conspiracy) దాగి ఉందని సంచలన ఆరోపణలు చేశారు. చైర్మన్, సెక్రటరీకి తెలియకుండా లీకేజీ (leak) జరిగి ఉండదని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
నందమూరి తారకత్న (Nandamuri Tarakatna) ఫిబ్రవరి 18న మరణించిన సంగతి తెలిసిందే. గుండెపోటుకు గురై దాదాపు 23 రోజుల పాటు మృతువు తో పోరాడిన తారకరత్న ..చివరికి మృతువు నుండి బయటపడలేకపోయారు. తారకరత్న మృతి తో నందమూరి ఫ్యామిలీ తో పాటు టిడిపి (TDP) శ్రేణుల్లో, సినీ లోకంలో విషాదం నెలకొంది. తాజాగా బాలయ్య గురించి తారకరత్న భార్య సోషల్ మీడియాలో భావోద్వేగంతో కూడిన పోస్ట్ చేశారు.
cabinet expansion:ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి (assembly) మరో ఏడాదిలో ఎన్నికలు జరుగుతాయి. ఆ లోపు మరోసారి మంత్రివర్గ విస్తరణ (cabinet expansion) చేయాలని సీఎం జగన్ (cm jagan) అనుకుంటున్నారు. మంత్రుల (ministers) పనితీరు ఆధారంగా.. మార్పులు తప్పవని స్పష్టంచేశారు. ప్రభుత్వం చేపట్టిన పథకాలు, చేసిన పనులను అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరించాలని సూచించారు.
ఓ మహిళను ఓ యువకుడు బహిరంగంగానే బలవంతంగా ముద్దు పెడుతున్న వీడియో (Video) నెట్టింట వైరల్ గా మారింది. ఈ సంఘటన బీహార్ లో (Bihar) చోటు చేసుకున్నది. జాముయ్ ప్రాంతంలో ఓ మహిళ ఫోన్ (Woman on phone) మాట్లాడుకుంటూ నిలబడింది. ఈ సమయంలో ఈ అనుకోని ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో అక్కడి సీసీటీవీ ఫుటేజీలో నిక్షిప్తమైంది.
95వ ఆస్కార్ (Oscar) వేడుకల్లో భారత్ నుంచి బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫీలిం కేటగిరిలో ది ఎలిఫెంట్ విష్పరర్స్ (The Elephant Whisperers) సినిమా ఆస్కార్ అవార్డు సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది. తెలిసిందే ఇక ఫిలింకు సంబంధించి మరో విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది. సినిమాలో నటించిన రెండు ఏనుగులు (Elephants) కనిపించకుండా పోయాయని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆస్కార్ అవార్డు రావడంతో మీడియా కు ...
perni nani satires to payyavula keshav:టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ (payyavula keshav), వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని (perni nani) మధ్య ఈ రోజు అసెంబ్లీ లాబీలో ఆసక్తికర డిస్కషన్ జరిగింది. వచ్చే ఎన్నికల్లో మీరే మళ్లీ గెలవాలని పేర్ని నాని (perni nani) పలకరింపు స్టార్ట్ చేశారు. నాని అలా అనడంలో మరో అర్థం కూడా ఉంది. ఉరవకొండలో ఏ పార్టీ విజయం సాధిస్తే.. ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాదనే సెంటిమెంట...
కొద్ది రోజుల క్రితం ఎయిరిండియా విమానంలో ఓ ప్రయాణీకురాలిపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేశాడు. ఇది దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ఇప్పుడు ఇదే తరహాలో ఇండియన్ రైల్వేస్ లో జరిగింది. ఓ రైల్వే అధికారి... మహిళ పైన మూత్ర విసర్జన చేసినట్లుగా ఆరోపణలు వచ్చాయి. దీంతో పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు.
kavitha birthday:బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ (cm kcr) తనయ.. కల్వకుంట్ల కవిత (kavitha) బర్త్ డే నిన్న (సోమవారం) జరిగింది. ఆమెకు అంతా విష్ చేశారు. ప్రగతి భవన్ వెళ్లి తండ్రి సీఎం కేసీఆర్ (kcr), తల్లి శోభ (shoba) నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. సోదరుడు మంత్రి కేటీఆర్ (ktr) అండ్ ఫ్యామిలీతో సరదాగా గడిపారు. తర్వాత ఇంటికి వచ్చి బర్త్ డే సెలబ్రేట్ (birthday celebrarions) చేసుకున్నారు.
కవిత పైన బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తాను సమర్థించడం లేదని ధర్మపురి అరవింద్ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని బీజేపీ అధిష్టానం తీవ్రంగా పరిగణించవచ్చునని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధిష్టానం నుండి ఆయనకు నోటీసులు రావొచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి.