కేఎంసీ మెడికల్ విద్యార్థిని ప్రీతి మృతి కేసులో పోలీసుల అదుపులో ఉన్న సైఫ్ రిమాండ్ లో భాగంగా కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. రెండు కారణాల నేపథ్యంలో అనస్థీషియా విభాగంలో పనిచేస్తున్న సూపర్ వైజర్ సైఫ్..ప్రీతిపై కోపం పెంచుకున్నట్లు తెలిసింది. ఓ యాక్సిడెంట్ రిపోర్టు సహా తనపై హెచ్ఓడీకి ఫిర్యాదు చేసినందుకు సైఫ్ ఆమెపై కోపంతో ఉన్నాడని రిమాండ్ రిపోర్ట్ ఆధారంగా తెలుస్తోంది.
ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి నుంచి రూ.25 కోట్ల విలువైన 2.58 కిలోల కొకైన్ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
విద్యార్థుల అందరి ముందు కొట్టడంతో అతడు మనస్తాపానికి గురయ్యాడు. ఈ ఘటనతో కలత చెందిన సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నాడు. తోటి విద్యార్థులు ఈ ఘటనను ఆలస్యంగా గుర్తించిన విద్యార్థులు అనంతరం ఆస్పత్రికి తరలించారు. అప్పటికే సాత్విక్ మృతి చెందాడు.
గ్రీస్ లో (Greece) రెండు రైళ్లు ఢీకొన్న (Train Crash) సంఘటనలో 29 మంది మృతి చెందగా, 85 మంది వరకు గాయపడ్డారు. ఈ తీవ్ర విషాద సంఘటన గ్రీస్ దేశంలోని (Greece) లారిస్సా నగరం (Larissa City) సమీపంలోని టెంపీలో మంగళవారం జరిగింది.
సైఫ్ (saif) రూపంలో ర్యాగింగ్ భూతానికి బలైన వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ (KMC) విద్యార్థిని ప్రీతి నాయక్ వేధింపుల పర్వం గురించి కాకతీయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ (Kakatiya Medical College) మోహన్ దాస్ స్పందించారు.
సైఫ్ (saif) అనే ఉన్మాది ఘాతుకానికి బలైన వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ (KMC) విద్యార్థిని ప్రీతి నాయక్ (Preethi Nayak) తల్లిదండ్రులకు భారత రాష్ట్ర సమితి (BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) మంగళవారం బహిరంగ లేఖ రాశారు. ప్రీతి కన్నుమూసిందని తెలియగానే తాను దిగ్భ్రాంతికి గురయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు.
హైకోర్టులో న్యాయవాదినని రెచ్చిపోయాడు. తనకు నెలకు రూ.75 వేలు సంపాదిస్తానని చెప్పాడు. మీరు సంపాదిస్తారా అంతా? అని ప్రశ్నించాడు. మీరు అంత సంపాదిస్తున్నారా? మీకు అంత ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది?’ అంటూ అడిగాడు.
వెంటనే తమకు తెలిసిన కుటుంబసభ్యులు, బంధువులకు ఫోన్ లో సమాచారం అందించింది. వారు వెంటనే ఇంటికి చేరుకుని అలేఖ్యను కిందకు దించారు. అనంతరం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందింది. ఆమె 11 ఏళ్ల కుమారుడు విజయవాడలోని ఓ హాస్టల్ లో ఉంచి చదివిస్తున్నది.
ఐదు రోజులు మృత్యువుతో పోరాడి ఆదివారం మెడికో ప్రీతి(Medico Preeti) కన్నుమూసిన సంగతి తెలిసిందే. వరంగల్ ఎంజిఎం(MGM) ఆస్పత్రిలో మెడిసిన్ చేస్తున్న ప్రీతి సీనియర్ వేధింపుల వల్ల ఆత్మహత్యాయత్నం చేసుకుంది. హైదరాబాద్ నిమ్స్(NIMS)లో ఆమెకు వైద్య చికిత్స అందించినా కోలుకోలేకపోయింది. తాజాగా ప్రీతి కేసు(Preeti Case)లో తెరపైకి మరో కొత్త కారణం బయటికొచ్చింది.
మెగాస్టార్ చిరంజీవి(Megastar chiranjeevi), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram charan) 'ఆచార్య'(Acharya) సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి పరాజయం పొందిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కొరటాల శివ(Koratala shiva) దర్శకత్వంలో రూపొందింది. గత ఏడాది ఏప్రిల్ 29వ తేదిన ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ టాలీవుడ్(Tollywood)లో పరాజయం పొందింది. ఈ మూవీ కోసం హైదరాబాద్ లోని కోకాపేటలో ఓ ఖాళీ స్...
టెక్నాలజీ వాడకం పెరిగేకొద్దీ సైబర్ నేరాలు(Cyber Crimes) కూడా పెరుగుతున్నాయి. గత కొంత కాలంగా సెలబ్రిటీల(Celebrities) పేరుతో మోసాలు జరుగుతున్నాయి. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టా, టెలిగ్రామ్, యూట్యూబ్ వేదికగా అనేక సైబర్ నేరాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా యాంకర్ శివజ్యోతి(Anchor Shiva Jyothi) పేరుతో ఓ వ్యక్తిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. దాంతో ఆ వ్యక్తి శివజ్యోతికి సోషల్ మీడియా వేదికగా తన బాధను త...
Medico Preethi : మెడికల్ స్టూడెంట్ ప్రీతి అంత్యక్రియలు ముగిసాయి. ప్రీతి స్వగ్రామం జనగామ జిల్లా కొడగండ్ల మండలం మొండ్రాయి గిర్నితండాలోని కుటుంబ సభ్యుల సమక్షంలో ఆమె అంత్యక్రియలు పూర్తి అయ్యాయి.
మితిమీరిన వేగం ప్రాణాలను తీస్తోంది. పోలీసులు ఎన్ని ట్రాఫిక్ రూల్స్(Traffic Rules) తీసుకొచ్చిన వాహనదారులలో మాత్రం మార్పు రావడం లేదు. రోజురోజుకూ వాహనాల ప్రమాదాల సంఖ్య ఎక్కువవుతోంది. తాజాగా ఓ ప్రైవేట్ బస్సు(Private Bus) అదుపుతప్పి ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఓ వ్యక్తి ప్రాణాలను(1 Died) కోల్పోయాడు. పుట్టింటి నుంచి తన భార్యను ఇంటికి తీసుకెళ్తున్న ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోవడంతో మృతదేహం వద్ద భార్య రో...
ఇరాన్, ఆఫ్ఘనిస్థాన్ వంటి దేశాల్లో మహిళల విషయంలో దారుణ సంఘటనలు జరుగుతున్నాయి. మహిళలపై వివక్ష కొనసాగుతోంది. ఈ దేశాల్లో పాలకుల నుంచి మహిళలు, బాలికల పట్ల కఠిన రూల్స్ ఎదురవుతున్నాయి. తాజాగా ఇరాన్ లో బాలికలను విద్యకు దూరం చేసేందుకు వారిపై విష ప్రయోగం చేసిన ఘటన వెలుగుచూసింది.