AP: ఇంటర్ పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పు జరిగింది. రెండు పరీక్షల తేదీలను ఇంటర్ బోర్డు మార్చింది. మ్యాథ్స్ పేపర్-2A, సివిక్స్ పేపర్-2ను మార్చి 4కి మార్చారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు ఇంటర్ పరీక్షలను నిర్వహించనున్నారు.
Tags :