తాము ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా పని చేస్తున్నట్లు చాలా కాలంగా ప్రచారం సాగుతోందని, కానీ అలాంటిది ఏమీ లేదని విశాఖ శారదా పీఠం (visakha sarada peetham) ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్పష్టం చేశారు.
అమరావతి అయితే తమ పరిస్థితులు మారుతాయని.. నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని మైలవరం ప్రజలు భావించారు. కానీ దానికి విరుద్ధంగా అమరావతిని నామమాత్రం చేసి విశాఖపట్టణం ప్రధాన రాజధానిగా ఉంటుందని సీఎం జగన్ ప్రకటించడంపై మైలవరం ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
పరారీలో ఉన్న స్వయంప్రకటిత గాడ్-మ్యాన్ నిత్యానంద (self-proclaimed god man Nithyananda) కల్పిత దేశం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాసకు (United States of KAILASA) చెందిన ప్రతినిధులు జెనీవాలో ఐక్య రాజ్య సమితి (united nations organization) చర్చలో పాల్గొనడంపై ఐక్య రాజ్య సమితి ప్యానల్ స్పందించింది.
ఉన్నట్టుండి మనుషులు కుప్పకూలుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా హఠాన్మరణం పొందుతున్నారు. ఇటీవల తరచూ ఇవే సంఘటనలు చోటుచేసుకుంటుండడం అందరినీ కలచి వేస్తోంది. ఇలా అకస్మాత్తుగా కూలుతున్న వారిని ఆదుకునేది సీపీఆర్ (Cardiopulmonary Resuscitation -CPR) విధానం. ఆపత్కాలంలో వారి ప్రాణం నిలిపేది సీపీఆర్.
యువత గుండెపోటు బారినపడి కన్నుమూయడంతో పాటు క్యాన్సర్ బారిన కూడా పడుతున్నారు. అయితే రోజుకు 11 నిమిషాలు, వారానికి 75 నిమిషాలు వేగంగా నడవడం ద్వారా వీటి నుండి కొంతమేర తగ్గించుకోవచ్చునని కేంబ్రిడ్జి యూనివర్సిటీ అధ్యయనంలో తేలింది.
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కొత్త చిత్రం సెక్షన్ 84. ఈ సందర్భంగా ఓ వీడియోను ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ బిగ్ బీ ప్రకటించారు. ఈ చిత్రానికి యుధ్, Te3nకి దర్శకత్వం వహించిన రిభు దాస్గుప్తా డైరెక్షన్ చేస్తున్నారు.
వరంగల్(Warangal) కేఎంసీ(KMC) మెడికల్ విద్యార్థిని ప్రీతి(Preethi)ని సైఫ్(saif) మానసికంగా వేధించాడని కాకతీయ మెడికల్ కాలేజీ(kakatiya medical college)లో సమావేశమైన యాంటీ ర్యాగింగ్ కమిటీ(anti ragging committee) బుధవారం స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఆ నివేదికను ఢిల్లీలోని యూజీసీతోపాటు ఎన్ఎంసీకి కూడా అందజేస్తామని కేఎంసీ ప్రిన్సిపల్ మెహన్ దాస్ వెల్లడించారు. ఆ తర్వాత అతనిపై చర్యలు తీసుకుంటామన్నారు.
భూపాలపల్లి(Bhupalpally) జిల్లా కేంద్రంలో రేపటి నుంచి వారం పాటు 144 సెక్షన్(144 Section) అమల్లో ఉంటుందని అక్కడి జిల్లా ఎస్పీ జె.సురేందర్ రెడ్డి(sp surender reddy) ప్రకటించారు. ఈ క్రమంలో వివిధ రాజకీయ పార్టీల నేతలు సహా ప్రజలు కూడా సమన్వయం పాటించాలని కోరారు. ఈ నేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. మంగళవారం రేవంత్ రెడ్డి సభ జరిగిన క్రమంలో పలువురు...
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ నుంచి ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ మేరకు మేకర్స్ యూవీ క్రియేషన్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఫస్ట్ లుక్ పోస్టర్లో హీరోయిన్ అనుష్క, హీరో నవీన్ పోలిశెట్టి క్రేజీగా కనిపిస్తున్నారు. వీరి కాంబోలో వస్తున్న చిత్రం కావడంలో అభిమానుల్లో మరింత ఆసక్తి మొదలైంది.
twitter down:సోషల్ మీడియా ఆగిపోతే ప్రపంచమే ఆగిపోయినట్టు అవుతుంది. యూజ్ చేసే వారు తల్లడిల్లిపోతుంటారు. ఒక్క ట్వీట్తో (tweet) లక్షల మందిని చేరుకోవచ్చు. అందుకే ఎఫ్బీ (facebook), ఇన్ స్ట (instagram) తర్వాత ట్విట్టర్ యూజర్స్ ఎక్కువే. అయితే ఈ రోజు ట్విట్టర్ డౌన్ అయ్యింది.
ఇటీవల నార్సింగి శ్రీచైతన్య కాలేజీ(sri chaitanya junior college)లో ఆత్మహత్య చేసుకున్న సాత్విక్(Satvik) సూసైడ్ లెటర్లో(Suicide letter) సంచలన విషయాలను వెల్లడించాడు. అయితే తన మృతికి కారణం కాలేజీలో ప్రిన్సిపల్, ఇంచార్జీ, లెక్చరేనని వెల్లడించాడు. వీరి టార్చర్ వల్లనే తాను సూసైడ్ చేసుకున్నట్లు సాత్విక్ తెలిపాడు. అంతేకాదు వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని లేఖలో వెల్లడించాడు.
Renuka Chowdary : కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై సంచలన ఆరోపణలు చేశారు. దివంగత రాజశేఖర్ రెడ్డికి ఈ సంతానం మూలంగా సుఖం లేకుండా పోయింది అని ఆమె అన్నారు. ఆయన ఆత్మకు ఆత్మశాంతి లేకుండా జగన్ పిచ్చి వేషాలు వేస్తున్నారని అన్నారు.
గతంలో జరిగిన జూబ్లీహిల్స్ ఘటన నుంచి ఇటీవల చోటుచేసుకున్న ప్రీతి ఘటన వరకు ఏ ఒక్క దాని విషయంలో కూడా కేసీఆర్ సమీక్ష చేయలేదని బండి సంజయ్ విమర్శించారు. బీజేపీ మహిళా మోర్చా సమావేశంలో భాగంగా వెల్లడించారు. మరోవైపు తాము రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన వారిపై.. యూపీలో మాదిరిగా బుల్ డోజర్లతో వారి ఇళ్లను కూల్చివేస్తామని పేర్కొన్నారు.
హైదరాబాద్ జీడిమెట్ల(Jeedimetla) ప్రాంతంలోని ఆరోరా ఫార్మా ప్రైవేటు కంపెనీ(arora pharmaceuticals pvt Company)లో బుధవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.