హీరో ధనుష్ బాలీవుడ్ లో తన మూడో సినిమాను ప్రకటించాడు. తాజాగా ఆ చిత్రానికి సంబంధించిన టైటిల్ 'తేరే ఇష్క్ మే'ను ప్రకటిస్తూ మేకర్స్ వీడియోను రిలీజ్ చేశారు. వీడియోలో ధనుష్ లుక్ అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంటోంది.
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, ఆస్కార్ విన్నర్ అయిన ఆర్ఆర్ఆర్ మ్యూజిక్ ఎంఎం కీరవాణి కాంబోలో ఓ సినిమా రానుంది. దాదాపు 29 ఏళ్ల తర్వాత వీరిద్దరి కాంబో రిపీట్ కానుంది. దీంతో మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఆదిపురుష్ విడుదలైనప్పటి నుంచి బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్(Om raut)పై సౌత్ మీడియాలో విమర్శలు వస్తూనే ఉన్నాయి. అయితే మన హీరోలను ఆన్స్క్రీన్పై ఎఫెక్టివ్గా చూపించలేకపోవడం వల్లే హిందీ దర్శకులతో కలిసి పని చేయకూడదని పలువురు అంటున్నారు.
సిద్ధు జొన్నలగడ్డ కృష్ణ, అతని లీల మూవీతో కొంత గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ చిత్రం 2020లో నేరుగా నెట్ఫ్లిక్స్లో విడుదలైనప్పుడు మంచి ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత DJ టిల్లు భారీ థియేట్రికల్ బ్లాక్బస్టర్గా నిలిచింది. ఇప్పుడు దానికి సీక్వెల్గా టిల్లూ స్క్వేర్తో రాబోతున్నాడు. కానీ ఇంకొన్ని సినిమాల విషయంలో టిల్లు రాంగ్ స్టెప్ వేశాడని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అచ్చం తెలుగు అమ్మయిలా కనిపించే అవికా గోర్ సోషల్ మీడియాలో ఫలు యాక్టివ్ అయ్యింది. ముంబయిలో జన్మించిన ఈ అమ్మడు వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారింది. ఇటీవల తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేసిన చిత్రాలు ఆకట్టుకుంటుంన్నాయి. అవి ఎలా ఉన్నాయో మీరు కూడా చూసేయండి మరి.
శ్రీలీల తనకంటూ క్రేజ్ సంపాదించుకుంది. దీంతో ఆమె చేతి నిండా సినిమాలు ఉన్నాయి. శ్రీలీల అందం, అభినయం, డ్యాన్స్ చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని నిర్మాతలు భావిస్తున్నారు. అందుకే ఆఫర్ చేస్తున్నారు.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో రష్మిక ఒకరు. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఆ వార్త ప్రకారం, రష్మికను ఆమె మేనేజర్ మోసం చేశాడు. దాదాపు రూ.80లక్షల డబ్బు కాజేసాడు అని వార్తలు వస్తున్నాయి. దీంతో, ఆమె అతనిని ఉద్యోగం లో నుంచి తొలగించింది అని వార్తలు రాస్తున్నారు. అయితే, తాజాగా తెలిసిన విషయం ఏమిటంటే అది నిజం కాదట.
శివకందుకూరి, మేఘా ఆకాష్, ప్రియా వడ్లమాని హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న సినిమా మను చరిత్ర. మనుచరిత్ర మూవీ జూన్ 23 విడుదల కానుంది. రియలిస్టిక్ లవ్స్టోరీగా డైరెక్టర్ భరత్ పెదగాని మను చరిత్ర సినిమాను రూపొందిస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవల ``ఆదిపురుష్` సినిమాతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు బాలీవుడ్ డైరక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించారు
మెగాస్టార్ చిరంజీవికి పెద్ద కూతురు సుస్మిత కొణిదెల పెద్ద షాక్ ఇచ్చింది. కాస్ట్యూమ్ డిజైనర్గా కెరీర్ ప్రారంభించిన సుస్మిత ఇటీవలే నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది.