doctor suicide:హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో డాక్టర్ మజారుద్దీన్ (majaruddin) అనే వ్యక్తి కుటుంబ కలహాలతో (family dispute) బలవన్మరణానికి పాల్పడ్డాడు. తనకు తాను తుపాకీతో (gun) కాల్చుకుని మరీ చనిపోయాడు. మజారుద్దీన్ ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ అల్లుడు అని తెలిసింది.
ఎలగైన తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు బీజేపీ (BJP)సన్నాహాలను ప్రారంభించింది. ఇప్పటికే.. మిషన్ 90తో వ్యూహాలను రచించిన బీజేపీ ...నియోజకవర్గాల వారీగా సమావేశాలను నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ తరుణంలోతెలంగాణ ముఖ్యనేతలకు ఢిల్లీ బీజేపీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. రేపు మధ్యాహ్నం 12గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్షా (Amit Shah).. రాష్ట్ర బీజేపీ నాయకులతో సమావేశం అవుతారు.
గుజరాత్లో వరుస భూకంపాలు(Earthquake) భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఆదివారం రాజ్ కోట్ వద్ద భూకంపం(Earthquake) సంభవించిన సంగతి తెలిసిందే. తాజాగా సోమవారం మరో రెండు సార్లు భూకంపాలు సంభవించాయి. వరుసగా రెండు సార్లు భూ ప్రకంపనలు(Earthquake) జరగడంతో ప్రజలు భయాందోళన చెందారు.
Ayyanna Pathrudu : టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడికి సుప్రీం కోర్టులో ఊహించని షాక్ తగిలింది. అయ్యన్నపాత్రుడుపై ఫోర్జరీ కేసు దర్యాప్తుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఫోర్జరీ సెక్షన్లు ఐపీసీ సెక్షన్ 467 కింద దర్యాప్తు చేయవచ్చని న్యాయస్థానం స్పష్టం చేసింది.
భారతీయ జనతా పార్టీ నాయకురాలు, ప్రముఖ నటి ఖుష్బూ సుందర్ ను కేంద్ర మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమిస్తూ మహిళా శిశు సంక్షేమ శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమెతోపాటు మమతా కుమారి, డెలినా కోంగ్డప్ లను కూడా నియమించారు. వీరు ఈ పదవిలో మూడేళ్ల పాటు కొనసాగుతారు.
not sale kf beers:జగిత్యాల జిల్లాలో నాసిరకం బీర్లతోపాటు (beers) కల్తీ మద్యం అమ్ముతున్నారని బీరం రాజేశ్ (beeram rajesh) ప్రజావాణిలో (prajavani) అదనపు కలెక్టర్ లతకు (latha) వినతిపత్రం అందజేశారు. జగిత్యాల టౌన్లో కేఎఫ్ బీర్లు (kf beers) దొరకడం లేదని చెబుతున్నాడు. మిగిలిన చోట్ల దొరుకుతున్నాయని చెప్పాడు.
సాధారణంగా మనం గర్భిణుల(Pregnent Womens)కు సీమంత వేడుక చేయడం చూసుంటాం. కుటుంబీకుల మధ్య సీమంతం వేడుక వైభవంగా జరుపుతారు. ఈ మధ్య ప్రభుత్వ అధికారులు అంగన్వాడీ కేంద్రాల్లో సామూహిక సీమంతం వేడుకలు నిర్వహిస్తున్నారు. రైతులు అయితే తమ పెంపుడు ఆవులకు సీమంతం చేసిన సందర్భాలున్నాయి. అయితే గాడిదల(Donkeys)కు సీమంతం చేయడం ఇప్పటి వరకూ ఎక్కడా చూసుండరు. కానీ ఇక్కడ మాత్రం గాడిద(Donkey)లకు సామూహిక సీమంతం చేశారు.
