జార్ఖండ్లో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరగగా.. ఐదుగురు మృతిచెందారు. వీరిలో ఇద్దరు మావోయిస్ట కీలక నేతలు ఉన్నారు. వీరి తలపై రూ.25 లక్షల చొప్పున రికార్డు ఉంది.
Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. తమ పార్టీ నేత నాదేండ్ల మనోహర్ తో కలిసి ఆయన ఢిల్లీలో పలువురు బీజేపీ నేతలతో సమావేశమౌతున్నారు. వచ్చే ఎన్నికల్లో పొత్తుల విషయంపై క్లారిటీ కోసం ఆయన సమావేశం అవుతున్నట్లు తెలుస్తోంది.
వికారాబాద్ జిల్లా తాండూరులో ఈరోజు 10వ తరగతి పరీక్షలు(10th question paper leaked) మొదలైన ఏడు నిమిషాలకై ప్రశ్నపత్రం లీక్ అయినట్లు అక్కడి కలెక్టర్ నారాయణ రెడ్డి(narayana reddy) ప్రకటించారు. ప్రశ్నపత్రం లీక్ చేయడంలో ఉపాధ్యాయుడు బందెప్ప పాత్ర ఉన్నట్లు పోలీసులు చెప్పినట్లు వెల్లడించారు.
మీరు పంజాబ్ నేషనల్ బ్యాంకు (Punjab National Bank) కస్టమరా... అయితే ఈ అలర్ట్ (PNB Customers Alert) మీ కోసమే. బ్యాంకు ఖాతాలో సఫిసియెంట్ బ్యాలెన్స్ లేకుండానే మీరు ఉపసంహరించుకునే ప్రయత్నాలు చేస్తే ఫెయిల్ అవుతుంది.
10th Exams : ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే... పదో తరగతి ప్రశ్న పత్రం లీక్ అయ్యిందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అవ్వడం తీవ్ర దుమారం రేపాయి.
యూఏఈకి చెందిన ఓ నాలుగేళ్ల బుడ్డోడు ప్రపంచ రికార్డు సృష్టించాడు. అబుదాబికి చెందిన లిటిల్ సయీద్ రషెద్ అల్ మహీరి(Little Saeed Rashed AlMheiri) 4 సంవత్సరాల 218 రోజుల్లో ఓ పుస్తకాన్ని ప్రచురించిన అతి పిన్న వయస్కుడిగా గిన్నిస్ ప్రపంచ రికార్డు(Worlds Youngest Author) సృష్టించాడు. ఆ క్రమంలో ఆ పిల్లాడు రచించిన ది ఎలిఫెంట్ సయీద్ అండ్ ది బేర్ బుక్ వెయ్యికిపైగా కాపీలు అమ్మడు కావడం విశేషం.
టీ-సేవ్ అనే సంస్థ ఏర్పాటు చేద్దామని విపక్షాలను షర్మిల కోరారు. ఇందులో అన్నీ పార్టీలకు సమాన అవకాశాలు ఉంటాయని చెప్పారు. కోదండరాం అధ్యక్షుడిగా ఉంటే బాగుంటుందని చెప్పారు.
Ambati Rambabu : ఏపీ మంత్రివర్గంలో ముఖ్యమంత్రి జగన్ మార్పులు చేయబోతున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. గడపగడపకు మన ప్రభుత్వంపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారని చెప్పారు.
తెలంగాణ పోలీస్(telangana police) SI హాల్ టికెట్లు పరీక్షకు 5 రోజుల ముందే నేడు అందుబాటులోకి వచ్చాయి. ఈ క్రమంలో అభ్యర్థులు హాల్ టిక్కెట్స్ డౌన్ లోడ్ చేసుకుని పరీక్ష సమయం, కేంద్రాన్ని చూసుకోవాలని అధికారులు సూచించారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి సూరత్ సెషన్స్ కోర్టు(surath sessiions court) బెయిల్(bail) ను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో ఏప్రిల్ 13 వరకు బెయిల్ ను పెంచినట్లు తెలిపింది. తదుపరి విచారణ ఏప్రిల్ 13న జరపనున్నట్లు కోర్టు వెల్లడించింది.
అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్ స్పెక్టర్ పరీక్ష ఈ నెలలో జరగనుంది. ఆ కొశ్చన్ పేపర్ నిందితుడు ప్రవీణ్ కుమార్ పెన్ డ్రైవ్లో ఉండటంతో అభ్యర్థులు ఆందోళనకు దిగారు. పరీక్షను రద్దు చేయాలని కోరుతున్నారు.