• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

అందులో రాజీపడే ప్రసక్తే లేదు: శాప్ ఛైర్మన్

AP: విజయవాడలో జరిగిన వాలీబాల్‌ జట్టు ఎంపిక ప్రక్రియలో శాప్‌ ఛైర్మన్‌ రవినాయుడు పాల్గొన్నారు. జనవరి 7 నుంచి 13 వరకు జైపూర్‌లో సీనియర్‌ నేషనల్‌ వాలీబాల్‌ టోర్నీలు జరగనున్నాయి. క్రీడాకారుల ప్రోత్సాహానికి సీఎం సరికొత్త స్పోర్ట్స్‌ పాలసీ ప్రకటించారని, క్రీడాకారుల భవిష్యత్తే ముఖ్యమని, రాజీపడే ప్రసక్తే లేదని రవినాయుడు పేర్కొన్నారు.

December 27, 2024 / 03:01 PM IST

అందులో రాజీపడే ప్రసక్తే లేదు: శాప్ ఛైర్మన్

AP: విజయవాడలో జరిగిన వాలీబాల్‌ జట్టు ఎంపిక ప్రక్రియలో శాప్‌ ఛైర్మన్‌ రవినాయుడు పాల్గొన్నారు. జనవరి 7 నుంచి 13 వరకు జైపూర్‌లో సీనియర్‌ నేషనల్‌ వాలీబాల్‌ టోర్నీలు జరగనున్నాయి. క్రీడాకారుల ప్రోత్సాహానికి సీఎం సరికొత్త స్పోర్ట్స్‌ పాలసీ ప్రకటించారని, క్రీడాకారుల భవిష్యత్తే ముఖ్యమని, రాజీపడే ప్రసక్తే లేదని రవినాయుడు పేర్కొన్నారు.

December 27, 2024 / 03:01 PM IST

అందులో రాజీపడే ప్రసక్తే లేదు: శాప్ ఛైర్మన్

AP: విజయవాడలో జరిగిన వాలీబాల్‌ జట్టు ఎంపిక ప్రక్రియలో శాప్‌ ఛైర్మన్‌ రవినాయుడు పాల్గొన్నారు. జనవరి 7 నుంచి 13 వరకు జైపూర్‌లో సీనియర్‌ నేషనల్‌ వాలీబాల్‌ టోర్నీలు జరగనున్నాయి. క్రీడాకారుల ప్రోత్సాహానికి సీఎం సరికొత్త స్పోర్ట్స్‌ పాలసీ ప్రకటించారని, క్రీడాకారుల భవిష్యత్తే ముఖ్యమని, రాజీపడే ప్రసక్తే లేదని రవినాయుడు పేర్కొన్నారు.

December 27, 2024 / 03:01 PM IST

అభివృద్ధి పనులు వేగవంతం చేసేందుకు కృషి చేయాలి

AKP: అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేసి మండలాభివృద్ధికి కృషి చేయాలని నాతవరం ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి అన్నారు. శుక్రవారం ఎంపీపీ అధ్యక్షతన మండల పరిషత్ సమావేశ మందిరంలో మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ.. అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు అధికారులు కృషి చేయాలన్నారు.

December 27, 2024 / 02:56 PM IST

అభివృద్ధి పనులు వేగవంతం చేసేందుకు కృషి చేయాలి

AKP: అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేసి మండలాభివృద్ధికి కృషి చేయాలని నాతవరం ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి అన్నారు. శుక్రవారం ఎంపీపీ అధ్యక్షతన మండల పరిషత్ సమావేశ మందిరంలో మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ.. అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు అధికారులు కృషి చేయాలన్నారు.

December 27, 2024 / 02:56 PM IST

ఢిల్లీకి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

TG: సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. కాసేపట్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు నివాళులు అర్పించనున్నారు. రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు కూడా ఉన్నారు. అనంతరం తిరిగి హైదరాబాద్ బయల్దేరనున్నారు. కాగా, భరతమాత ముద్దు బిడ్డను కోల్పోయిందని.. మన్మోహన్ సేవలను రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు.

December 27, 2024 / 02:53 PM IST

మన్మోహన్ సింగ్ మర్చిపోలేని అంశాలివే

ప్రధాన మంత్రిగా మన్మోహన్ సింగ్ 2014లో చివరిసారిగా ప్రెస్ మీట్‌లో మాట్లాడిన అంశాలు వైరల్ అవుతున్నాయి. తన జీవితంలో బెస్ట్ మూమెంట్, బాధించే అంశాలు ఏంటని అడిగిన ప్రశ్నకు మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ అమెరికాతో పౌర అణుఒప్పందం తన జీవితంలో మరిచిపోలేని క్షణమని, అలాగే వైద్యరంగంలో పెద్దగా ఏమీ చేయలేకపోవడమే అతన్ని బాధపెట్టే అంశమని తెలిపారు.