కాంగ్రెస్ (Congress )ఎంపీ శశిథరూర్ తన ఆంగ్ల పదజాలంతో ఇంటర్నెట్ ను కుదిపివేస్తుంటారు. ఆయన ఉపయెగించిన పదాల గురించి నెటిజెన్లు బుర్రబద్దలు కొట్టుకుంటుంటారు. వెంటనే డిక్షనరీకి (dictionary ) వెళ్లి వాటి మీనిగింగ్ చూస్తుంటారు. రీసెంట్ గా శశిథరూర్ పాల్గొన్న ఒక సభకు ఒక వ్యక్తి ఆక్స్ఫర్డ్ డిక్షనరీతో వచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Medico Preethi : మెడికల్ స్టూడెంట్ ప్రీతి అంత్యక్రియలు ముగిసాయి. ప్రీతి స్వగ్రామం జనగామ జిల్లా కొడగండ్ల మండలం మొండ్రాయి గిర్నితండాలోని కుటుంబ సభ్యుల సమక్షంలో ఆమె అంత్యక్రియలు పూర్తి అయ్యాయి.
nara lokesh on roja:నారా లోకేశ్ (nara lokesh) యువగళం పాదయాత్ర చంద్రగిరి (chandragiri) నియోజకవర్గంలో కొనసాగుతోంది. తొండవాడ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. విజయనగరం సామ్రాజ్యంలో ఒక వెలుగు వెలిగిన గడ్డ చంద్రగిరి (chandragiri) అని పేర్కొన్నారు.
తిరుపతి (Tirupati) లో బీజేపీ,(BJP) ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఢీల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిపోడియా (Sipodia) అరెస్ట్ ను నిరసిస్తూ బీజేపీ స్టేట్ ఛీప్ సోము వీర్రాజు (Veeraju) కాన్వాయిని ఆప్ పార్టీ నేతలు అడ్డుకున్నారు. సిసోడియా అరెస్టును నిరసిస్తూ వీర్రాజు కాన్వయ్ వద్ద నినాదాలు చేశారు.
fire accident at renigunta:ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లాలో గల రేణిగుంటలో (renigunta) భారీ అగ్నిప్రమాదం జరిగింది. రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయ సమీపంలో మంటలు చెలరేగాయి. ఫాక్స్ లీక్ కంపెనీలో (fox leak company) ప్రమాదం సంభవించి.. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. కంపెనీ అధికారుల సమాచారంతో వెంటనే అక్కడికి మూడు ఫైరింజన్లతో (fire engines) అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. ఆ మంటలను (fire) ఆర్పివేస్తున్నారు...
kavitha will arrest:ఢిల్లీ లిక్కర్ స్కామ్లో (liquor scam) నెక్ట్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల అరెస్ట్ అవుతారని బీజేపీ నేత వివేక్ అన్నారు. నిన్న ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తదుపరి కవిత అరెస్ట్ అవుతారని చెప్పారు. ఎన్నికల ఖర్చు కోసం ఆప్కు కల్వకుంట్ల కవిత రూ.150 కోట్లు ఇచ్చారని సంచలన ఆరోపణలు చేశారు.
తెలంగాణ ప్రజలకు మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సోమవారం డిమాండ్ చేశారు. తెలుగు దేశం పార్టీతోనే తెలంగాణ ప్రజలకు వరి అన్నం తెలిసిందన్న ఆయన వ్యాఖ్యలపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ చరిత్ర తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు. పదకొండవ శతాబ్ధం నాటికే కాకతీయుల కాలంలో...
love harassment to rakshita:మెడికో ప్రీతి మృతి వీడకముందే ఇంజినీరింగ్ విద్యార్థిని రక్షిత సూసైడ్ కలకలం రేపింది. తొలుత రక్షిత కూడా ర్యాగింగ్ వల్లే చనిపోయిందని ప్రచారం జరిగింది. అయితే ఆమె ర్యాగింగ్ వల్ల చనిపోలేదని.. రాహుల్ అనే వ్యక్తి ప్రేమ పేరుతో వేధించడం వల్లే బలవన్మరణానికి పాల్పడిందని తెలిసింది.