ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్లో ఘోర ప్రమాదం జరిగింది. శనివారం మధ్యాహ్నం 40 మందితో ఉన్న ట్రాక్టర్ ట్రాలీ గర్రా నది వంతెనపై నుంచి కిందపడింది. ఈ ప్రమాదంలో ఇరవై మంది మరణించారు. చాలా మందికి గాయాలయ్యాయి.
మెగా బ్రదర్ నాగబాబు(Naga babu)కి జనసేనలో కీలక పదవి దక్కిన సంగతి తెలిసిందే. ఆయనను పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఈ క్రమంలో... ఆయన పార్టీ విజయం కోసం తన శాయశక్తులా ప్రయత్నిస్తానంటూ పేర్కొన్నారు.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఏకమైతే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవచ్చని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ(JD Lakshminarayana) పేర్కొన్నారు. ఈ క్రమంలో 8.5 కోట్ల మంది ప్రజలు నెలకు రూ.100 విరాళంగా ఇస్తే రూ.850 కోట్లు సేకరించవచ్చని స్పష్టం చేశారు. అలా ఓ నాలుగు నెలల పంపిస్తే విశాఖ స్టీల్ ప్లాంట్(Vizag Steel Plant) మనకే సొంతం అవుతుందన్నారు.
ఆర్థిక నేరగాడు సుఖేశ్ చంద్రశేఖర్ తీహార్ జైలులో ఉంటూనే లేఖలతో ప్రకంపనలు రేపుతున్నాడు. ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో చేసిన చాట్కు సంబంధించి లేఖ విడుదల చేయగా.. ఇప్పుడు మరో లేఖ బయటకు వచ్చింది.
కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చాచడం మొదలుపెట్టింది. ఈ ఏడాది మే నెలలో మరింత గరిష్టంగా కేసులు నమోదయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరణాలు కూడా అదే స్థాయిలో నమోదయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
మీరు తక్కువ బడ్జెట్లో మంచి ల్యాప్ టాప్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా? అయితే ఈ వార్త మీ కోసమే. మీ వ్యక్తిగత లేదా వ్యాపార అవసరాల కోసం ఆన్లైన్లో కొనుగోలు చేసేందుకు టాప్ 5 ఎంపికలను ఇక్కడ అందిస్తున్నాము. ఫీచర్లు, స్క్రీన్ పరిమాణం, ప్రాసెసర్, మరిన్నింటి ఆధారంగా రూ.30,000 కంటే తక్కువ ల్యాప్టాప్ ల కోసం ఆన్లైన్లో షాపింగ్ చేసే వారికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది.
రన్ రాజా రన్తో మంచి హిట్ కొట్టాడు యంగ్ డైరెక్టర్ సుజీత్. అయితే సెకండ్ సినిమానే ప్రభాస్తో ఛాన్స్ అందుకున్నాడు. సాహో అంటూ డార్లింగ్ను పవర్ ఫుల్గా చూపించాడు. కానీ సాహో బాక్సాఫీస్ దగ్గర తేలిపోయింది. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుంటున్నాడేంటి.. అనుకుంటున్న సమయంలో బిగ్ అనౌన్స్మెంట్ ఇచ్చాడు. ఏకంగా పవర్ స్టార్తో ఛాన్స్ కొట్టేశాడు. మరి పవన్తో ఛాన్స్ అంటే మాటలు కాదు కదా.. అది కూడా అభిమాన హీరోని డైరెక...
ప్రముఖ భారతీయ సెలబ్రిటీల(imdb Popular Indian celebrities) జాబితాలో రష్మిక(Rashmika Mandanna) టాప్ 5 జాబితాలో లిస్ట్ చేయబడిందని అధికారికంగా IMDb ట్వీట్ చేసింది. గత వారం ఆమె పుట్టినరోజు జరుపుకోవడం సహా పుష్ప 2 టీజర్ విడుదల చేయడంతో ఆమె పాపులారిటీ పెద్ద ఎత్తున పెరిగిందని తెలుస్తోంది.
నాగ చైతన్య ‘ధూత’ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్కు సంబంధించి ఇప్పటివరకు సమాచారం లేదు. రానా నాయుడు వెబ్ సిరీస్ మాదిరిగా ఆదరణ లభించదనే బెంగ వారిని గట్టిగా పట్టుకుందని తెలిసింది.
పార్టీ మారినందుకు గిరిజన మహిళల్ని గ్రామంలో కిలోమీటరు వరకూ సాస్టాంగ ప్రదక్షిణలు చేయించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ భార్య Upasana గురువారం హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లోని హౌస్ ఆఫ్ టాటా యొక్క జోయా కొత్త స్టోర్ను ప్రారంభించారు. ఈ క్రమంలో స్టోర్ ప్రారంభించినందుకు గాను ఉపాసన(Upasana) అందుకున్న మొత్తాన్ని దోమకొండ ఫోర్ట్ అండ్ విలేజ్ డెవలప్మెంట్ ట్రస్ట్ (DFVDT), దాని కార్యక్రమాలకు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు.