కేరళలో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పడుతున్న తరుణంలో మరో వైరస్ కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా నోరో వైరస్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకూ ఈ కేసులన్నీ చిన్నారుల్లోనే కనిపించాయి. చిన్నారుల్లో అధిక స్థాయిలో ఇన్ఫెక్షన్ ను గుర్తించడంతో సర్కార్ అప్రమత్తమైంది. ఈ వైరస్ అతిసారం, వాంతులతో సంబంధం కలిగి ఉంటుందని, చికిత్స సులభమే అయినా ఒక్కోసారి ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని పలు అధ్యయనాలు తెలి...
తమ పార్టీ నేత నారా లోకేష్ పాదయాత్ర ప్రభుత్వానికి వణుకు పుట్టిస్తుందని తెలుగుదేశం మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శలు గుప్పించారు. ఆయన పాదయాత్రతో వైసీపీ కుక్కలకు జ్వరం పట్టుకుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా పాదయాత్ర చేసే హక్కు ఉందన్నారు. పోలీసులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. తండ్రి మృతిని కూడా జగన్ రాజకీయం చేశారని ధ్వజమెత్తారు. .మంత్రి రోజాకు రాజకీ...
తెలంగాణలో ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు సంబందించిన షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 27 నుంచి ఉపాధ్యాయులు బదిలీలు, పదోన్నతులకు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇదంతా పూర్తిగా ఆన్ లైన్ లోనే ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ నెల 28వ తేదీ నుంచి 30 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. మార్చి 4వ తేదీ నాటికి ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ముగియనుంది. ఉపాధ్యాయులు బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ...
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో గందరగోళం నెలకొంది. అంతర్జాతీయ మీడియా సంస్థ ప్రధాని మోదీపై విడుదల చేసిన వీడియో విషయంలో రెండు విద్యార్థి సంఘాల మధ్య వివాదం జరిగింది. భారత ప్రభుత్వం బ్యాన్ చేసిన వీడియోను ఫెటర్నేటి గ్రూప్ హెచ్సీయూలో క్యాంపస్ స్క్రీనింగ్ చేసింది. దీంతో ప్రధానికి వ్యతిరేకంగా ఉన్న ఈ డాక్యుమెంటరీపై విద్యార్థి సంఘాల్లో గొడవ జరిగింది. మోదికి వ్యతిరేకంగా ఉన్న వీడియోను స్క్రీనింగ్ చేస్తు...
IND vs NZ 3rd ODI: నేడు ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడో వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్ లో ఇది చివరి మ్యాచ్. ఇండోర్ లోని హోల్కర్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. స్వదేశంలో వరుస మ్యాచ్ లు ఆడుతున్న టీమిండియా ఈ మధ్యనే శ్రీలంక టీమ్ తో జరిగిన వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. తాజాగా ఇప్పుడు న్యూజిలాండ్ జట్టుపై రెండు మ్యాచ్ లను గెలిచింది. ఇక మూడో […]
అమెరికాలో దుండగుడు జరిపిన కాల్పులలో తెలుగు విద్యార్థి దుర్మరణం చెందాడు. మరొక విద్యార్థికి గాయాలు అయ్యాయి. వీరితోనే ఉన్న మరో తెలుగు విద్యార్థి కాల్పుల ఘటన నుండి బయటపడ్డారు. విజయవాడకు చెందిన నందెపు దేవాశిష్ హైదరాబాద్లో ఉంటూ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. తెలంగాణలోని సంగారెడ్డి రామచంద్రాపురంకు చెందిన సాయిచరణ్ ఈ నెల 11న అమెరికాలో ఎంఎస్ కోసం వెళ్లారు. వీరు చికాగోలోని గవర్నర్ స్టేట్ యూనివర్...
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన పాదయాత్ర ప్రారంభానికి ముందు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోనున్నారు. శ్రీవారి దర్శనం కోసం లోకేష్ బుధవారం రాత్రి తిరుమలకు చేరుకుంటారు. 27న కుప్పం నుండి పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నారు లోకేష్. ఈ నేపథ్యంలో శ్రీవారి ఆశీస్సులు తీసుకొని, ప్రారంభిస్తారు. 25వ తేదీ మధ్యాహ్నం గం.1.20కి హైదరాబాద్లోని తన నివాసం నుంచి బయలుదేరి మొదట ఎన్టీఆర్ ఘా...
