AP: పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండి పార్శిల్ మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో తులసి మరిది శ్రీధర్ వర్మను కుట్రదారుడిగా గుర్తించారు. శ్రీధర్కు ఆయన ఇద్దరు భార్యలు రేవతి, విజయలక్ష్మీ సహకరించారు. తండ్రి రంగరాజు ఆస్తిలో తులసి, రేవతి మధ్య విభేదాలు తలెత్తాయి. మృతదేహంతో తులసిని భయపెట్టి.. ఆస్తి జోలికి రాకుండా చేయడమే శ్రీధర్ పన్నాగమని SP నయీం తెలిపారు.
AP: పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండి పార్శిల్ మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో తులసి మరిది శ్రీధర్ వర్మను కుట్రదారుడిగా గుర్తించారు. శ్రీధర్కు ఆయన ఇద్దరు భార్యలు రేవతి, విజయలక్ష్మీ సహకరించారు. తండ్రి రంగరాజు ఆస్తిలో తులసి, రేవతి మధ్య విభేదాలు తలెత్తాయి. మృతదేహంతో తులసిని భయపెట్టి.. ఆస్తి జోలికి రాకుండా చేయడమే శ్రీధర్ పన్నాగమని SP నయీం తెలిపారు.
NZB: గాంధారి మండలంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం కాంగ్రెస్ నాయకులతో కలసి ఎమ్మెల్యే మదన్మోహన్రావు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలిపారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆయన దేశానికి ప్రధానిగా, ఆర్బీఐ గవర్నర్గా, ఆర్థికమంత్రిగా దేశానికి సేవలు అందించారన్నారు.
మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ మృతిపట్ల కేంద్ర కేబినెట్ సంతాపం తెలిపింది. ఈ సందర్భంగా కేంద్రమంత్రులు 2 నిమిషాలు మౌనం పాటించారు. అధికారిక లాంఛనాలతో కేంద్రం మన్మోహన్ అంత్యక్రియలు నిర్వహించనుంది. ఇప్పటికే పలువులు ప్రముఖులు ఆయన మృతిపట్ల సంతాపం తెలిపారు. మరోవైపు ఒక్కొక్కరుగా రాజకీయ నేతలందరూ ఢిల్లీకి చేరుకుంటున్నారు.
మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ మృతిపట్ల కేంద్ర కేబినెట్ సంతాపం తెలిపింది. ఈ సందర్భంగా కేంద్రమంత్రులు 2 నిమిషాలు మౌనం పాటించారు. అధికారిక లాంఛనాలతో కేంద్రం మన్మోహన్ అంత్యక్రియలు నిర్వహించనుంది. ఇప్పటికే పలువులు ప్రముఖులు ఆయన మృతిపట్ల సంతాపం తెలిపారు. మరోవైపు ఒక్కొక్కరుగా రాజకీయ నేతలందరూ ఢిల్లీకి చేరుకుంటున్నారు.
మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ మృతిపట్ల కేంద్ర కేబినెట్ సంతాపం తెలిపింది. ఈ సందర్భంగా కేంద్రమంత్రులు 2 నిమిషాలు మౌనం పాటించారు. అధికారిక లాంఛనాలతో కేంద్రం మన్మోహన్ అంత్యక్రియలు నిర్వహించనుంది. ఇప్పటికే పలువులు ప్రముఖులు ఆయన మృతిపట్ల సంతాపం తెలిపారు. మరోవైపు ఒక్కొక్కరుగా రాజకీయ నేతలందరూ ఢిల్లీకి చేరుకుంటున్నారు.
NZB: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు నందిపేట్ మండల కాంగ్రెస్ నాయకులు నివాళులర్పించారు. ఈరోజు దేశం ఒక మహనీయుని కోల్పోయిందంటూ పార్టీ శ్రేణులు చెప్పుకొచ్చాయి. మన్మోహన్ సింగ్ ఆర్థికవేత్తగా, ఆర్థికమంత్రిగా, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా, దేశప్రధానిగా, ఎన్నో సేవలు చేశారంటూ ఈ సందర్భంగా కొనియాడారు.
