• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

జగన్ రూల్… పది నిమిషాలు ఆలస్యమైనా జీతాలు కట్…!

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది. ఉద్యోగులు… విధులకు ఆలస్యంగా రావడానికి వీల్లేదు అని తేల్చి చెప్పింది. ఇక‌పై ఉద్యోగులు విధుల‌కు ప‌దినిమిషాలు ఆల‌స్య‌మైనా వేత‌నాల్లో కోత‌లు విధించాల‌ని నిర్ణ‌యించింది. కార్యాల‌యాలకు ఖ‌చ్చిత‌మైన స‌మయానికి హాజ‌రుకావాల‌ని, ప‌దినిమిషాల కంటే ఎక్కువ ఆల‌స్య‌మైతే జీతాల్లో కోత‌లు విధిస్తామ‌ని ఏపీ ప్ర‌భుత్వం హెచ్చ‌రించింది...

January 1, 2023 / 10:04 PM IST

బొండా ఉమ కు… దేవినేని అవినాష్ వార్నింగ్…!

తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ పై వైసీపీ యువనేత దేవినేని అవినాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వంగవీటి మోహనరంగా చనిపోయినప్పుడు దేవినేని నెహ్రూ .. దగ్గరే వున్నారని బొండా ఉమా పేర్కొన్నారు. రంగా హత్య జరిగినప్పుడు నెహ్రూ దొడ్డిలోనే కొడాలి నాని వున్నారని ఆరోపించారు. రంగా వర్ధంతిని ఏ సామాజికవర్గం నిర్వహించాలో డిసైడ్ చేయడానికి కొడాలి నాని ఎవరంటూ ప్రశ్నించారు బొండా ఉమా. దీనికి దేవినేని నెహ్రూ తనయుడ...

December 30, 2022 / 08:37 PM IST

సర్పంచుల డబ్బులను డ్రా చేసుకున్నారు… హరీష్ రావుపై ఈటల కామెంట్స్..!

తెలంగాణ మంత్రి హరీష్ రావుపై  బీజేపీ నేత ఈటల రాజేందర్ విమర్శల వర్షం కురిపించారు.  కేంద్రం ఇచ్చిన నిధులను వృథా చేశారని మండిపడ్డారు. కేంద్రం ఇచ్చిన నిధులను సర్పంచులకు తెలియకుండా డ్రా చేశారని ఈటెల రాజేందర్ విమర్శించారు. 12 వేల గ్రామాల్లో నిధులు లేక సర్పంచులు ఆత్మహత్యలు చేసుకొంటుంటే అవి పట్టించుకోకుండా ఇతర పార్టీల మీద విమర్శ చేస్తున్నారని ఆయన అన్నారు. స్థానిక సంస్థలకు నిధులు ఇవ్వమని మీ మామను  కన్విన...

December 30, 2022 / 06:54 PM IST

పంత్ ప్రమాదం పై ఊర్వశి రియాక్షన్….!

టీమిండియా క్రికెటర్ రిషభ్ పంత్  కి శుక్రవారం ఉాదయం రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆయన చాలా తీవ్రంగా గాయపడ్డారు. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో… సినీ నటి ఊర్వశి స్పందించిన తీరు అందరినీ ఆశ్చర్యపరించింది. అయితే ఆమె పంత్ గురించి ఎలాంటి ప్రస్తావన తీయకుండా.. సింపుల్‌గా ప్రార్థిస్తున్నాను  అంటూ పోస్టును షేర్ చేసింది. ఈ పోస్టు సోషల్ మీడియాలో ట...

December 30, 2022 / 06:51 PM IST

న్యూ ఇయర్ స్పెషల్.. మెట్రో స్పెషల్ ఆఫర్, ట్రాఫిక్ ఆంక్షలు..!

న్యూ ఇయర్ వేడుకలు మొదలయ్యాయి. మరొక్కరోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ప్రజలంతా నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ న్యూ ఇయర్ సందర్భంగా ప్రజలంతా వేడుకలు జరుపుకోవాలని అనుకుంటారు. ఈ నేపథ్యంలోనే నగర పోలీసు విభాగం ట్రాఫిక్ ఆంక్షలు విధించింది. హైదరాబాదులో డిసెంబరు 31వ తేదీ రాత్రి 10 గంటల నుంచి 2 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. అటు, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనూ ఆంక్షలు విధించారు. ట్రాఫిక్ ఆంక్షలు&#...

