• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

Ippatam: మళ్లీ కూల్చివేతలు ప్రారంభం

కాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సభకు ఇప్పటం గ్రామస్థులు తమ పిల్లలు ఇవ్వడంతో కోపంతోనే ప్రభుత్వం గ్రామస్థుల గోడలు కూల్చివేస్తుందనే ఆరోపణలు వినవచ్చాయి.

March 4, 2023 / 11:35 AM IST

Accident: బస్సును ఢీకొట్టిన ట్రక్కు..ఏడుగురు మృతి, నలుగురికి గాయాలు

హర్యానా(haryana)లోని అంబాలా యమునా నగర్-పంచకుల(Yamuna Nagar -Panchkula) హైవేపై ఘోర రోడ్డు(road accident) ప్రమాదం సంభవించింది. వెనుక నుంచి లోడుతో వేగంగా వెళుతున్న ట్రైలర్ ట్రక్కు.. బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా, మరో నలుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

March 4, 2023 / 11:30 AM IST

300 stones remove:వృద్దుడి కిడ్నీలో 300 రాళ్లు, తొలగించిన వైద్యులు

300 stones remove:హైదరాబాద్‌లో (hyderabad) గల ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ (asian institute of nephrology) వైద్యులు (doctors) అరుదైన ఆపరేషన్ చేశారు. ఓ వృద్దుడి (old man) కిడ్నీ (kidney) నుంచి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 300 రాళ్లను (300 stones) తొలగించారు.

March 4, 2023 / 11:21 AM IST

Amit shah తెలంగాణపై స్పెషల్ ఫోకస్..!

Amit Shah : తెలంగాణలో బీజేపీ జెండా పాతడానికి విశ్వ ప్రయత్నాలే చేస్తోంది. ముఖ్యంగా కేసీఆర్.. తన పార్టీని జాతీయ పార్టీగా మార్చి... బీజేపీకి వ్యతిరేకంగా.. మరో శక్తివంతమైన కూటమిని తయారు చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో... ముందు తెలంగాణలోనే కేసీఆర్ ని గద్దెదించి..

March 4, 2023 / 10:49 AM IST

Kodali Nani వాళ్లతో జగన్ యుద్ధం చేస్తున్నారు..!

Kodali Nani : కార్పొరేట్ విద్యాసంస్థలో ఒత్తిడి తట్టుకోలేక ఓ విద్యార్థి ఇటీవల బలవనర్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై తాజాగా మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. హైదరాబాద్ లోని చైతన్య కాలేజ్ లో చదువుతున్న ఓ విద్యార్ధి ఇటీవల చనిపోవడం బాధాకరం అని పేర్కొన్న ఆయన తమ పిల్లల భవిష్యత్తు కోసం శక్తికి మించి కొందరు తల్లిదండ్రులు చైతన్య వంటి సంస్థల్లో చదివిస్తున్నారని అన్నారు.

March 4, 2023 / 10:12 AM IST

Indonesia:లో భారీ అగ్ని ప్రమాదం..17 మంది మృతి, 52 మందికి గాయాలు

ఇండోనేషియా(Indonesia)లో రాజధాని జకర్తా(jakarta) పరిధిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ఇంధన నిల్వ డిపోలో సంభవించిన ప్రమాదంలో 17 మంది(17 people) మృతి(died) చెందగా..మరో 50 మందికిపైగా గాయాలయ్యాయి.

March 4, 2023 / 10:06 AM IST

Gudiwada amarnath: అచ్చన్న ఎప్పుడైన అంబానీ, ఆదానీని చూసారా?

అచ్చెన్నాయుడు ఇపుడే నిద్రలేచారా ఏమిటి? అంబానీ, అదానీ, దాల్మియాలను ఆయన ఎపుడైనా చూశాడా? అని ఎద్దేవా చేశారు. గ్లోబల్ సమ్మిట్ కు వచ్చిన అనూహ్య స్పందనపై ప్రశంసించకపోయినా పర్వాలేదు కానీ తప్పుడు విమర్శలు సరికాదు అన్నారు.

March 4, 2023 / 09:43 AM IST

WPL 2023:నేడే ఉమెన్ ఐపీఎల్ మ్యాచ్..ఈ ఛానెళ్లలో లైవ్ టెలికాస్ట్

మహిళల ఐపీఎల్(women ipl)2023 మ్యాచ్ మరికొన్నిగంటల్లో ముంబయి(mumbai)లోని డీవై పాటిల్ స్టేడియం(dy patil stadium)లో రాత్రి ఏడున్నరకు ప్రారంభం కానుంది. ఈ గేమ్ లైవ్ కోసం ఇండియా స్పోర్ట్స్18 టీవీ, డిస్నీ + హాట్‌స్టార్, జియో సినిమా యాప్ లను వీక్షించండి.