NZB: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు నందిపేట్ మండల కాంగ్రెస్ నాయకులు నివాళులర్పించారు. ఈరోజు దేశం ఒక మహనీయుని కోల్పోయిందంటూ పార్టీ శ్రేణులు చెప్పుకొచ్చాయి. మన్మోహన్ సింగ్ ఆర్థికవేత్తగా, ఆర్థికమంత్రిగా, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా, దేశప్రధానిగా, ఎన్నో సేవలు చేశారంటూ ఈ సందర్భంగా కొనియాడారు.
NZB: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు నందిపేట్ మండల కాంగ్రెస్ నాయకులు నివాళులర్పించారు. ఈరోజు దేశం ఒక మహనీయుని కోల్పోయిందంటూ పార్టీ శ్రేణులు చెప్పుకొచ్చాయి. మన్మోహన్ సింగ్ ఆర్థికవేత్తగా, ఆర్థికమంత్రిగా, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా, దేశప్రధానిగా, ఎన్నో సేవలు చేశారంటూ ఈ సందర్భంగా కొనియాడారు.
NZB: దేశ ఆర్థిక సంస్కర్త మాజీ ప్రధాని కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి బాధాకరమని డీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి అన్నారు. బాల్కొండ మండలం మానాలలో మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు.
NZB: దేశ ఆర్థిక సంస్కర్త మాజీ ప్రధాని కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి బాధాకరమని డీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి అన్నారు. బాల్కొండ మండలం మానాలలో మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు.
దృశ్యం సినిమా గురించి మలయాళి స్టార్ హీరో ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఆ సినిమా కథ నా కంటే ముందు వేరే హీరోలకు చెప్పారు కానీ వాళ్లు ఎవరూ అంగీకరించలేదన్నాడు. చివరకు ఆ కథ నేను విన్నా. నాకు బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పానని పేర్కొన్నాడు. ఈ సినిమాకు ఎన్నో రీమేక్స్ వచ్చాయి. వాటిని పూర్తిగా చూడలేదన్నాడు. దృశ్యం 3 త్వరలోనే పట్టాలెక్కనుందని వెల్లడించాడు.
AP: విద్యుత్ ఛార్జీల పెంపుపై నిరసన సందర్భంగా కూటమి ప్రభుత్వంపై YCP నేతలు మండిపడ్డారు. ‘ఎన్నికల హామీలను సీఎం చంద్రబాబు మర్చిపోయారు. విద్యుత్ ఛార్జీలపై పవన్ ఇచ్చిన హామీ ఏమైంది. పెంచిన ఛార్జీలు తగ్గించే వరకు పోరాటం ఆగదు’ అని మాజీమంత్రి రోజా తెలిపారు. ప్రతి కుటుంబంపై చంద్రబాబు అదనపు భారం వేశారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు తుంగలో తొక్కారని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు.
AP: విద్యుత్ ఛార్జీల పెంపుపై నిరసన సందర్భంగా కూటమి ప్రభుత్వంపై YCP నేతలు మండిపడ్డారు. ‘ఎన్నికల హామీలను సీఎం చంద్రబాబు మర్చిపోయారు. విద్యుత్ ఛార్జీలపై పవన్ ఇచ్చిన హామీ ఏమైంది. పెంచిన ఛార్జీలు తగ్గించే వరకు పోరాటం ఆగదు’ అని మాజీమంత్రి రోజా తెలిపారు. ప్రతి కుటుంబంపై చంద్రబాబు అదనపు భారం వేశారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు తుంగలో తొక్కారని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు.
ASR: డుంబ్రిగుడ మండలలో గ్రామవాలంటీర్లు ఈనెల 28న చేపట్టనున్న రిలే నిరాహార దీక్షకు అనుమతి ఇవ్వాలని కోరుతూ స్థానిక పోలీసు స్టేషన్లో సిబ్బందికి అనుమతి పత్రాన్ని అందజేసినట్టు మండల వాలంటీర్ల సంఘం అధ్యక్షుడు బి.విజయ్ కుమార్ తెలిపారు. తమకు ప్రభుత్వం విధులోకి తీసుకోకపోవడంతో రోడ్డున పడ్డామని, దీంతో రిలే నిరాహార దీక్ష చేపట్టేందుకు సిద్ధమైనట్టు చెప్పారు.