December 30, 2022 / 06:48 PM IST

ఈ రాష్ట్రం కాకపోతే.. ఆ రాష్ట్రం, ఈ భార్య కాకపోతే.. ఆ భార్య… జగన్ సెటైర్లు….!

ఢిల్లీ పర్యటన ముగించుకొని వచ్చిన సీఎం జగన్…. నేడు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో పర్యటించారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన… మాజీ సీఎం జగన్, పవన్ లపై విమర్శల వర్షం కురిపించారు. కుందుకూరు ఘటనపై కూడా ఆయన స్పందించారు. కొందరు ఈ రాష్ట్రం కాకపోతే ఆ రాష్ట్రం.. ఈ ప్రజలు కాకపోతే ఆ ప్రజలు..ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీ.. ఈ భార్య కాకపోతే ఆ భార్యతో అన్నట్లు వీరి స్టైల్...

December 30, 2022 / 06:34 PM IST

సీఎం జగన్ కి మరోసారి లేఖ రాసిన ముద్రగడ..!

సీఎం జగన్ కి ముద్రగడ పద్మనాభం మరో లేఖ రాశారు. వారంలో ఇది రెండో లేఖ కావడం గమనార్హం. ఈ లేఖలో ఆయన దళితుల పదవులకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావించారు. దళితులు ఎవరి ప్రమేయం లేకుండా వారి పదవులకు వారే ఓటు వేసుకునే విధానం గురించి ఆలోచన చేయాలని కోరారు.. కొన్ని పదవులలోనైనా దళితులకు పూర్తి స్వేచ్ఛ ఇప్పించాలని ముద్రగడ కోరారు. దళిత నాయకులతో సమావేశం పెట్టి వారి సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళాలని సీఎంకు ముద్రగడ...

December 30, 2022 / 06:27 PM IST

అలాంటి వాళ్లని మా పార్టీ అస్సలు క్షమించదు…నాగబాబు..!

ఇటీవల జనసేన పార్టీ నేత అని చెప్పుకుంటూ తిరుగుతున్న  రఘవరావు ఓ బాలికను వేధించిన సంగతి తెలిసిందే. ప్రేమ, పెళ్లి అంటూ ఇబ్బంది కూడా పెట్టాడు. ఈ విషయం తీవ్ర దుమారం రేపింది. అయితే… అతనితో తమకు ఎలాంటి సంబంధం లేదని జనసేన క్లారిటీ ఇచ్చింది.  కాగా… ఈ విషయంపై తాజాగా మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. ‘మహిళల పట్ల తప్పుగా, అసభ్యంగా లైంగింక వేధింపులకు గురిచేసేవాళ్ళని జనసేన పార్టీ ఎప్పుడూ క్షమ...

December 30, 2022 / 06:10 PM IST

ఘోర ప్రమాదం…. క్రికెటర్ రిషబ్ పంత్ కి గాయాలు..!

టీమిండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్ కారుకు యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో పంత్ తీవ్రంగా గాయపడ్డారు. పంత్ ప్రయాణిస్తున్న కారు రోడ్డు పక్కన ఉన్న రెయిలింగ్ ని ఢీ కొట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కారులో మంటలు చెలరేగి కారు పూర్తిగా దగ్ధమైంది. పంత్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో  చికిత్స పొందుతున్నారు. రిషబ్‌పంత్‌ యాక్సిడెంట్‌పై క్రికెట్ అభిమానులు ఆందోళన చెందు...

December 30, 2022 / 06:01 PM IST

ఘనంగా ముకేష్ అంబానీ చిన్న కొడుకు నిశ్చితార్థం.. వధువు ఎవరంటే..!

ప్రపంచ కుభేరుల్లో ఒకడు, రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ చిన్న కొడుకు  అనంత్ అంబానీ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఈ రోజు అనంత్ అంబానీ ఎంగేజ్మెంట్ రాధికా మర్చంట్ తో ఘనంగా నిర్వహించారు. ఉదయ్ పూర్ లోని ఓ పెద్ద హోటల్ లో వీరి ఎంగేజ్మెంట్ అంగ రంగ వైభవంగా నిర్వహించారు. కాగా…. వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు సమాచారం. వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించడంతో… పెళ్లి నిశ్చయమైంది. కాగ...

