ఇక ఏపీలో సీఎం జగన్ పాలనపై పాల్ తీవ్ర విమర్శలు చేశారు. రూ.3 లక్షల కోట్ల విలువైన గంగవరం పోర్టును రూ.3 వేల కోట్లకు అదానీకి అప్పనంగా అమ్మేశారు అని ఆరోపించారు.
బీహార్లోని కతిహార్ జిల్లాలో జనతాదళ్ (యునైటెడ్) సీనియర్ నేత కైలాష్ మహతో(Kailash Mahto) హత్యకు గురయ్యారు. గురువారం అర్థరాత్రి అతనిపై పలువురు కాల్పులు(gun shot) జరిపినట్లు వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ మాటలు విన్న లూసీకి నోట మాట రాలేదు. కిడ్నీ కోసం ఎక్కడెక్కడో వెతుకున్న తనకు ఇక్కడ లభించడంపై షాక్ కు గురైంది. కాగా ఇప్పుడు లూసీకి కిడ్నీ మార్పిడి పూర్తయ్యింది. పూర్తి ఆరోగ్యంగా ఉంది.
ఐపీఎల్(Ipl) మ్యాచ్ లు అనగానే ఇప్పటి వరకు మనకు బెట్టింగులతో డబ్బులు సంపాదిస్తారని మాత్రమే తెలుసు. కానీ, ఐపీఎల్ ఫేక్ టికెట్లు(Fake ipl tickets) కూడా అమ్మి సొమ్ము చేసుకునేవారు ఉన్నారని ఇప్పుడే వెలుగులోకి వచ్చింది. తాజాగా ఓ ముఠాని పోలీసులు అరెస్టు చేశారు.
ఈ పరీక్షలకు ఆ పెంగ్విన్ పూర్తిగా సహకరించింది. స్కానింగ్ చేయించుకుంటున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే పరీక్షల అనంతరం పెంగ్విన్ యథావిధిగా నడుస్తోంది. ప్రస్తుతం దాని పరిస్థితి మెరుగైంది.
మణిపూర్(Manipur) రాష్ట్రంలో శుక్రవారం రాత్రి ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్(cm biren singh) పర్యటనకు ముందు ఆయన కార్యక్రమ వేదికకు దుండగులు నిప్పు పెట్టారు. దీంతో చురచంద్పూర్ జిల్లాలో అధికారులు ఇంటర్నెట్ను తాత్కాలికంగా నిలిపివేసి 144 సెక్షన్ విధించారు.
పాకిస్థాన్(pakistan)లో గురువారం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. రాత్రి కదులుతున్న ప్యాసింజర్ రైలు(passenger train)లో మంటలు(fire) చెలరేగాయి. దీంతో ప్యాసింజర్ రైలులో చెలరేగిన మంటల్లో నలుగురు చిన్నారులు, ఓ మహిళ సహా ఏడుగురు సజీవ దహనమయ్యారు. విషయం తెలుసుకున్న అధికారులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చర్యలు చేపట్టారు.
తమిళ చిత్రసీమలో మోస్ట్ ఎవెయిటింగ్ సీక్వెల్ పొన్నియిన్ సెల్వన్ 2(Ponniyin Selvan 2) ఈరోజు(ఏప్రిల్ 28న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అమెరికా సహా పలు చోట్ల ప్రీమియర్ ప్రదర్శనలు వేశారు. ఈ క్రమంలో ఈ మూవీ ట్విట్టర్ టాక్(twitter talk) ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ నటించిన ఏజెంట్(agent movie) ఈరోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ క్రమంలో ఈ చిత్రం ట్విట్టర్ రివ్యూ(twitter review) ఏంటో తెలుసుకుందాం.
ఆమె తన భర్త పేరిట ముంబై, అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్న ఆస్తుల వివరాలు వెల్లడించలేదని దసాంగ్లు తన ఫిర్యాదులో న్యాయస్థానానికి తెలిపారు. ఈ కేసులో న్యాయస్థానం సుదీర్ఘ విచారణ చేసింది.
ఆడమ్ జంపా, రవిచంద్రన్ అశ్విన్ ఐదు వికెట్లు పడగొట్టి అద్భుతమైన బౌలింగ్ వేయడంతో చైన్నై సూపర్ కింగ్స్(CSK) పరుగులను కట్టడి చేశారు. అంతేకాదు రాజస్థాన్ రాయల్స్(RR) చెన్నై సూపర్ కింగ్స్ పై 32 పరుగుల తేడాతో విజయం సాధించారు. అంతేకాదు పాయింట్ల పట్టకలో కూడా
చదువు లేనిదే జీవితం లేదనేది భ్రమ. పరీక్షల్లో తప్పితే జీవితం ముగిసిపోయినట్టు కాదు. ఈ విషయాన్ని విద్యార్థులు అర్థం చేసుకోవడం లేదు. ఫలితంగా తమ నిండు జీవితాలను బలి తీసుకుంటున్నారు.
ఎంతటి నరదిష్టి అయిన ఈ ఒక్క దెబ్బతో పోవాల్సిందేనని కోయ దొర శ్రీనివాసరాజు(Koya Dora Srinivasa Raju) చెబుతున్నారు. అయితే అదేంటీ, ఇంకా ఏం విషయాలు చెప్పారో ఈ వీడియోలో చుద్దాం.