వీరందరూ కలిసి తనను అవమానించడంతో మనస్తాపానికి గురయ్యాడు. దీంతోపాటు భార్య కాపురానికి రాకుండా పుట్టింట్లోనే ఉండడంతో ఆవేదనకు గురయ్యాడు. తన తోడల్లుడు, వదిన వేధింపులకు గురిచేశారని.. తనను తీవ్రంగా అవమానించాడని కన్నీటి పర్యంతమయ్యాడు.
ఢిల్లీ లిక్కర్ స్కాం(delhi liquor scam) కేసులో సరికొత్త పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారిపోయారు. అయితే శరత్ చంద్రారెడ్డి అప్రూవర్గా మారేందుకు ఢిల్లీ రౌస్ అవిన్యూ కోర్టు ఒప్పుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం నిందితుడు శరత్ చంద్రారెడ్డి బెయిల్ పై ఉన్నారు. వివిధ సంస్థలు, వ్యక్తులతో సిండికేట్ చేసుకుని డబ్బులు దోచుకుని ప్రభుత్వ ఆదాయానికి గండి కొ...
తిరుపతి జిల్లాలోని మేర్లపాక చెరువు సమీపంలో యాక్సిడెండ్ జరిగింది. ఆర్టీసీ బస్సును కారు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మరణించారు.
పుష్ప సినిమా చూసిన వారందరికీ అందులో హీరో ఏం స్మగ్లింగ్ చేస్తాడనే విషయం స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఈ మూవీలో హీరో, పోలీసులకు దొరకకుండా డిఫరెంట్ గా స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు. కాగా, ఆ మూవీలో పుష్ప రాజ్ ని మించిపోయేలా స్మగ్లింగ్ చేయడం గమనార్హం.
గిడ్డంగి యాజమాన్యం నిర్లక్ష్యంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని సమాచారం. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు ప్రజాప్రతినిధులు పరామర్శించారు. వారిని ప్రభుత్వం తరఫున ఆదుకునేందకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు.
సంచలనాల కోసం.. సోషల్ మీడియాలో వైరల్ కావడం కోసం యువత పిచ్చిపిచ్చి వేషాలకు (Stunts) పాల్పడుతున్నారు. వెర్రి వేషాలు వేస్తూ భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే సాహసాలకు (Adventures) ఒడిగట్టి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మరికొందరు వైరల్ (Viral) కావడం కోసం చిత్ర విచిత్ర వేషాలు వేస్తున్నారు. తాజాగా ఓ యువకుడు తన స్నేహితుడితో కాసిన పందెం (Challenge) కోసం నడిరోడ్డుపై స్నానం (Bath on Road) చేశాడు....
తన స్నేహితుడు మరణవార్త విన్న ఓ అఘారా అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. బంధాలకు దూరంగా ఉండే అఘారా తన స్నేహితుడి మృతదేహంపై కూర్చుని పూజలు చేయడంతో స్థానికులు భయాందోళన చెందారు.
గత మార్చి నెలలో కూడా జీవన్ రెడ్డి ప్రమాదానికి గురయ్యారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పర్యటన సమయంలో సంఘటన చోటుచేసుకుంది. రెండు నెలల తర్వాత మరోసారి ఎమ్మెల్యే ప్రమాదానికి గురయ్యారు.
కదులుతున్న కారుపైన పుషప్స్ చేస్తూ అత్యంత దుస్సాహసానికి ఒడిగట్టారు. దీంతోపాటు కారు ముందు అద్దాలపై నుంచి బయటకు వచ్చి ప్రమాదకరంగా ప్రయాణం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీరి వెర్రికి పోలీసులు బుద్ధి చెప్పారు.
పలువురు దుండగులు అక్షయ్కుమార్ నటించిన 'స్పెషల్ 26' సినిమాతో పాటు పలు చిత్రాలు(movies) చూసి దోపిడీకి ప్లాన్ చేశారు. ఆ నేపథ్యంలో 8 నుంచి 10 మంది కలిసి సికింద్రాబాద్లోని ఓ నగల దుకాణంలోకి ఐటీ అధికారులమని వెళ్లారు. 60 లక్షల రూపాయల విలువైన 17 బంగారు కడ్డీలను దోచుకెళ్లారు.
ఉత్తరాఖండ్(Uttarakhand)లోని హరిద్వార్(Haridwar)లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్యాసింజర్ బస్సు(BUS) అదుపుతప్పి కాలువలో పడిపోయింది.
ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు ఈరోజు తీర్పు వెల్లడించింది. ఈ నేపథ్యంలో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
భారీ శబ్దాలతో కార్లు తగలబడుతుండటంతో చుట్టుపక్కల నివశిస్తున్నవారిని పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు.
ఈడీ వాదనలు విన్న పిళ్లై తరపు న్యాయవాది తమ వాదనలు వినిపించేందుకు కొంత సమయం కావాలని కోరారు. దీంతో ఈ విచారణను కోర్టు జూన్ 2వ తేదికి వాయిదా వేసింది.
ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే చిన్నయ్యపై ఓ మహిళ ఢిల్లీలోని జాతీయ మహిళా కమిషన్ కు కంప్లైంట్ చేసింది. ఈ అంశంపై పోలీసులకు అనేకసార్లు తెలిపినా కూడా పట్టించుకోలేదని ఆమె పేర్కొన్నారు.