ఉత్తరాఖండ్లో చార్ధామ్ యాత్ర ప్రారంభమైంది. దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో చార్ధామ్కు చేరుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చార్ధామ్ యాత్ర నిర్వహణ సరిగా లేకపోవడంతో యాత్రికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
భారత దేశంలో ఉన్న ఓల్డెస్ట్ ఫీమేల్ బిలియనీర్గా సుబ్బమ్మ జాస్తి ఫోర్బ్స్ రికార్డులకెక్కారు. హైదరాబాద్కు చెందిన ఆమె వివరాలు ఇలా ఉన్నాయి.
పెళ్లీడుకొచ్చిన పిల్లకి చక్కని వరుడు కావలెను అంటూ ప్రకటనలను మనం చూసే ఉంటాం. అయితే కర్ణాటకలో మాత్రం 30 ఏళ్ల క్రితం చనిపోయిన తన కూతురికి వరుడు కావాలంటూ ఓ కుటుంబం వారు పత్రికలో ప్రకటన వేశారు. ఎందుకంటే?
సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్రమోదీ ఈరోజు వారణాసి నుంచి నామినేషన్ వేయనున్నారు. అయితే ఈ ప్రాంతంతో తనకు ముడిపడి ఉన్న జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఓ వీడియోను మోదీ షేర్ చేశారు.
ముంబయిలో ఈదురు గాలులు, భారీ వర్షాల ధాటికి పెద్ద హోర్డింగ్ ఒకటి విరిగి పడింది. ఈ ఘటనలో పెద్ద జననష్టమే జరిగిందని చెప్పవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఉత్తర ప్రదేశ్లో జరిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. మరొకరు గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
మాజీ ప్రధాని హెచ్డి దేవెగౌడ తనయుడు, జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్డి రేవణ్ణకు కోర్టు నుంచి ఊరట లభించింది. కిడ్నాప్ కేసులో షరతులతో కూడిన బెయిల్ పొందాడు.
లోక్సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్ జరుగుతున్న సమయంలో పశ్చిమ బెంగాల్లో బీజేపీ నేత దిలీప్ ఘోష్ కాన్వాయ్పై దాడి ఘటన వెలుగు చూసింది.
ఎప్పుడు బిజీగా ఉండే ముంబాయి నగరంలో ఈరోజు మధ్యాహ్నం దుమ్ము తుపాన్ వచ్చింది. వాతావరణంలో కూడా మార్పులతో పాటు విపరీతంగా దుమ్ము రావడం, ఆకాశం నల్లగా మారిపోవడం వంటివి జరిగాయి.
భారతదేశంలో కరోనా మరోసారి ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ఉద్రిక్తతను సృష్టిస్తోంది. కరోనా Omicron సబ్వేరియంట్ KP.2 కేసులు ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి.
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో లాలూ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ వీడియోలో, తేజ్ ప్రతాప్ యాదవ్ వేదికపైకి పార్టీ కార్యకర్తను నెట్టడం కనిపిస్తుంది.
ముస్లిం రిజర్వేషన్లపై ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. రిజర్వేషన్ ఒక్కటే ప్రజలందరికీ సాధికారత కల్పించదని అన్నారు.
బిహార్లో పర్యటన చేస్తున్న ప్రధాని మోదీ ఈడీ దాడులపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు గట్టి కౌంటర్ ఇచ్చారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం మధ్యంతర బెయిల్పై జైలు నుంచి విడుదలయ్యారు. మరికొద్ది రోజుల్లో తీహార్ జైలులో మళ్లీ లొంగిపోవాల్సి ఉంది.
మహారాష్ట్రలోని గడ్చిరోలిలో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య జరిగిన ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు నక్సలైట్లు మరణించారు. వారి నుంచి ఆటోమేటిక్ ఆయుధాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.