టెక్ దిగ్గజం యాపిల్ సీఈవో టిమ్ కుక్ తన వేతాన్ని తగ్గించుకోవడానికి స్వచ్చంధంగా ముందుకు వచ్చారు. 40 శాతం వేతనం తగ్గించుకోనున్నారు. మార్చి 10వ తేదీన జరగనున్న ఇన్వెస్టర్ డేలో షేర్ హోల్డర్స్ అనుమతి లభించవలసి ఉంది. ఇప్పటికే షేర్ హోల్డర్లకు పంపిణ ప్రతిపాదనలలో కుక్ వేతన కోత అంశాన్ని చేర్చారు. టిమ్ కుక్ ఏడాదికి 99 మిలియన్ డాలర్ల వేతనం అందుకుంటున్నారు. 2023లో 49 మిలియన్ డాలర్లకు తగ్గించాలని నిర్ణయించారు....
పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీ పేరును చంద్రసేనగా మార్చుకోవాలని, డబ్బుల కోసం జగన్పై, వైసీపీ నాయకులపై ఇంత నీచంగా మాట్లాడుతావా అంటూ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. తనను, అంబటి రాంబాబును, ఇతర వైసీపీ నేతలను ఇష్టం వచ్చినట్లు తిడుతా అంటే ఎలా అని, వారి కులం కాబట్టి మాపై ఆయనకు హక్కు ఉందన్నట్లుగా మాట్లాడుతారా అని నిలదీశారు. తన పేరు తెలియనట్లుగా మంత్రి అంటూ మాట్లాడుత...
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ హంగామా స్టార్ట్ అయిపోయింది. మెగాభిమాని బాబీ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజ పోలీస్ కమిషనర్ ఆఫీసర్గా నటించాడు. అయితే వాల్తేరు వీరయ్యలో రవితేజ స్థానంలో ముందుగా మెగా హీరో తీసుకోవాలని అనుకున్నారట. కానీ జస్ట్ మిస్ అయిందని అంటున్నారు. కెరీర్ స్టార్టింగ్ నుంచి వైవిధ్యంగా సాగుత...
ప్రస్తుతం వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య హంగామా ఎలా ఉందో చూస్తునే ఉన్నాం. ముందు నుంచి ప్రతి విషయంలోను పోటీ పడుతు వచ్చారు చిరు బాలయ్య. అందుకు తగ్గట్టే మైత్రీ మూవీ మేకర్స్ కూడా.. అటు ఫ్యాన్స్.. ఇటు చిరు, బాలయ్యను ఏ మాత్రం హర్ట్ చేయకుండా భలేగా బ్యాలెన్స్ చేశారు. ఫస్ట్ లుక్ మొదలుకొని.. రిలీజ్ వరకు పక్కా ప్లానింగ్తో ముందుకు సాగారు. అలాగే సినిమాల పై భారీ హైప్ క్రియేట్ చేశారు. ఈ విషయంలో మెగా, [&hel...
ఉమ్మడి ఖమ్మం జిల్లా కీలక నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చల్లబడ్డారా.. అంటే అవుననే చెప్పవచ్చు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించారు. మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రాల్లో సమీకృత కలెక్టరేట్ కార్యాలయాలు, పార్టీ కార్యాలయాలు ప్రారంభించారు. కొత్తగూడెం పర్యటనలో తుమ్మల మొదటి నుండి చివరి వరకు అధినేత కేసీఆర్ వెంటే ఉన్నారు. ఆయనను సీఎం ఆత్మీయంగా పలకరించారు. కలెక్ట...
సంక్రాంతి పందెంకోడిలా థియేటర్లలోకి దూసుకొచ్చిన బాలకృష్ణ మూవీ వీరసింహారెడ్డి బాక్సాఫీస్ బద్దలు కొడుతోంది. నందమూరి అభిమానుల అంచనాలు రీచ్ అయ్యి.. నీరాజనాలు అందుకుంటోంది. అయితే.. వీరసింహారెడ్డి వీర విహారానికి ఓ థియేటర్ యాజమాన్యం బ్రేక్ వేసింది. అమెరికాలోని తెలుగు ప్రేక్షకులు థియేటర్లలో బాలయ్య యాక్టింగ్, డైలాగులు, డ్యాన్సులు చూసి వీర లెవల్లో ఊగిపోతున్నారట. జై బాలయ్య అరుపులతో థియేటర్లను హోరెత్తిస్తున...
జగన్ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. రోడ్డుపై సభలు, సమావేశాలు నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత నెల 23వ తేదీన జీవో నెంబర్ 1ని తీసుకొచ్చింది. అయితే ఇది నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ ఏపీ హైకోర్టు ఈ నెల 23వ తేదీ వరకు జీవో 1ని సస్పెండ్ చేసింది. జనవరి 20 లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోవైపు ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ 1న మీద ప్రతిపక్షాలన్నీ ఆగ్రహం వ్యక్తం చేశాయి....