March 4, 2023 / 09:38 AM IST

Nara Lokesh: మద్యం బ్రాండ్స్ తో లోకేష్ సెల్ఫీ

తెలుగు దేశం (Telugu Desam) పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara lokesh) తన యువ గళం (yuva galam) పాదయాత్రలో భాగంగా పుంగనూరు నియోజకవర్గంలో పర్యటించారు.

March 4, 2023 / 08:10 AM IST

Visakha Global Simmit: రూ.13 లక్షల కోట్ల పెట్టుబడుల రాక

గ్లోబల్ ఇన్వెషస్ట్ మెంట్ సదస్సు (Global investment summit) మొదటి రోజు 13 లక్షల రూపాయల పెట్టుబడులు వచ్చాయని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ( ys jagan) వెల్లడించారు. ఈ మేరకు 340 ఒప్పందాలు కుదిరినట్లు తెలిపారు. 20 రంగాల్లో పెట్టుబడులతో 6 లక్షల మందికి ఉపాధి లభిస్తున్నట్లు తెలిపారు. ఏపీ ప్రభుత్వం రెండు రోజుల పాటు పెట్టుబడుల కోసం విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ను శుక్రవారం ప...

March 4, 2023 / 07:09 AM IST

CM KCR : క‌ర్ణాట‌క సాహిత్య మందిరం పున‌ర్నిర్మాణం కోసం రూ. 5 కోట్లు : సీఎం కేసీఆర్

హైద‌రాబాద్‌( Hyderabad )లో స్థిర నివాసం ఏర్ప‌రుచుకుని ద‌శాబ్దాలుగా జీవిస్తున్న ఇతర రాష్ట్రాల, ప్రాంతాల వారి సాహిత్య, సంస్కృతీ సాంప్రదాయాలను రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తుందని సీ ఎం కేసీఆర్( CM KCR ) తెలిపారు. వివిధ వర్గాలతో గంగా జమునా తహెజీబ్‌కు ప్రతీకగా కొనసాగుతున్న హైద‌రాబాద్ జీవన విధానాన్ని నిలుపుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ కృషి కొనసాగుతూనే వుంటుందని కేసీఆర్ స్పష్టం చేశారు.

March 3, 2023 / 09:58 PM IST

Amit Shah : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అమిత్ షా మాస్టర్ ప్లాన్

తెలంగాణ (Telangana) అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించే బాధ్యతనుఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి అమిత్ షా ( Amit Shah) తీసుకున్నారు. కొన్ని నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో రాష్ట్రంపై ఆయన ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే అమిత్ షా తెలంగాణలో పర్యటిస్తారని బీజేపీ (BJP) నేతలు తెలిపారు.

March 3, 2023 / 09:48 PM IST

Antony Blinken : ఆటో రిక్షాలో సమావేశానికి వచ్చిన ఆంటోనీ బ్లింకెన్

న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ (Antony Blinken) ఆటో రిక్షాలో కార్యక్రమానికి వచ్చారు. ఇండియా ఈ ఏడాది జీ20 (G20) సమావేశాల అధ్యక్ష బాధ్యతను నిర్వహిస్తోంది. దీంట్లో భాగంగా ప్రస్తుతం జీ20 దేశాల విదేశాంగ మంత్రుల సమావేశాలు భారత్ లో జరుగుతున్నాయి.

March 3, 2023 / 08:37 PM IST

Kurnool : ఆ జిల్లాలో ట్రాఫిక్ నియంత్రణ కోసం వినూత్న కార్యక్రమం

కర్నూల్ లో (Kurnool) ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు (Police) వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎక్కడైనా, ఎవరైనా ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే నేరుగా ప్రజలే పోలీసు వెబ్ సైట్ కు ఫొటో లేదా వీడియో షేర్ చేయవచ్చని కర్నూలు జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ (SP Siddharth Kaushal)తెలిపారు. దాన్ని పరిశీలించి, ట్రాఫిక్ ఉల్లంఘించిన వారికి జరిమానా(fine) విధిస్తామని చెప్పారు.

March 3, 2023 / 08:13 PM IST

Ruckus at global summit:గ్లోబల్ సమ్మిట్ వద్ద గిప్టుల కోసం రచ్చ రచ్చ

Ruckus at vizag global summit:విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023 (vizag global summit) ప్రారంభమైంది. అయితే కిట్లు (kits) పంపిణీలో గొడవ జరిగింది. అతిథులకు గుర్తుండిపోయేలా కానుకలను గిప్ట్ ప్యాక్ (gift pack) చేశారు. దాదాపు 8 వేల (8 thousand) గిప్టు ప్యాక్ అందుబాటులో ఉంచారు. అందరికీ గిప్ట్ కిట్లు ఇవ్వలేదు. దీంతో డెలిగేట్ రిజిష్ట్రేషన్ వద్ద కొందరు ఆగ్రహాం వ్యక్తం చేశారు. తమకు ఎందుకు గిప్టులు ...

March 3, 2023 / 07:47 PM IST