సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళి కాంబోలో తెరకెక్కుతోన్న మూవీ ‘వారణాసి’. తాజాగా ఈ సినిమా కోసం నటీనటులు భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. రాజమౌళి రూ.200కోట్లు, మహేష్ రూ.120కోట్ల నుంచి రూ.150కోట్ల వరకు, ప్రియాంక చోప్రా రూ.32కోట్లు, పృథ్వీరాజ్ సుకుమారన్ రూ.16కోట్లు, M.M కీరవాణి రూ.12కోట్లు అందుకుంటున్నట్లు తెలుస్తోంది.