మహబాబాబాద్ జిల్లాకు సీఎం కేసీఆర్ నిధుల వరద పారించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ సముదాయాన్ని ఇవాళ ప్రారంభించిన తర్వాత ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదికపై మాట్లాడారు. మహబూబాబాద్, తిరుమలగిరి, వర్ధన్నపేట ప్రాంతాల్లో గతంలో పూర్తికాని కాలువలను చూసి మనసు చలించేందని గుర్తుచేసుకున్నారు. ఆదివాసీ, గిరిజన ప్రాంతాల్లో వెలుగు నిండాలనే ఉద్దేశంతో జిల్లాలు ఏర్పాటు చేసుకోవడం జరిగిందని వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఓ ...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రను ఆపేందుకే వైసీపీ ప్రభుత్వం జీవో నెంబర్ 1ను తీసుకు వచ్చిందని మెగా సోదరుడు నాగబాబు అన్నారు. రణస్థలంలో జరుగుతున్న జనసేన యువశక్తి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో కచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారన్నారు. జనసేన ఓ కుటుంబ పార్టీ కాదని అందరి పార్టీ అని తెలిపారు. తాను పార్టీ అభివృద్ధికి మాత్రమే పని చేస్తానన్నారు. సామాన్య కార్యకర్త నుండి ఎవరైనా జనస...
తమిళనాడు మాజీ సీఎస్, జనసేన సలహాదారు ఆర్ రామ్మోహన్ బుధవారం నాడు ప్రగతి భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈయన ఆంధ్రప్రదేశ్కు చెందిన కాపు నేత. ఇటీవలే తోట చంద్రశేఖర్ తదితర కాపు నేతలు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో మరో కాపు నేత కేసీఆర్ ని కలవడం చర్చకు దారి తీసింది. ఈ భేటీ సమయంలో ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షులు కాపు చంద్రశేఖర్, బీఆర్ఎస్ నేత పార్థసారథి [&hel...
సంక్రాంతి రేసులో దూసుకొచ్చిన బాలకృష్ణ వీరసింహారెడ్డి మూవీ రిలీజై థియేటర్లలో దుమ్ము దులుపుతోంది. బాలయ్య డ్యాన్సులు, పాటలు, డైలాగులు, యాక్షన్ కి ఆయన అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. థియేటర్లలో బాలయ్య ఫ్యాన్స్ చేసే హంగామా మామూలుగా లేదు. బాలయ్య నోటి నుంచి చిన్న డైలాగ్ వస్తేనే పవర్ ఫుల్ గా ఉంటుంది. అలాంటిది రోమాలు నిక్కపొడుచుకునే డైలాగులు.. బాలయ్య మీసం తిప్పుతూ చెప్తుంటే థియేటర్లలో ఫ్యాన్స్ శివాలూగ...
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడనున్నారని వార్తలు వేగం పుంజుకున్నాయి. త్వరలో ఎన్నికలు రానున్న తరుణంలో పొంగులేటి పార్టీలోంచి బయటకు రావడం బీఆర్ఎస్ పార్టీకి భారీ దెబ్బ. అసెంబ్లీ ఎన్నికలకు మరో పది నెలల గడువు ఉంది. ఈ సమయంలో తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. 18వ తేదీన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ భారీ సభను కూడా ప్లాన్ చేసింది. అదే సమయంలో పొంగులేటి కమలం తీర్థం పుచ్...
ప్రైవేట్ ట్రావెల్స్ ఆగడాలు మితిమీరిపోతున్నాయి. పండగ కోసం ఊరికి వెళ్లే ప్రయాణికుల జేబుకు చిల్లుపెడుతున్నాయి. టికెట్పై మూడు, నాలుగింతలు పెంచేసి ముక్కుపిండీ మరీ వసూలు చేస్తున్నాయి. అయినా సరే.. పండుగ పూట సొంతూరికి వెళ్దాం అనుకుంటే.. సేఫ్టీ నిబంధనలు, ఫిట్ నెస్ లేని బస్సులతో ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి ప్రైవేట్ ట్రావెల్స్ ఏజెన్సీలు. మామూలు రోజుల్లో అయితే ఒకరికి రూ.1000 ఉండే టికెట్ ధర పండ...
అయ్యప్ప భక్తులు పవిత్రంగా భావించే అయ్యప్ప ప్రసాదమైన అరవన్నం మీద కేరళ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. శబరిమల ప్రసాదాన్ని నిషేధిస్తూ తీర్పు వెల్లడించింది. అరవన్నం ప్రసాదం తయారీలో ఉపయోగించే యాలకుల్లో క్రిమి సంహారక మందులు ఉన్నాయని పరిశోధనల్లో తేలడంతో కేరళ హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ప్రకటించింది. వెంటనే స్పందించిన దేవస్థాన బోర్డు అయిన ట్రావెన్ కోర్ సంస్థ గురువారం నుంచి యాలకులు లేని ప్రసాద...
ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ షాక్ తగిలింది. పొలిటికల్ అడ్వర్టైజ్ మెంట్ల విషయంలో డైరెక్టరేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ ఫైర్ అయింది. ప్రకటనల పేరుతో ప్రజాధనం ఖర్చు పెట్టారని.. పదిరోజుల్లో రూ.163.62 కోట్లు చెల్లించాలని లేదంటే తదుపరి చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని నోటీసులు జారీ చేసింది. జరిమానా కట్టకపోతే.. చట్టప్రకారం ముందుకు వెళ్తామని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ కి నోటీసులు అందజేసింద...