కేంద్ర బడ్జెట్ 2023 పై ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పందించారు. పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బడ్జెట్ లో కొన్ని కేటాయింపులు సంతృప్తినిచ్చాయని స్పష్టం చేశారు. అలాగే.. ఆదాయపు పన్ను శ్లాబ్ రేట్లు కూడా ఊరటనిచ్చాయన్నారు. కొన్ని సెక్టార్లకు తక్కువ కేటాయింపులు చేశారు. ఎరువులు, యూరియా, బియ్యం, గోధుమలు సబ్సిడీకి ఈస...
ఆదాయపు పన్నుకు సంబంధించి 2023-24 బడ్జెట్లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ భారీ ఊరటను ఇచ్చారు. ప్రస్తుతం కొత్త, పాత పన్ను విధానాలు ఉన్నాయి. కొత్త పన్ను విధానంలో గతంలో రూ.5 లక్షలు ఉన్న ఆదాయపు పన్ను పరిమితిని రూ.7 లక్షలకు పెంచారు. పాత పన్ను విధానంలో మార్పులేదు. కొత్త పన్ను విధానంలో రూ.15 లక్షల ఆదాయం దాటితే గరిష్టంగా 30 శాతం పన్ను రేటు విధిస్తారు. పాత పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ పరిమ...
సినిమా ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచమే కాదు.. మాయా ప్రపంచం అవును. ఇక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. అది టాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా కోలీవుడ్ అయినా.. చివరకు హాలీవుడ్ అయినా. ఎందుకంటే.. చాలామంది ఎన్నో కలలు కని ఇండస్ట్రీకి వస్తారు. ఆ కలలను సాకారం చేసుకోవాలని అనుకుంటారు. దాని కోసం ఎంతో కష్టపడతారు కానీ.. ఈ కాస్టింగ్ కౌచ్, కమిట్ మెంట్ అనేవి వాళ్ల కెరీర్ ను దెబ్బ తీస్తుంటాయి. తాజాగా అలాంటి...
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తనను డైమండ్ రాణి అంటూ ఎద్దేవా చేయడం పట్ల మంత్రి, వైసీపీ నేత రోజా తీవ్రంగా స్పందించారు. ప్రతిగా లోకేష్ అంకుల్ అంటూ విరుచుకుపడ్డారు. యువగళం ప్రారంభించిన పప్పునాయుడు తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి ఏం చేశారో, తాము మళ్లీ వస్తే ఏం చేయనున్నారో చెప్పకుండా పాదయాత్ర అంటూ నడవడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు దోచ...
2023 – 24 సంవత్సరానికి గాను కేంద్రం ఆర్థిక మంత్ర నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ను ఇవాళ పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో బడ్జెట్ పై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఇది ప్రజల బడ్జెట్ అన్నారు. పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, రైతుల కలలను సాకారం చేసుకునే బడ్జెట్ అన్నారు. ఈ బడ్జెట్ భారతదేశ అభివృద్ధికి పునాది అని పేర్కొన్నారు. తొలిసారి విశ్మకర్మ అనే పేరుతో బడ్జెట్ లో కొత్త పథ...
ఆంధ్రప్రదేశ్ రాజధాని విశాఖపట్టణం అని సీఎం జగన్ చేసిన కామెంట్స్పై విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. విపక్షాలు సీఎం జగన్ వైఖరిని తప్పుపడుతున్నాయి. దేవినేని ఉమ అయితే వైఎస్ వివేకా కేసును సీబీఐ స్పీడప్ చేసిందని, దృష్టి మరల్చేందుకు రాజధాని అని కామెంట్ చేశారని విమర్శించారు. వైసీపీ మంత్రులు/ నేతలు జగన్ కామెంట్స్ను సమర్థిస్తున్నారు. తాజాగా స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు. ఏపీ రాజధాని ఏది అని గూగుల్...
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు దూసుకెళ్లాయి. బడ్జెట్ ఇన్వెస్టర్లకు సంతృప్తిని ఇచ్చింది. 2024లో లోకసభ ఎన్నికలకు ముందు ప్రవేశపెడుతున్న పూర్తి బడ్జెట్ కాబట్టి ఎన్నో తాయిలాలు ఉంటాయనే అంచనాలతో మార్కెట్లు ఉదయం భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. బడ్జెట్ ప్రసంగం సమయంలో అంతకంతకూ పైకి చేరింది. ప్రసంగం అనంతరం సూచీలు నెమ్మదించాయి. బడ్జెట్ నేపథ్యంలో సెన్సెక్స్ ఉదయం 450 ...
నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ఆరో రోజు పలమనేరు నియోజకవర్గంలో కొనసాగుతోంది. బైరెడ్డి పల్లె మండలంలో పలువురితో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. సాకే గ్రామంలో చెరకు రైతు వెంకట రమణ తన బాధను చెప్పుకున్నారు. ఒకటిన్నర పొలం, బెల్లం గానుగ చూపించి ఇబ్బందులను తెలిపారు. చెరకు రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వడం లేదని లోకేశ్ మండిపడ్డారు. ‘వైసీపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం. నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు, నకిలీ పురుగ...