December 29, 2022 / 11:51 PM IST

చంద్రబాబుపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కేఏ పాల్..!

టీడీపీ అధినేత చంద్రబాబు పై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  కందుకూరు లో చంద్రబాబు నిర్వహించిన సభలో  తొక్కిసలాట జరిగి  దాదాపు ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కాగా… ఈ విషయంపై కేఏ పాల్ స్పందించారు.  ఈ దుర్ఘటన పై కేఏ పాల్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గ్రౌండ్ లో పెట్టుకోవాల్సిన సభ రోడ్డు మీదకు రావడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని అన్నారు. అంతేకాదు, చంద్ర...

December 29, 2022 / 11:30 PM IST

అతను మా పార్టీ కాదు.. జనసేన..!

జనసేన పార్టీకి చెందిన ఓ  వ్యక్తి బాలికను వేధించాడంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా… అతను తమ పార్టీకి చెందిన వాడు కాదని.. అతను వైసీపీ నేత అంటూ.. ఆపార్టీ ప్రకటించడం గమనార్హం. ఇంతకీ మ్యాటరేంటంటే… మైనర్ బాలిక తనని ప్రేమించాలంటూ జనసేన నేతగా చెప్పుకుంటున్న రాఘవరావు వేధింపులకు గురి చేశాడు. ప్రేమించకపోతే చంపేస్తానంటూ బెదిరింపులకు కూడా దిగినట్లు తెలుస్తోంది. తన మనవరాలి వయసున్న ఓ బాలిక...

December 29, 2022 / 11:27 PM IST

చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చివల్లే ఇదంతా… రోజా ఫైర్..!

నెల్లూరు జిల్లా కందుకూరు ఘటనపై మంత్రి రోజా స్పందించారు. ఈ ఘటన తనను ఎంతగానో  బాధపెట్టిందని ఆయన అన్నారు. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి కారణంగానే ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారని ఆమె మండిపడ్డారు. చిన్న ఇరుకైన సందులో సభ పెట్టడం వల్లే…ఈ ప్రమాదం జరిగిందని ఆమె అన్నారు. ఇరుకైన సందులో పెట్టి.. ఎక్కువ మంది జనం వచ్చినట్లు నమ్మించే ప్రయత్నం చేశారని ఆమె మండిపడ్డారు. ఈ ఘటనను కోర్టు సుమోటోగా తీసుకోవాలని ఆ...

December 29, 2022 / 11:24 PM IST

మందుబాబులకు అదిరిపోయే న్యూ ఇయర్ గిఫ్ట్..!

కొత్త సంవత్సరం అనగానే మందుబాబులు రెచ్చిపోతారు. నిజం చెప్పాలంటే… రోజూ మద్యం సేవించే వారు మాత్రమే కాదు…. మందు అలవాటు ఉన్నవారందరూ.. దాదాపు ఒక్క పెగ్ అయినా వేయాలనే అనుకుంటారు. అలాంటివారి కోసం తెలంగాణ ప్రభుత్వం… ఈ న్యూ ఇయర్ సందర్భంగా ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. నార్మల్ గా  అయితే… నగరంలో 10 లేదంటే… 11 గంటలకు అన్ని దుకాణాలు బంద్ అయిపోతాయి. కానీ… డిసెంబర్ 31 రోజు మాత్రం.....

December 29, 2022 / 11:14 PM IST

చంద్రబాబు పబ్లిసిటీ స్టంటే వారి ప్రాణాలు తీసింది.. కొడాలి నాని…!

నెల్లూరు జిల్లా కుందుకూరు లో నిర్వహించిన చంద్రబాబు సభ విషాదం నింపింది. సభ సమయంలో తొక్కిసలాట జరిగి.. దాదాపు 8మంది ప్రాణాలు కోల్పోగా.. మరో ఐదుగురు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. వారు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా… ఈ ఘటనపై మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. చంద్రబాబు పబ్లిసిటీ స్టంట్ వల్లే… వారంతా ప్రాణాలు కోల్పోయారని కొడాలి నాని మండిపడ్డారు. ఈ మేరకు ట్విట్టర్ వ...

December 29, 2022 / 06:50 PM IST