స్కూల్ పిల్లలతో వెళుతున్న టూరిస్ట్ బస్సుకు ఘోర ప్రమాదం జరిగింది. ఘటనలో 9 మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో 38 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో చోటుచేసుకుంది. ఎర్నాకులం జిల్లాలోని ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి ఊటీకి వెళ్తున్న బస్సు..కోయంబత్తూరు వెళ్తున్న KSRTC బస్సును వెనుక నుంచి వచ్చి ఢీ కొట్టింది. వడక్కంచెరి పరిధిలో బుధవారం రాత్రి ఈ ప్రమాదం ...
ఏపీలోని బాపట్ల సూర్యలంక బీచులో ఘోర విషాదం చోటుచేసుకుంది. సముద్రంలో స్నానం కోసం వెళ్లిన యువకుల్లో నీట మునిగి ముగ్గురు మృతి చెందగా..మరో నలుగురు గల్లంతయ్యారు. వారిలో ఇద్దరిని గజ ఇతగాళ్లు రక్షించగా..మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ యువకులందరూ విజయవాడకు చెందిన విద్యార్థులుగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇదీ కూడా చూడండి: ‘ఆదిపురుష్’ డైరెక్టర్కు ప...
జమ్ముకశ్మీర్లో ఓ పోలీస్ ఉన్నతాధికారి దారుణ హత్యకు గురయ్యారు. జైళ్ల శాఖ డీజీ హేమంత్ లోహియాను సోమవారం రాత్రి గోంతుకోసి చంపేశారు. లోహియా ఇంట్లో పనిచేసే యాసిర్ అహ్మద్ ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అసోంకు చెందిన 57 ఏళ్ల హేమంత్ ఇటివలే పదోన్నతి పొంది ఆగస్టులో జైళ్ల డీజీగా నియమితులయ్యారు. ఘటనా స్థలంలో సేకరించిన సీసీటీవీ ఫుటేజీలో యాసిర్ నేరం చేసిన తర్వాత పారిపోతున్నట్ల...
విక్టరీ వెంకటేష్ నటించిన దృశ్యం సినిమా చూడనివారు ఎవరూ ఉండరు. ఈ సినిమాలో వెంకటేష్ ఓ మర్డర్ చేసి.. పోలీసులకు చిక్కకుండా చాలా ప్రయత్నాలే చేస్తాడు. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. దీనికి ఇటీవల సీక్వెల్ కూడా తీశారు. కాగా… ఇప్పుడు ఈ సినిమాని ఆదర్శంగా తీసుకొని ఓ యువతి తన తల్లితో కలిసి తండ్రిని చంపేశారు. కర్ణాటకలో జరిగిన సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కర్ణాటకలోని బెళగావికి చెంది...