సీఐ స్వర్ణలతలో మరో కోణం వెలుగుచూసింది. ఆమెకు సినిమాలు అంటే పిచ్చి అట.. పెద్ద తెరపై కనిపించాలనే ఆసక్తితో ఓ కొరియాగ్రాఫర్ను నియమించుకొని, డ్యాన్స్ ప్రాక్టీస్ చేసింది. చిరంజీవి పాటలకు స్టెప్పులు వేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ప్రభాస్ ఇటీవల ఆదిపురుష్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మూవీ కొందరిని బాగా ఆకట్టుకోగా, కొందరు ఈ మూవీపై విమర్శలు కురిపించారు. అయితే, ప్రభాస్ ప్రస్తుతం సలార్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, ప్రభాస్ ని ది కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్ని హోత్రి టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.
బేబీ మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇద్దరు అబ్బాయిలు ఓ అమ్మాయిని ప్రేమిస్తే జరిగే పరిణామాలను ట్రైలర్లో చూపించారు. జులై 14న ఈ మూవీ థియేటర్లలో విడుదల కానుంది.
మెగా కాంపౌండ్ హీరో వైష్ణవ్ తేజ్ ఉప్పెన మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఆ మూవీతో హిట్ కొట్టిన ఆయన, ఎలాంటి హడావిడి లేకుండా నిదానంగా సినిమాలు ఎంచుకుంటూ ముందుకు దూసుకుపోతున్నాడు.
సమంత గురించి ఎలాంటి న్యూస్ బయటికి వచ్చినా క్షణాల్లో వైరల్గా మారుతుంది. సామ్ అంటేనే సోషల్ మీడియాలో సెన్సేషన్. అలాంటి సమంత ఇప్పుడు సినిమాలకు దూరమవుతోందా? అంటే, ఔననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఈ క్రమంలోనే తాజాగా సమంత లేటెస్ట్ సినిమాలు పనైపోయినట్టు తెలుస్తోంది.
పాన్ ఇండియా కటౌట్ ప్రభాస్ పై వేల కోట్లు కుమ్మరిస్తున్నారు మేకర్స్. ఒక్కో సినిమా మినిమమ్ 500 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతోంది. అప్ కమింగ్ మూవీ 'సలార్' కూడా రెండు భాగాలు కావడంతో.. బడ్జెట్ డబుల్ అయినట్టు తెలుస్తోంది. అయినా కూడా సలార్ విసయంలో రిస్క్ అని భావిస్తున్నారట బయ్యర్లు.
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ (Shahrukh Khan), కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ(Atlee) కాంబినేషన్లో తొలి సారిగా వస్తున్న చిత్రం జవాన్(Jawan). ఈ సినిమాపై షారూఖ్ ఫ్యాన్స్ భారీ అంచనాలే పెట్టుకున్నారు.
పోయిన సంక్రాంతికి వాల్తేరు వీరయ్యతో బాక్సాఫీస్ దగ్గర దుముదులిపేశారు మెగాస్టార్ చిరంజీవి. 200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి.. మెగాస్టార్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది వాల్తేరు వీరయ్య. ఇక ఈ సినిమా తర్వాత 'భోళా శంకర్' మూవీ చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. తాజాగా ఈ సినిమాకు సంబంధంచిన మెగాస్టార్ పనులు అయిపోవడంతో.. వెకేషన్కు చెక్కేశారు.
జూన్లో ఆదిపురుష్ థియేటర్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇక పోయిన వారం వచ్చిన సినిమాలు కూడా పర్వాలేదనిపించాయి. అలాగే ఓటిటిలోను సినిమాల సందడి గట్టిగానే ఉంది. ఈ వారం థియేర్లతో పాటు.. ఓటిటిలో వచ్చిన సినిమాలు, సిరీస్లు ఓ సారి చూస్తే..
టాలీవుడ్లో స్టార్ హీరోయిగా ఎదిగింది పూజా హెగ్డే(pooja hegde). వరుణ్ దేశ్ ముకుంద సినిమాతో తెలుగు తెరుకు పరిచయమైంది. ఆ తర్వాత ఒక లైలా కోసం లో నాగచైతన్య సరసన నటించింది. ఈ రెండు సినిమాలు క్లిక్ అవ్వలేదు. అయినా ఆమెకు అల్లు అర్జున్ సరసన డీజేలో నటించే అవకాశం వచ్చింది. అందులో గ్లామర్ డోస్ పెండచంతో అందరి దృష్టి ఆమెపై పడింది. కానీ అది కూడా క్లిక్ కాకపోవడంతో ముంబయికి చెక్కేసింది.
సాయి రోనక్, రిచా పనై, అర్షిన్ మెహతా, బాబా భాస్కర్ కీలక పాత్రల్లో నటించిన సర్కిల్(Circle) ఈరోజు(జులై 7న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు జాతీయ అవార్డులు దక్కించుకున్న నీలకంఠ(Neelakanta) ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫస్ట్ సినిమా ఉప్పెనతో సాలిడ్ హిట్ను తన ఖాతాలో వేసుకుంది క్యూట్ బ్యూటీ కృతి శెట్టి(Krithi Shetty). ఆ సినిమాతో టాలీవుడ్లో హాట్ కేక్లా మారిపోయింది. అమ్మడికి వరుస ఆఫర్స్ వచ్చాయి. అయితే హ్యాట్రిక్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ.. ఆ తర్వాత హ్యాట్రిక్ ఫ్లాపులు అందుకుంది. కానీ రీసెంట్గా ఓ బంపర్ ఆఫర్ అందుకుంది. అయితే ఈ మధ్య కృతి శెట్టిపై కొన్ని పుకార్లు పుట్టుకొచ్చాయి. దాంతో ప్లీజ్.. అలా చేయొద్దని చెబుతోం...
తన రివాల్వర్కు లైసెన్స్ ఇవ్వాలని సినీయర్ నటుడు నరేశ్ శ్రీ సత్యసాయి ఎస్పీ మాధవరెడ్డిని కోరారు. గతంలో తనకు లైసెన్స్ ఉండేదని, దానిని రెన్యువల్ చేయలేదని గుర్తుచేశారు. తన ప్రాణాలకు థ్రెట్ ఉన్నందున లైసెన్స్ ఇవ్వాలని కోరారు.