One Teacher – One Student : ఒక్క విద్యార్థి వచ్చినా టీచర్ క్లాస్ లో పాఠాలు చెబుతాడని విన్నాం కానీ.. ఒకే ఒక్క స్టూడెంట్ కోసం స్కూల్ నడుస్తోందని.. ఆ విద్యార్థి కోసం ఒక టీచర్ కూడా పాఠాలు చెప్పడానికి వస్తున్నాడు. మహారాష్ట్రలోని వాసిం జిల్లాలో ఉన్న గణేశ్ పూర్ అనే చిన్న గ్రామంలో ఉండే ప్రైమరీ స్కూల్ గురించే మనం ఇప్పుడు మాట్లాడుకునేది. ఆ ఊరి జనాభానే 150 మంది. ఆ ఊరిలో ఉన్న […]
Viral Video : సాధారణంగా బస్సులు, రైళ్లలో ప్రయాణిస్తే వాటి కిటికీలు తెరుచుకోవచ్చు. కానీ.. విమానంలో అది సాధ్యం కాదు. విమానంలో కిటికీ తెరవడం కుదరదు. అవి ఫిక్స్ చేసి ఉంటాయి. కేవలం విండో పక్కన కూర్చొని బయటి అందాలను చూడగలం కానీ.. ఆ కిటికీని తెరవలేం. కానీ.. ఓ ప్యాసెంజర్ మాత్రం విమానం కిటికీ తెరిస్తే తాను గుట్కా ఉమ్మేస్తానని.. ఎయిర్ హోస్టెస్ ను పిలిచి మరీ రిక్వెస్ట్ చేశాడు. ఈ ఘటన ఇండిగో విమానంలో [&hell...
సంక్రాంతి పండుగకు ‘వీరసింహారెడ్డి’తో మాంచి విజయం అందుకున్న నటసింహం నందమూరి బాలకృష్ణ తదుపరి సినిమాలపై దృష్టి సారించాడు. విజయోత్సాహంతో ఇదే ఊపులో మిగతా సినిమాలన్నీ ఫటాఫట్ పూర్తి చేయాలని బాలయ్య ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతానికి బాలయ్య బాబు చేతిలో దాదాపు సినిమాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది యువ దర్శకుడు అనిల్ రావిపూడితో చేస్తున్న సినిమా. హాస్యానికి పెద్దపీట వేసే అనిల్ మరి బాలయ్యతో ఎలా హాస్యం పండిస్త...
మహిళలు, పిల్లల భద్రతలో తెలంగాణ అగ్రగామిగా ఉందని, రాష్ట్రంలో ఉమెన్ సేఫ్టీవింగ్ పనితీరు అద్భుతంగా ఉందని డీజీపీ అంజనీకుమార్ తెలిపారు. డీజీపీ కార్యాలయంలో ఉమెన్ సేఫ్టీవింగ్ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ మహిళా, శిశు భద్రతలో తెలంగాణను మరింత సురక్షితంగా నిలిపేందుకు ఇంకా మెరుగ్గా పనిచేయాలన్నారు. రాష్ట్రంలో 750 పోలీస్ స్టేషన్లలో ఉమెన్ హెల్ప్డెస్క్లు ...
Guinness World Records : ఏదైనా సాధించాలని ఊరికే అనుకోవడం కాదు.. దానికి తగ్గట్టుగా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సాధించాలనుకునేది సాధించి తీరొచ్చు అని నిరూపించాడు ఈ యువకుడు. రెండు కాళ్లు లేకున్నా.. కేవలం చేతులతోనే అత్యంత వేగంగా పరిగెత్తి గిన్నిస్ వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు. అతడే జియోన్ క్లార్క్. అతడు అందరిలా సాధారణంగా జన్మించలేదు. అరుదైన వ్యాధితో జన్మించాడు. రెండు కాళ్లు లేకుండా పుట్టాడు. అప్పట...
విమాన ప్రయాణమంటే చిరాకు తెప్పించేలా ప్రయాణికుల వ్యవహారం కొనసాగుతోంది. మొన్న విమానంలో మూత్ర విసర్జన ఘటన మరువకముందే మరో సంఘటన జరిగింది. ఈసారి ఢిల్లీ- హైదరాబాద్ స్పైస్ జెట్ విమానంలో రచ్చ జరిగింది. ఓ ప్రయాణికుడు విమాన సిబ్బందితో దురుసుగా ప్రవర్తించాడని తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. అనుచితంగా ప్రవర్తించిన వారిని కిందకు దించేసి విమానం యథావిధిగా బయల్దేరింది. ఈ సంఘటన జరిగిన రోజే...
ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు 2.73శాతం డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. 2021 జులై 1 నుంచి డీఏ చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో సర్కార్ పేర్కొంది. ప్రస్తుతం ఒక్క డీఏను మాత్రమే ప్రభుత్వం మంజూరు చేసింది. వీటిని జనవరి పెన్షన్తో కలిపి పెన్షన్ దారులకు ఫిబ్రవరిలో చెల్లించనున్నట్లు తెలిపింది. అయితే,...
Crime News : కుక్కను ఎవరైనా కుక్క అనే పిలుస్తారు. కాకపోతే కొందరు తమ పెంపుడు కుక్కలకు పేర్లు పెట్టుకుంటారు. అటువంటి వాళ్లు మాత్రం తమ పెంపుడు కుక్కను పెట్టుకున్న పేరుతో పిలుస్తారు. కానీ.. దానికి ఒక పేరు ఉందని వేరే వాళ్లకు తెలియదు కదా. అప్పుడు దాన్ని వాళ్లు కుక్క అనే పిలుస్తారు కదా. కానీ.. ఓ వ్యక్తి తన కుక్కను పేరుతో కాకుండా కుక్క అని పిలిచాడని.. ఏకంగా ఆ వ్యక్తినే చంపేశాడు కుక్క […]