December 27, 2024 / 02:50 PM IST

మన్మోహన్ సింగ్ మర్చిపోలేని అంశాలివే

ప్రధాన మంత్రిగా మన్మోహన్ సింగ్ 2014లో చివరిసారిగా ప్రెస్ మీట్‌లో మాట్లాడిన అంశాలు వైరల్ అవుతున్నాయి. తన జీవితంలో బెస్ట్ మూమెంట్, బాధించే అంశాలు ఏంటని అడిగిన ప్రశ్నకు మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ అమెరికాతో పౌర అణుఒప్పందం తన జీవితంలో మరిచిపోలేని క్షణమని, అలాగే వైద్యరంగంలో పెద్దగా ఏమీ చేయలేకపోవడమే అతన్ని బాధపెట్టే అంశమని తెలిపారు.

December 27, 2024 / 02:50 PM IST

CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

NLR: గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో శుక్రవారం నియోజకవర్గ పరిధిలోని పలువురు బాధితులకు ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ చేతులమీదుగా లబ్దిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం సీఎం సహాయనిధిని నామమాత్రంగానే నిర్వహించిందన్నారు.

December 27, 2024 / 02:47 PM IST

‘మన్మోహన్ సింగ్ మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు’

NLG: మిర్యాలగూడ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల ఆయన చిత్రపటానికి MLA బత్తుల లక్ష్మారెడ్డి, DCC అధ్యక్షులు శంకర్ నాయక్ శుక్రవారం నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భారతదేశం గొప్ప మేధావిని కోల్పోవడం ప్రజలకు, సమాజానికి ఎంతో నష్టమని, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని అన్నారు.

December 27, 2024 / 02:45 PM IST

‘రిజర్వేషన్లు పెంచాకే ఎన్నికలు నిర్వహించాలి’

TG: బీసీ రిజర్వేషన్లపై స్పష్టత ఇచ్చాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ‘కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలి. బీసీ రిజర్వేషన్లను పెంచకుండా ఎన్నికలు జరగనివ్వం. రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపడతాం. సావిత్రీబాయి ఫూలే జయంతి సందర్భంగా జనవరి 3న ఇందిరాపార్క్ వద్ద భారీ సభను ఏర్పాటు చేస్తాం’ అని తెలిపారు.

December 27, 2024 / 02:45 PM IST

కురవి ఆలయం హుండి ఆదాయం ఎంతంటే..?

MHBD: కురవి మండల కేంద్రంలోని వీరభద్రస్వామి ఆలయ హుండీల లెక్కింపు కార్యక్రమం జరిగింది. 06/08/2024-25/12/2024 వరకు వచ్చిన హుండీ ఆదాయాన్ని లెక్కించినట్లు అధికారులు తెలిపారు. వీరభద్ర స్వామి ఆదాయం రూ. 28,32577 కాగా, భద్రకాళి అమ్మవారి ఆదాయం రూ. 10,71452 మొత్తం రూ. 39 లక్షల పైగా ఆదాయం వచ్చిందని చెప్పారు. అలాగే బంగారు, వెండిని హుండీలో భద్రపరిచామన్నారు.

December 27, 2024 / 02:45 PM IST

ఆర్యవైశ్య నూతన కార్యవర్గానికి సన్మానం

NZB: రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నిజామాబాద్ జిల్లా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన పోల విట్టల్ రావుని, నూతన ప్రధాన కార్యదర్శి చిదుర ప్రదీప్, నూతన కోశాధికారి నీల భాస్కర్‌ని, గౌరవ అధ్యక్షుడు బచ్చు అంజయ్యను రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ గుప్తా అభినందించి సన్మానించి నియామకా పత్రాలు అందజేశారు. మహాసభ ఉపాధ్యక్షుడు ఆగిరి వెంకటేష్, కార్యవర్గ సభ్యులు ఉన్నారు.

December 27, 2024 / 02:41 PM IST

ఆర్యవైశ్య నూతన కార్యవర్గానికి సన్మానం

NZB: రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నిజామాబాద్ జిల్లా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన పోల విట్టల్ రావుని, నూతన ప్రధాన కార్యదర్శి చిదుర ప్రదీప్, నూతన కోశాధికారి నీల భాస్కర్‌ని, గౌరవ అధ్యక్షుడు బచ్చు అంజయ్యను రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ గుప్తా అభినందించి సన్మానించి నియామకా పత్రాలు అందజేశారు. మహాసభ ఉపాధ్యక్షుడు ఆగిరి వెంకటేష్, కార్యవర్గ సభ్యులు ఉన్నారు.

December 27, 2024 / 02:41 PM IST

‘కాకాణి పట్టించుకున్న దాఖలాలు లేవు’

NLR: వైసీపీ పాలనలో హ్యాండ్ బోర్లు పనిచేయక ఆగిపోయి తాగునీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడిన కనీసం ఆనాటి మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పట్టించుకున్న దాఖలాలు లేవని నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేశ్ నాయుడు ఆరోపించారు. శుక్రవారం వెంకటాచలం మండలంలోని జంగాలపల్లిలో మరమ్మతులకు గురైన హ్యాండ్ బోర్లను బాగు చేయించారు.

December 27, 2024 / 02:40 PM IST