మహిళల ప్రీమియర్ లీగ్ (WPL 2023) ఎలిమినేటర్ మ్యాచులో ముంబై ఇండియన్స్(Mumbai Indians) జట్టు.. యూపీ వారియర్జ్(UP Warriorz)పై 72 పరుగుల తేడాతో గెలుపొందింది. ముంబై ఇండియన్స్ ఆల్రౌండర్ స్కివర్ బ్రంట్(72) పరుగులు చేయగా, పేసర్ ఇస్సీ వాంగ్ నాలుగు వికెట్లు పడగొట్టి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఇక ఫైనల్ పోరులో రేపు ఢిల్లీతో ముంబయి జట్టు తలపడనుంది.
ఈ ఏడాది ఐపీఎల్ 2023(ipl 2023) మరింత రసవత్తరంగా మారనుంది. ఎందుకంటే కీలక మార్పులు చేశారు. టాస్ తర్వాత వారు 11 మందిని ఎంపిక చేసుకోనున్నారు. ఫ్రాంచైజీలు ముందుగా బ్యాటింగ్ చేసినా లేదా ముందుగా బౌలింగ్ చేసినా తమ అత్యుత్తమ 11 మందిని ఎంచుకోవడానికి ఇది అనుమతిస్తుందని IPL అంతర్గత నోట్లో పేర్కొంది.
గుజరాత్ జెయింట్స్పై UP వారియర్జ్ జట్టు గెలవడంతో RCB జట్టు.. WPL 2023లో ప్లేఆఫ్ ఆశలు(playoffs) గల్లంతయ్యాయి. ఈ క్రమంలో టాప్ 3లో ముంబయి, ఢిల్లీ క్యాపిటల్స్, UP వారియర్జ్ జట్లు చేరాయి. ఈ నేపథ్యంలో మార్చి 24న ఎలిమినేటర్ కోసం పోటీ జరగనుండగా, మార్చి 26న ఫైనల్ పోరు జరగనుంది.
MS Dhoni : క్రికెట్ ప్రియులకు ఐపీఎల్ అంటే విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఒక్కో టీమ్ కి విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ జట్టుని కేవలం ధోనీ కోసం చూసేవారు చాలా మంది ఉన్నారు. అయితే... మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ కెరీర్ విషయంలో తాజాగా మరో అప్ డేట్ వచ్చింది.
మహిళల ప్రీమియర్ లీగ్(wpl 2023)లో శనివారం జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore) జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్(Gujarat Giants)ను ఓడించింది. అయితే సోఫీ డివైన్ కేవలం 36 బంతుల్లో 99 పరుగులు చేయడంతో రాయల్ ఛాలెంజర్స్ సులువుగా విజయం సాధించింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2023 ఎడిషన్ కోసం సన్రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) తమ జెర్సీని(New Jersey) మార్చి 16న రిలీజ్ చేసింది. ఈ మేరకు తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఓ వీడియోను పోస్ట్ చేస్తూ ప్రకటించింది. ఆ వీడియోలో మయాంక్ అగర్వాల్, పేస్ సెన్సేషన్ ఉమ్రాన్ మాలిక్, ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ వంటి ఆటగాళ్లు జెర్సీ ధరించి ఉండటం చూడవచ్చు.
వయాకామ్ 18 బ్రాండ్ అంబాసిడర్గా భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని(MS Dhoni) నియమితులయ్యారు. నాలుగుసార్లు IPL గెలిచిన కెప్టెన్, అభిమానులు తమ అభిమాన క్రీడను చూడటానికి డిజిటల్ను ఇష్టపడే ప్లాట్ఫారమ్గా మార్చడానికి Viacom18తో కలిసి పని చేస్తారు. చెన్నై సూపర్ కింగ్స్ చిహ్నం JioCinema, Sports18 మరియు అతని సోషల్ మీడియా ఖాతాలలో ప్రదర్శించబడే అనేక నెట్వర్క్ కార్యక్రమాలలో పాల్గొంటుంది. 'తలా' అని పిలవబడే ఇత...
మహిళల ఐపీఎల్(women ipl)2023 మ్యాచ్ మరికొన్నిగంటల్లో ముంబయి(mumbai)లోని డీవై పాటిల్ స్టేడియం(dy patil stadium)లో రాత్రి ఏడున్నరకు ప్రారంభం కానుంది. ఈ గేమ్ లైవ్ కోసం ఇండియా స్పోర్ట్స్18 టీవీ, డిస్నీ + హాట్స్టార్, జియో సినిమా యాప్ లను వీక్షించండి.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే మహిళల క్రికెట్ దశ దిశను మార్చబోతున్న మెగా టోర్నీ. 2023లోనే ఈ టోర్నీ తొలిసారి జరగబోతోంది. ఇప్పటికే మీడియా హక్కులు, ఫ్రాంఛైజీల కోసం వేసిన బిడ్లలో ఈ లీగ్ రికార్డులు క్రియేట్ చేసింది. ఈ క్రమంలో మహిళల ఐపీఎల్ ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మహిళల ప్రీమియర్ లీగ్(WPL) మస్కట్ 'శక్తి'ని బీ...
Sourav Ganguly : రిషభ్ పంత్ ఎప్పుడెప్పుడు మైదానంలోకి అడుగుపెడుతాడా అని ఎదురు చూస్తున్న అభిమానులకు బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ షాకిచ్చాడు. పంత్ మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టడానికి కనీసం రెండేళ్లు అయినా పడుతుందని ఆయన చెప్పడం గమనార్హం.
మహిళల ఐపీఎల్ ఇంకొన్ని రోజుల్లో మొదలు కానుంది. ఈ తరుణంలో శనివారం ముంబయి ఇండియన్స్ జట్టు తొలుత మహిళల ప్రీమియర్ లీగ్ జెర్సీని రిలీజ్ చేసింది. ఆ జెర్సీలో ముంబైలోని సూర్యుడు, సముద్రం సహా నీలం, బంగారు, లేత ఎరుపు రంగులను కలిగి ఆద్భుతుంగా ఉందని చెప్పవచ్చు.
సన్రైజర్స్ హైదరాబాద్ జట్టకు 2023 సీజన్లో కొత్త కెప్టెన్ గా ఐడెన్ మార్క్రామ్ను జట్ట యాజమాన్యం ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. ఈ క్రమంలో ది వేయిట్ ఇస్ ఓవర్. ఆరెంజ్ ఆర్మీ మా కొత్త కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్కి హలో చెప్పండంటూ సోషల్ మీడియాలో వెల్లడించారు.
Team India : టీమిండియా మహిళల జట్టు దూసుకుపోతోంది. దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న మహిళల ప్రపంచకప్ లో భారత్ సెమీఫైనల్ కు దూసుకెళ్లింది. ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్కు వర్షం ఆటంకం కలిగించగా డక్ వర్త్ లూయిస్ నిబంధనల ప్రకారం 5 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించి సెమిస్ కి చేరింది.
ICC-Team India : టీమిండియాకు ఐసీసీ ఊహించని షాక్ ఇచ్చింది. టెస్టు ర్యాంకింగ్ విషయంలో ఐసీసీ చేసిన తప్పుతో... టీమిండియా మొదటి స్థానం నుంచి చేజారింది. టీమిండియా అగ్రస్థానంలో ఉందని ప్రకటించిన కొద్ది గంటలకే తన తప్పును తెలుసుకుంది. ఆస్ట్రేలియా మొదటి స్థానంలో ఉందని, భారత్ రెండో స్థానాల్లో ఉందని వెల్లడించింది.