మాసబ్ ట్యాంక్ లోని మత్స్య శాఖ కార్యాలయంలో నూతన ఫిష్ క్యాంటీన్ ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే మత్స్య రంగం ఎంతో అభివృద్ధి సాధించిందని మంత్రి అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉచితంగా చేపలు, రొయ్య పిల్లలు పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. గడిచిన ఈ ఎనిమిది ఏండ్లలో రాష్ట్రంలో మత్స్య సంపద భారీగా పెరిగిందని పేర్కోన్నారు. ముఖ్య...
వరుసగా ఐదుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రిగా నిర్మలా సీతారామన్ నిలిచారు. అంతకుముందు అరుణ్ జైట్లీ, పీ చిదంబరం, యశ్వంత్ సిన్హా, మన్మోహన్ సింగ్, మొరార్జీ దేశాయ్ ప్రవేశపెట్టారు. 2019లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నిర్మల పార్లమెంట్కు బడ్జెట్ సమర్పిస్తున్నారు. అరుణ్ జైట్లీ సూచన మేరకే నిర్మలకు ప్రధాని మోడీ బాధ్యతలు అప్పగించారట. నిర్మలా సీతారామన్ పుట్టినిల్లు తమిళనాడు...
సినీ నటి దివ్యవాణి నిన్నటితరం కథానాయికగా స్రేక్షకులకి గుర్తుండిపోయారు. ఆ తరువాత కేరక్టర్ ఆర్టిస్టుగా కూడా ఆమె కొన్ని సినిమాల్లో కనిపించారు. తాజాగా ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. ‘ముత్యమంత ముద్దు’ సినిమాలో ఒక చిన్నపాత్ర చేసిన నన్ను బాపు గారు చూసి, ‘పెళ్లి పుస్తకం’ సినిమాలో నాకు ఛాన్స్ ఇచ్చారు. అదే ఏడాదిలో నేను చేసిన ...
సామ్ చేతిలో ఉన్న సినిమాల్లో ఖుషి ఒకటి. విజయ్ దేవరకొండ హీరోగా, సమంత హీరోయిన్ గా,శివ నిర్వాణ దర్మకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఖుషి సినిమా అల్రెడీ కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. కానీ సమంతకి హెల్త్ సమస్య ఉండటంతో.. ఇటీవల యశోద సినిమా రిలీజ్ సమయంలో తనకి మాయోసైటిస్ వ్యాధి వచ్చిందని, చికిత్స తీసుకుంటున్నాను అని చెప్పింది సమంత. కొన్ని రోజులు చెన్నైలోని ఇంట్లోనే ఉంటూ చికిత్స...
వేతన జీవులకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఊరట కలిగించారు. ఆదాయపు పన్ను పరిమితిని మరో రూ.2 లక్షలు పెంచారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.5 లక్షల వరకు పన్ను పరిమితి ఉండేది. ఇప్పుడు దానిని రూ. 7 లక్షలకు పెంచారు. ఇన్ కం టాక్స్ స్లాబ్లలో మార్పులు చేస్తున్నట్టు ప్రకటించారు. ఐదు శ్లాబులలో పన్ను వేశారు. దాంతోపాటు ఇన్ కమ్ టాక్స్ రిబేటు విస్తరించారు. ఆదాయ పన్ను పరిమితిని రూ.7 లక్షలకు పెంచారు. నూతన ఆదాయ పన్న...
తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ లో 1601 ఉద్యోగాల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ మేరకు జాబ్స్ భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయాలని సంస్థ సీఎండీ రఘుమారెడ్డిని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఆదేశించారు. వీటిలో 1553 జూనియర్లైన్మెన్, 48 అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రస్తుత రబీ సీజన్, రాబోయే ఎండాకాలంలో నిరంతర విద్యుత్తు సరఫ...
కేంద్ర బడ్జెట్ చదువుతున్న సమయంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తడబడ్డారు. పర్యావరణ పరిరక్షణ కోసం తగిన చర్యలు తీసుకుంటామన్నారు. తుక్కు గురించి ప్రసంగిస్తున్నారు. ‘రీ ప్లేసింగ్ ఓల్డ్ పొల్యూటింగ్ వెహికల్స్’ అని చదవాల్సిన సమయంలో పొల్యూటింగ్ ప్లేస్లో పొలిటికల్ అన్నారు. వెంటనే విపక్ష నేతలు అరిచారు. తప్పును సవరించుకుని.. పొల్యూటింగ్ వెహికిల్స్ అన్నారు. దీంతో సభలో ఉన్న మిగతా మంత్రులు కూడా చిరునవ్వు న...