TG: రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసమే.. హిల్ట్ పాలసీని కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చిందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి విమర్శించారు. రైతులకు సహకారం అందించకుండా పారిశ్రామికవేత్తలకు లబ్ధి చేకూరుస్తున్నారని మండిపడ్డారు. పారిశ్రామిక ప్రాంతాల్లోని వేల ఎకరాల్లో కమర్షియల్ కాంప్లెక్స్లకు అనుమతిస్తే ట్రాఫిక్ పరిస్థితి ఏంటని నిలదీశారు.
Tags :