టీఎఫ్సీసీ నంది అవార్డ్స్(TFCC Nandi Awards 2023) సౌత్ ఇండియా 2023 ఈ ఏడాది ఇవ్వనున్నట్లు నిర్వహకులు స్పష్టం చేశారు. ఈ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం దుబాయ్లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మరోవైపు 2021, 22 ఏడాదిలో విడుదలైన చిత్రాల వారు అప్లై చేసుకోవాలని కోరారు.
దక్షిణాది భాషల్లో నటిస్తూ యూత్లో మోస్ట్ పాపులర్ హీరోయిన్గా మంచి పేరు తెచ్చుకుంది అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran). తాను నటిగానే కాకుండా మంచి ప్రొఫెషనల్ సినిమాటోగ్రాఫర్(cinematographer) అని కూడా నిరూపించుకుంది. ఆమె ఓ షార్ట్ ఫిల్మ్ కి సినిమాటోగ్రఫీ అందించింది. సంకల్ప్ గోరా దర్శకత్వం వహించిన ‘ఐ మిస్ యు’ అనే షార్ట్ ఫిల్మ్తో ఫోటోగ్రఫీ డైరెక్టర్ (DOP)గా మారి ఆశ్చర్యపరిచింది.
సమంత (Samantha) ప్రధాన పాత్రలో నటిస్తోన్న సినిమా శాకుంతలం (Shaakuntalam). ఈ సినిమా ఏప్రిల్ 14వ తేదిన విడుదల కానుంది. దిల్ రాజు(Dil Raju) నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. డైరెక్టర్ గుణశేఖర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగుతో పాటు వివిధ భాషల్లో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. తాజాగా ఈ మూవీ టీమ్ ప్రెస్ మీట్ ను నిర్వహించింది.
కస్టడీ సినిమా (Custody Movie) నుంచి ఇప్పటికే పోస్టర్లు, గ్లింప్స్ వీడియోలు విడుదలయ్యాయి. వాటికి ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్ (Teaser) కూడా అందర్నీ ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ ను చిత్ర యూనిట్ రిలీజ్(First Single Release) చేసింది.
టాలీవుడ్(Tollywood) సినిమాల్లో వెరైటీ కాన్సెప్ట్తో తెరకెక్కుతోన్న సినిమా 'మామా మశ్చీంద్ర' (Maama Mascheendra). యువ హీరో సుధీర్ బాబు (Sudheer Babu) నటిస్తోన్న ఈ సినిమా యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ మూవీకి యాక్టర్ హర్షవర్ధన్ దర్శకత్వం వహిస్తుండటం విశేషం. సినిమాలో సుధీర్ బాబు మూడు విభిన్న గెటప్స్ తో కనిపిస్తారు. తాజాగా ఈ సినిమా టీజర్ (Movie Teaser)కు సంబంధించిన అప్డేట్ ను సుధీర్ బాబ...
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు సల్మాన్ ఖాన్ (Salman Khan) నటిస్తున్న సినిమా కిసికా భాయ్ కిసీకి జాన్ (Kisi Ka Bhai Kisi Ki Jaan) విడుదలకు సిద్ధమవుతోంది. ఈ మూవీని ఏప్రిల్ 21వ తేదిన విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
తెలుగు తెరపై మంచి ప్రేమ కథాంశంతో కూడిన సినిమాలు(Movies) ఆదరణ పొందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే విడుదలకు సిద్ధమైన సినిమా ఓ కల(O kala). గౌరీష్ యేలేటి, రోషిణి, ప్రాచీ టక్కర్ ఈ సినిమాలో హీరోహీరోయిన్లుగా కనిపించనున్నారు. ఈ మూవీకి దీపక్ కొలిపాక దర్శకత్వం వహించగా ఈనెల 13న డిస్నీ ప్లస్ హాట్ స్టార్(Disney plus hot star)లో స్ట్రీమింగ్ కానుంది.
తెలుగు చలన చిత్ర పరిశ్రమ(Telugu Film Industry)లో తొలిసారి ఓ తెలుగు సినిమాకు ఆస్కార్ అవార్డు(Oscar award) వచ్చింది. ఆర్ఆర్ఆర్(RRR) సినిమాలోని నాటు నాటు సాంగ్(Natu natu song)కు అంతర్జాతీయ అవార్డు ఆస్కార్ రావడం ఎంతో గర్వించదగ్గ విషయం. ఇలాంటి విషయాన్ని ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకోవాలి. అయితే ఆస్కార్ అవార్డు గ్రహీతలు అయిన కీరవాణి(Keeravani), చంద్రబోస్ (Chandrabose)లకు అలాంటి సత్కారం అందిందా?
Prabhas : ఆదిపురుష్ టీజర్ చేసిన డ్యామేజ్ ఎలా ఉందో అందరికీ తెలిసిందే. అసలు ఈ సినిమా రిలీజ్ అవుతుందా.. అనే డౌట్స్ కూడా వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితి తెచ్చుకున్న ఆదిపురుష్ పై పాజిటివ్ బజ్ క్రియేట్ చేయాలంటే.. ఖచ్చితంగా మ్యాజిక్ జరగాల్సిందే. అందుకే లేట్ అయిన పర్లేదు..
బాలీవుడ్ హీరోలు.. మన హీరోలను గెస్ట్ రోల్ కోసం సంప్రదిస్తున్నారు. ఇటీవల వచ్చిన గాడ్ ఫాదర్ మూవీలో మెగాస్టార్తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు సల్మాన్ ఖాన్. అయితే ఈసారి మాత్రం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)..షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) జవాన్ మూవీలో గెస్ట్గా రాబోతున్నట్లు తెలుస్తోంది. కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ.. ప్రస్తుతం షారుఖ్ ఖాన్తో 'జవాన్' అనే సినిమా తెరకెక్కిస్తున్నాడు.
Jr.NTR : ట్రిపుల్ ఆర్ తర్వాత సాలిడ్ లైనప్ సెట్ చేసుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ప్రస్తుతం కొరటాల శివతో ఎన్టీఆర్ 30 ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాను సముద్రం బ్యాక్ డ్రాప్లో భారీ బడ్జెట్తో హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్(bandi sanjay) బలగం(balagam) మూవీని ఈరోజు హైదరాబాద్ దేవీ థియేటర్లో(devi theatre hyderabad) వీక్షించారు. ఈ చిత్రంలో రక్త సంబంధాలు, బంధుత్వ విలువల గురించి ప్రస్తావించిన నేపథ్యంలో బండి సంజయ్ పలువురు కార్యకర్తలతో కలిసి సినిమాను చూశారు.
Bunny : ఏప్రిల్ 8న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే ఉంది. దాంతో ఓ రోజు ముందే.. పుష్ప2 నుంచి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు సుక్కు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అన్నట్టు.. అసలు పుష్ప ఎక్కడ? అంటూ గ్లింప్స్తో ఎన్నో డౌట్స్ క్రియేట్ చేశాడు మన లెక్కల మాస్టారు.
Project K : 'మహానటి' తర్వాత టాలెటెండ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో 'ప్రాజెక్ట్ కె' మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. టైం ట్రావెల్ కాన్సెప్ట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాని వైజయంతీ మూవీస్ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. ప్రభాస్ సరసన దీపికా పదుకునే, దిశా పటాని హీరోయిన్లుగా నటిస్తుండగా.. అమితాబచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 12 రిలీజ్...