naveen and harihara:బీటెక్ స్టూడెంట్ నవీన్ (naveen) హత్య తెలంగాణ రాష్ట్రంలో కలకలం రేపింది. విచారణలో నిందితుడు హరిహర కృష్ణ (hari hara krishna) కూడా సంచలన విషయాలు తెలియజేశాడని పోలీసులు చెబుతున్నారు. దిల్షుఖ్ నగర్ ఐడీయల్ (idl) జూనియర్ కాలేజీలో హరిహర కృష్ణ ఇంటర్ చదవగా.. సెకండ్ ఇయర్లో నవీన్ (naveen) పరిచయం అయ్యాడని తెలిపాడు.
Rana Daggubati: చేస్తే అద్భుతమైన సినిమాలు చేయాలి. లేదంటే అసలు సినిమాలే చేయనకూడదు అంటున్నారు రాణా దగ్గుబాటి. లీడర్ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయి తన నటనతో అందరినీ మెప్పించారు రానా. ఎప్పుడూ ఏడాదికి మూడు సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉండేవారు. అయితే బాహుబలి తర్వాత ఆయన సినిమాలను ఆచితూచి ఎంచుకుంటున్నారు.
Viral News : బెంగళూరులో ట్రాఫిక్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ ట్రాఫిక్ లో ఇరుక్కొని చాలా మంది ఇబ్బంది పడ్డారు. అయితే... ఈ ట్రాఫిక్ ఓ పెళ్లికొడుక్కి మాత్రం వరంగా మారింది. పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి అతనికి ఆ ట్రాఫిక్ సహాయపడింది.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికులకు గూడ్ న్యూస్ చెప్పింది. ప్రజలు, పర్యాటకులకు మరింత చేరువ అయ్యేందుకు రెండు ఆఫర్లను (టీఎస్ఆర్టీసీ(TSRTC)ప్రకటించింది. తాజాగా టి-6, ఫ్యామిలీ-24 టికెట్ల పోస్టర్లను ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ (V.c sajjanar) రిలీజ్ చేశారు.ఈ టిక్కిట్లు శుక్రవారం నుంచి బస్ కండక్టర్ల( Bus conductors)వద్ద అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు.
TATA Stryder ప్రస్తుతం మన దేశంలో ఎలక్ట్రిక్ వెహికిల్స్ బాగా వాడుకలోకి వస్తున్నాయి. ఇందుకు అనుగుణంగా కంపెనీలన్నీ ఇప్పుడు ఈ బైక్స్ని దింపేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నాయి. ఆకర్షణీయమైన డిజైన్లతో, ఆకట్టుకునే ఫీచర్లతో వీటిని తయారు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రముఖ సంస్థ టాటాకు చెందిన బ్రాండ్ టాట స్ట్రైడర్ నుంచి ‘స్ట్రైడర్ జీటా’ పేరుతో కొత్త ఈ బైక్ మార్కెట్లోకి రిలీజ్ అయింది.
చైనా ( china ) , పాకిస్తాన్ ( pakistan ) దేశాల నుండి భారత్ కు ప్రమాదం పొంచి ఉందని ( threats to India ) , అయితే నరేంద్ర మోడీ నాయకత్వంలోని ( Narendra Modi leadership ) ఆ దేశం ధీటుగా ఎదుర్కొంటుందని , చూస్తూ ఊరుకోదని తాజా అమెరికా ఇంటెలిజెన్స్ నివేదిక ( US intelligence ) వెల్లడించింది .
Bhatti Vikramarka : ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ అధికారులు కవితకు నోటీసులు జారీ చేయడం పై కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క స్పందించారు. కవితకు అవమానం జరిగితే తెలంగాణకు అవమానం జరిగినట్లు ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. ఈ లిక్కర్ స్కాం నేపథ్యంలో... ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పై కూడా ఆయన మండిపడ్డారు.
Garikapati narasimharao ప్రపంచ వ్యాప్తంగా అందరి మన్ననలూ పొందుతూ ఆస్కార్కి నామినేట్ అయిన ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ రావాల్సిందేనని ప్రముఖ ఆధ్యాత్మిక వక్త గరికపాటి నరసింహారావు అన్నారు. ఈ పాటపై ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమాలోని ఈ పాటపై ఎందుకంత ఆసక్తి నెలకొందా?
kavitha:బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు (kavitha) ఢిల్లీ పోలీసులు (delhi police) పలు షరతులు విధించారు. రేపు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద చేపట్టే దీక్షకు (deeksha) కండీషన్స్ పెట్టారు. మహిళా రిజర్వేషన్ (women reservaton) కోసం దీక్ష చేపడుత్న సంగతి తెలిసిందే. నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. ధర్నాకు సంబంధించి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పుడు ఢిల్లీ పోలీసులు (delhi police) సగం స్థలం మాత్రమే...
తనకు ఈడీ నుండి నోటీసులు ( ED notices ) అందాయని, దర్యాఫ్తు సంస్థలు మహిళ ఇంటికి వచ్చి విచారణ చేయాలని చట్టాలు చెబుతున్నాయని, కానీ తనను ఢిల్లీలోని కార్యాలయానికి ( ED Delhi office ) రావాల్సిందిగా విచారణ సంస్థ నోటీసుల్లో పేర్కొన్నదని భారత రాష్ట్ర సమితి నాయకురాలు ( BRS leader ), ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ( MLC Kalvakuntla Kavitha ) గురువారం అన్నారు .
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ( delhi liquor scam case ) తన సోదరి కల్వకుంట్ల కవిత ( kalvakuntla kavitha ) ఈడీ విచారణకు వెళ్తుందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి ( Telangana IT minister ) కల్వకుంట్ల తారక రామారావు ( Kalvakuntla Kavitha ) గురువారం స్పష్టం చేసారు .
Best selling smart phones గతేడాది అంటే 2022లో బెస్ట్ సెల్లింగ్ మొబైల్ ఫోన్లలో అత్యధికంగా ఐఫోన్లే ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్ ఫోన్స్ డేటాను కౌంటర్పాయింట్ రీసెర్చ్ కి చెందిన ఓ రిపోర్ట్ వెల్లడించింది. ఆ వివరాల ప్రకారం... టాప్-10 బెస్ట్ సెల్లింగ్ మొబైల్స్లో ఐఫోన్13 మెదటి స్థానాన్ని కైవసం చేసుకుంది.
Ram charan : ఆర్ఆర్ఆర్ సినిమాతో, నాటు నాటు పాటతో ప్రపంచ వ్యాప్తంగా పేరు సంపాదించుకున్న నటుడు మెగా పవర్ స్టార్ రాంచరణ్. దీంతో అమెరికన్ టాక్ షోల్లో ఇంటర్య్వూలు ఇస్తూ తన భావాలను పంచుకుంటున్నారు రాం. ఈ మధ్య ఇచ్చిన ఓ ఇంటర్య్వూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.