పార్లమెంట్లో తోటి సభ్యుడు ఒకరు తనతో మిస్ బీహెవ్ చేశాడని ఆస్ట్రేలియా మహిళా ఎంపీ తెలిపింది. తనకు జరిగిన అవమానం గురించి నిండు సభలో చెప్పి.. కన్నీటి పర్యంతం అయ్యారు.
ఉత్తర నైజీరియా(Nigeria)లో పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్న పడవ(boat) ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ఘటనలో పిల్లలతో సహా దాదాపు 103 మంది మరణించారని అక్కడి అధికారులు పేర్కొన్నారు.
మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫారమ్ ట్విట్టర్ పై ప్రభుత్వం ఒత్తిడి తెచ్చిన నేపథ్యంలోనే పలువురు ఖాతాలు బ్లాక్ చేశామని ట్విట్టర్ మాజీ సీఈఓ జాక్ డోర్సే(Jack Dorsey) పేర్కొన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి సైతం స్పందించారు.
చైనా(china) దేశంలో కొత్తగా మరో సంక్షోభం తలెత్తినట్లు తెలుస్తోంది. అదే పెళ్లిళ్ల అంశం కావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అనేక మంది అబ్బాయిలు, అమ్మాయిలు పెళ్లిళ్లు చేసుకునేందుకు వెనకాడుతున్నట్లు తెలిసింది. 2022లో వచ్చిన నివేదిక ఈ వివరాలను వెల్లడించింది. అవెంటో ఇప్పుడు చుద్దాం.
హీరోలు కూడా చేయలేని పనిని 14 ఏళ్ల చిన్నారి చేశాడు.. కైరాన్ క్వాజీ అనే పిల్లవాడు స్పేస్ X ఇంటర్వ్యూను క్లియర్ చేశాడు. త్వరలో ఈ పిల్లవాడు Space Xలో పని చేయబోతున్నాడు.
అమృత్సర్ నుండి అహ్మదాబాద్కు వెళ్లే ఇండిగో ఎయిర్లైన్స్ విమానం దారితప్పింది. లాహోర్ సమీపంలో పాకిస్తాన్లోకి వెళ్లి 30 నిమిషాల తర్వాత భారత గగనతలానికి తిరిగి వచ్చే ముందు గుజ్రాన్వాలాకు వెళ్లింది.
శ్రీలంక ఆర్థిక సంక్షోభం తగ్గుముఖం పట్టడంతో శ్రీలంక శనివారం 286 వస్తువులపై దిగుమతి నిషేధాన్ని ఎత్తివేసింది. గతేడాది శ్రీలంక సంక్షోభంలో చిక్కుకుంది. అయితే ఆ తర్వాత సంక్షోభం నుంచి కోలుకోవడం ప్రారంభించింది.
పల్లెటూరు అంటే పండగలు, పబ్బాలకు మాత్రమే ఇంటికెళ్లే ఊరు అన్నట్లు మారిపోయిన ఈ కాలంలో..పల్లెటూరి కుర్రోడి ఆశలు, ఆకాంక్షలు ఎలా ఉంటాయనే కథాంశంతో మట్టికథ మూవీ తెరకెక్కింది. తాజాగా ఈ మూవీకి మూడు అంతర్జాతీయ అవార్డులు లభించాయి.
ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు గ్లోబల్ స్టార్స్ గా మారిపోయారు. ఇక, ఈ మూవీలోని నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంతో ఈ ఇద్దరు స్టార్స్ పై ప్రశంసలు కురుస్తూనే ఉన్నాయి. ఇటీవల ఈ సినిమా చూసిన హాలీవుడ్ నటుడు క్రిస్ హేమ్స్వర్త్ సినిమాపై ప్రశంసలు కురిపించాడు. అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్, చెర్రీలతో కలిసి పనిచేయడం గర్వకారణమన్నాడు.