AP: ప్రకాశం బ్యారేజ్ దిగువన కృష్ణానదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. మహిళలు పుణ్యస్నానాలు చేసి అమరావతి ఘాట్ వద్ద నదిలో దీపాలు వదులుతున్నారు. తొలి పాడ్యమి రోజు భక్తులతో సీతానగరం కిటకిలాడుతోంది. నదిలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.