వివాహాలు స్వర్గంలో జరుగుతాయని అంటారు. పెళ్లి జరగాలంటే మంచి ముహూర్తం కూడా ఉండాలి. శుభ ముహూర్తంలో పెళ్లి జరిగితే.. దంపాత్య జీవితం ఆనందంగా ఉంటుందని నమ్ముతుంటారు. మంచి ముహూర్తం లేకుండా చేసుకునే వివాహాల్లో సమస్యలు ఎక్కువగా ఉంటాయని, విడాకులకు దారితీస్తాయని నమ్ముతుంటారు. గత నెల అంటే ఏప్రిల్ లో పెళ్లి ముహూర్తాలు లేవు. అందుకే చాలా మందికి పెళ్లి నిశ్చయమైనా వివాహాలు జరగక ఆగిపోయి ఉంటాయి. అయితే.. మే నెలలో మ...
విభిన్న పాత్రలు పోషించే సముద్రఖని(Samudrakhani) నటిస్తోన్న ద్విభాషా చిత్రం విమానం(Vimanam Movie). ఈ మూవీకి శివ ప్రసాద్ యానాల దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి క్రియేట్ వర్క్స్ సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కిస్తోంది.
సింగర్ చిన్మయి అంటే ఠక్కున గుర్తు పట్టడం కాస్త కష్టమే. కానీ సమంతకు డబ్బింగ్ చెప్పిన చిన్మయి అంటే.. ఠక్కున గుర్తు పడతారు. ఈమె చెప్పిన డస్కీ వాయిస్ డబ్బింగ్.. అచ్చు సమంత వాయిస్లానే ఉంటుంది. అందుకే సమంత అనగానే.. చిన్మయి కూడా అందరికీ గుర్తొస్తుంది. అయితే సింగర్గా డబ్బింగ్ ఆర్టిస్ట్గా మాత్రమే కాదు.. డేరింగ్ అండ్ డాషింగ్ విషయంలో చిన్మయి తర్వేతే ఎవ్వరైనా. ఆమె చేసే స్టేట్మెంట్స్ అంత బోల్డ్ అండ్ ఓప...
కివీ ఫ్రూట్ అనేది ఏడాది పొడవునా మార్కెట్(Market)లో లభించే పండు. మన ఆరోగ్యానికి కావాల్సిన అనేక పోషకాలను కలిగి ఉన్నందున దీనిని సూపర్ ఫుడ్(Super Food) గా పేర్కొన్నారు.
తుని రైలు దగ్ధం కేసును విజయవాడ రైల్వే కోర్టు (vijayawada railway court) కొట్టివేసింది. ఈ కేసును రైల్వే పోలీసులు సరిగా విచారించలేదని పేర్కొంది. 2016 జనవరి 30వ తేదీన కాపు నాడు సభ సమయంలో రైలు దగ్ధమైన సంగతి తెలిసిందే. ఎనిమిదిన్నర ఏళ్ల తర్వాత కేసులో సరైన సాక్ష్యాలు చూపించలేదని కేసు కొట్టివేసింది.
సాధారణంగా దొంగలు తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుని దొంగతనాలు చేస్తుంటారు. పట్టపగలు చేసేటప్పుడు ఎవరూ లేనిది చూసి ఎటాక్ చేస్తారు. దొంగతనం చేసే సందర్భంలో కొందరు దొరికిపోయి ఇబ్బందుల్లో పడతారు.
జమ్మూకశ్మీర్లోని తమ సహచర ఉగ్రవాదుల(Terrorists)కు సందేశాలు పంపేందుకు 14 మెసెంజర్ యాప్ల(Mobile Messenger Apps)ను ఉపయోగిస్తున్నట్లు కేంద్ర కనుగొంది. ఆ యాప్స్ ను బ్యాన్ చేసింది.
ప్లేట్లో పంచభక్ష పరమాన్నాలు ఉన్నా ఆఖర్లో కచ్చితంగా గడ్డ పెరుగు ఉండాల్సిందే. తెలుగు భోజనం పూర్తయ్యేది పెరుగన్నంతో మాత్రమే. చాలామంది పెరుగుతో ఓ ముద్ద ఎక్కువే తింటారు. కొందరైతే పెరుగులో కొంచెం చక్కెర కలుపుకొని ఇష్టంగా తింటారు.
ఇప్పటి వరకూ అమెరికాలో సిలికాన్ వ్యాలీ బ్యాంకు, సిగ్నేచర్ బ్యాంకులు ఆర్థికంగా పతనం అయ్యి మూతపడ్డాయి. తొలి రెండు బ్యాంకుల ప్రభావం వల్ల మూడో బ్యాంకుకు తీవ్ర ఒత్తిడి ఎదురైంది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి జెండా ఎగరేయాలని అన్ని పార్టీలు కసి మీద ఉన్నాయి. ఆ మేరకు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఈ సందర్బంగా ఓటర్లను ఆకట్టుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఓటర్లపై వరాల జల్లులు కురిపిస్తున్నాయి. ఈ సందర్భంగా ఓటర్లకు అమలు చేయాల్సిన పనుల మేనిఫెస్టోపై ఫోకస్ చేస్తున్నాయి
ఆచార్య సినిమాతో ఫ్లాప్ అందుకున్న మెగాస్టార్.. ఆ వెంటనే బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్స్ ఇచ్చి.. మెగా ఫ్యాన్స్కు ఫుల్ కిక్ ఇచ్చాడు. గాడ్ ఫాదర్ సినిమా సోసోగా నిలిచినా.. వాల్తేరు వీరయ్య మాత్రం బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపేసింది. బాబీ డైరెక్షన్లో వచ్చిన వాల్తేరు వీరయ్య.. 200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి మెగాస్టార్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఇక ఈ సినిమా తర్వాత చిరు నుంచి వస్తున్న ప్రాజెక...
యంగ్ హీరో నిఖిల్ 'కార్తికేయ2' సినిమాతో పాన్ ఇండియా రేంజ్లో బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఆ తర్వాత వచ్చిన '18 పేజెస్'తోను పర్వాలేదు అనిపించుకున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత నిఖిల్ మార్కెట్ భారీగా పెరిగిపోయింది. ఒక్క తెలుగులోనే కాదు.. మిగతా భాషల్లోను నిఖిల్ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు మూవీ లవర్స్. ఈ నేపథ్యంలో.. నెక్స్ట్ భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్తో రాబోతున్నాడు నిఖిల్. కానీ ఏజెంట్ సినిమా రిజల్ట...
ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం గొల్లగూడెంలో వరుసగా రెండో ఏడాది ఆ ఊరి సర్పంచ్ చేపలను పంపిణీ చేశాడు. ఈ చేపలను పంచాయతీ చెరువులో పెంచారు. వాటిని సర్పంచ్ నాగభూషణం ఊరిలోని అందరికి ఉచితంగా పంపిణీ చేశారు.