Atchannaidu ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై టీడీపీ సీనియర్ నేత కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శల వర్షం కురిపించారు. జగన్ కి భయపడే రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు రావడం లేదని ఆయన ఆరోపించారు. నాలుగేళ్లలో రాష్ట్రంలో ఒక్క సదస్సు కూడా ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు.
Minister Roja ఏపీ రాజధాని విషయంలో ఎవరు ఎన్ని అభిప్రాయాలు వ్యక్తం చేసినా... అధికార పార్టీ మాత్రం... ఈ విషయంలో ఫుల్ క్లారిటీతో ఉంది. విశాఖను రాజధానిగా చేయాలని నిర్ణయం తీసేసుకుంది. దానికి సంకేతంగా... జగన్, రోజా, ఇతర మంత్రులు ఒకరి తర్వాత మరొకరు ఏదో ఒక రూపంలో తెలియజేస్తూనే ఉన్నారు.
మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని(Women's Day) పురుస్కరించుకొని మహిళలందరూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ (Green India Challenge) కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటాలని బీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ (MP Santhosh Kumar)పిలుపునిచ్చారు. పిల్లలను పెంచే చేతులే మొక్కలు నాటితే ప్రకృతి మరింత అభివృద్ధి చెందుతుందని సంతోష్కుమార్ అన్నారు.
Ib sound alert on Amritpal Singh:ఖలిస్థాన్ నేత, వారిస్ పంజాబీ డే చీఫ్ అమృతపాల్ సింగ్కు (Amritpal Singh)పై దాడి జరిగే అవకాశం ఉందని భారత నిఘా సంస్థలు హెచ్చరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు సంఘ వ్యతిరేక శక్తులు దాడికి తెగబడొచ్చని తెలిపింది. ఈ మేరకు పంజాబ్ పోలీసులకు (punjab police) సమాచారం అందజేసింది.
భారత్- ఆసీస్ మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ (third Test).. రెండో రోజు ఆట ముగిసింది. రెండో ఇన్నింగ్స్లోనూ టీమ్ ఇండియా ఆలౌట్ అయ్యి 163 పరుగులు సాధించింది. ఆసీస్కు 76 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ (India) ఓటమి దిశగా సాగుతోంది.
ts government file writ petition:తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ (governer Tamilisai Soundararajan ) మధ్య వివాదం సద్దుమణగలేదు. బిల్లుల పెండింగ్ అంశంపై బీఆర్ఎస్ సర్కార్ (government) సీరియస్గా ఉంది. ఇదే అంశంపై పలుమార్లు గవర్నర్ దృష్టికి తీసుకొచ్చినా.. ఫలితం లేదు. ఇక చేసేది లేక సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (supreme court) తలుపు తట్టింది.
మూడేళ్ల చిన్నారి 6 గంటలపాటు చీకటి గదిలో నరకయాతన అనుభవించింది. ఏడ్చి ఏడ్చి స్పృహ కోల్పోయింది. సంగారెడ్డి (Sangareddy) జిల్లా జిన్నారం మండలం ఖాజీపల్లి అంగన్వాడిలో విషాద ఘటన జరిగింది. అంగన్వాడీ(Anganwadi) కేంద్రంలో మూడేళ్ల చిన్నారిని మరిచిపోయి తాళం వేసి ఆయా వెళ్లిపోయింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
CBI interrogate Sudhakar:మాజీమంత్రి వైఎస్ వివేకానంద (ys viveka) హత్య కేసు విచారణను సీబీఐ స్పీడప్ చేసింది. ఇటీవల ఎంక్వైరీని స్పీడప్ చేసింది. ఎవరి సందేహాం కలిగిన.. నోటీసులు ఇచ్చి మరీ విచారిస్తోంది. ఈ రోజు పులివెందులకు చెందిన పీబీసీ ఉద్యోగి సుధాకర్ను (sudhakar) విచారించారు. కడపలో వివిధ అంశాలపై 2 గంటల పాటు (2 hours) విచారించారు.
minister amarnath on global summit:విశాఖపట్నంలో (vizag) నిర్వహించే గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ (global investor summit) ద్వారా రూ.2లక్షల కోట్ల (2 lakh investment) పెట్టుబడులను ఆకర్షించడం తమ లక్ష్యం అని ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ (amarnath) అన్నారు. దీంతో యువతకు ఉపాధి కల్పిస్తామని ఆయన చెప్పారు. విశాఖలో గల జీఐఎస్ వేదిక వద్ద గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.
Vishnu Vardhan Reddy : ఆంధ్రప్రదేశ్ లో వైసీపీని ఎదుర్కొనే సత్తా టీడీపీకి లేదు అని బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి అభిప్రాయడపడ్డారు. వచ్చే ఎన్నికల్లో తాము సత్తా చాటి తీరతామని ఆయన పేర్కొన్నారు. వైసీపీకి పోటీగా నిలిచే పార్టీ బీజేపీ మాత్రమేనని ఆయన అన్నారు.
తెలంగాణ (Telanagna) రాష్ట్రం పారిశ్రామిక వేత్తలకు భూతల స్వర్గంగా మారింది. హైదరాబాద్ (Hyderabad) కు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ప్రపంచ స్దాయి కంపెనీలు తమ సంస్దలను రాష్ట్రంలో స్థాపించి కార్యక్రమాలను కొనసాగిస్తున్నాయి. తాజాగా మరో మెగా పెట్టుబడి రాష్ట్రనికి వచ్చింది. తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నట్లు ఫాక్స్ కాన్( Foxconn ) సంస్థ గురువారం ప్రకటించింది. ఈ పెట్టుబడుల ద్వార...
బాలీవుడ్ నటి, మాజీ విశ్వ సుందరి సుష్మిత సేన్కు (Sushmita Sen) గుండె పోటు (heart stroke) వచ్చింది. దీంతో వైద్యులు ఆమెకు యాంజియో ప్లాస్టీ చేశారు. ఇటీవల తనకు స్ట్రోక్ (stroke) వచ్చిందని సుష్మిత సేన్ (Sushmita Sen) సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు తాను ఆరోగ్యంగానే (healthy) ఉన్నానని తెలిపారు.
బీఆర్ఎస్ (BRS ) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దేశ రాజధాని ఢిల్లీలోని ఒక రోజు ధర్నాకు పిలుపునిచ్చారు. మార్చి 10న జంతర్ మంతర్ (Jantar Mantar) వద్ద కవిత ఆధ్వర్యంలో నిరసన చేపట్టనున్నరు. మహిళా దినోత్సవం పురుస్కరించుకొని మహిళా రిజర్వేషన్ బిల్లు ( Woman Reservation Bill )ను పార్లమెంట్ ముందుకు తీసుకురావాలని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత( MLC Kavitha ) డిమాండ్ చేశారు
Adimulapu Suresh : రాజధానిపై మంత్రి ఆదిమూలపు సురేష్ మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. విశాఖ రాజధానిగా మారబోతోందంటూ ఆయన పేర్కొన్నారు. అయితే... పూర్తి స్థాయి రాజధానిగా మారుతుందా అని విలేఖరులు ప్రశ్నించగా.. ఆయన దానికి సమాధానం చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేయడం గమనార్హం.